త్రివేణి సంగమ తీరాన చేపట్టిన రామభక్తుడు పరమేశ్వర్దాస్ మహరాజ్ పదేండ్లు పూర్తి రేపు పూర్ణాహుతి, అన్నదానం రెంజల్, జూన్ 12 : మండలంలోని కందకుర్తి గ్రామ సమీపంలో ఉన్న గోదావరి నదీ తీరాన అయోధ్యకు చెందిన రామభక
నిజామాబాద్ రూరల్, జూన్ 12: నిజామాబాద్ జిల్లాలో సంసద్ ఆదర్శ గ్రామీణ యోజన కింద జాతీయస్థాయిలో ఐదు గ్రామాలు ఉత్తమ గ్రామపంచాయతీలుగా ఎంపికై ఆదర్శంగా నిలిచిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో రాష్ట్ర పంచాయతీరా�
ధర్పల్లి, జూన్ 12 : గంగమ్మ తల్లిని పూజించిన తరువాతే వ్యవసాయ పనులను ప్రారంభిస్తారు ఆ గ్రామాల ప్రజలు. ఆ తల్లి కృపతోనే వానలు విస్తారంగా కురుస్తాయని, పంటలు సమృద్ధిగా పండుతాయని వారి విశ్వాసం. అదే ధర్పల్లి-సీతాయ
క్రీడల సమ్మర్ క్యాంప్ ముగింపు కార్యక్రమంలో స్పీకర్ పోచారం శ్రీనివాసరెడ్డి శిక్షణ పొందిన వారికి సర్టిఫికెట్లు, మెడల్స్ ప్రదానం బాన్సువాడ, జూన్ 12 : విద్యార్థులు, యువత చదువుతోపాటు క్రీడల్లోనూ రాణించా
పకడ్బందీ ఏర్పాట్లు చేసిన అధికార యంత్రాంగం ఉమ్మడి జిల్లాలో మొత్తం 92 పరీక్షా కేంద్రాలు 38,205 మంది అభ్యర్థులకు 35,938 మంది హాజరు ఉపాధ్యాయ అర్హత పరీక్ష (టెట్) ఆదివారం ఉమ్మడి జిల్లాలో ప్రశాంతంగా ముగిసింది. మొత్తం 38,20
వాడివేడిగా పల్లెప్రగతి ఉన్నత స్థాయి సమావేశం వైకుంఠధామాలను వినియోగించకపోవడంపై అసహనం ఎంపీడీవోల వివరణపై మంత్రి ఎర్రబెల్లి తీవ్ర అసంతృప్తి ముఖ్యమంత్రి కేసీఆర్ శ్రమను వృథా చేయొద్దని సూచన తప్పుడు సమాచార�
మాయమాటలు చెప్పే బీజేపీ,కాంగ్రెస్ నాయకులకు బుద్ధి చెప్పాలి వ్యవసాయ మోటర్లకు మీటర్లు పెట్టాలని కేంద్రం ఒత్తిడి చేస్తున్నది.. ప్రాణమున్నంత వరకు మీటర్లు పెట్టబోమని సీఎం కేసీఆర్ చెప్పిండు.. రాష్ట్ర పంచాయ�
సీఎం కేసీఆర్ జాతీయ రాజకీయాలకు వస్తున్నారని.. మంత్రులు ఎర్రబెల్లి దయాకర్రావు, వేముల ప్రశాంత్ రెడ్డి జిల్లా కేంద్రంలో టీఆర్ఎస్ పార్టీ నూతన కార్యాలయాన్ని పరిశీలించిన అమాత్యులు ఖలీల్వాడి, జూన్ 11: సీ�
ఉమ్మడి జిల్లాలో ఉత్సాహంగా సాగుతున్నఅభివృద్ధి, పారిశుద్ధ్య పనులు స్వచ్ఛందంగా భాగస్వాములవుతున్న ప్రజాప్రతినిధులు, ప్రజలు నమస్తే తెలంగాణ యంత్రాంగం, జూన్ 11 : పల్లెప్రగతి కార్యక్రమంలో భాగంగా శనివారం ఎంపీ�
బీబీపేట్/మాచారెడ్డి/దోమకొండ/భిక్కనూర్/ఎల్లారెడ్డి రూరల్/గాంధారి, జూన్11: సైబర్ నేరాలపై ప్రజలు అప్రమత్తంగా ఉండాలని ఎస్సై సాయికుమార్ అన్నారు. శనివారం బీబీపేట్ మండల కేంద్రంలోని ప్రధాన చౌరస్తా వద్ద స
రూ. 8లక్షలను అందజేసిన హైకోర్టు న్యాయవాది లింగంపేట్, జూన్11: మండల కేంద్రంలో నిర్మించిన ఎల్లమ్మ ఆలయానికి హైకోర్టు న్యాయవాది మొయిన్ అహ్మద్ ఖాద్రీ రూ.8 లక్షల విరాళాన్ని అందించారు. నూతనంగా నిర్మించిన ఆలయాన�
సీహెచ్ కొండూర్లో వైభవంగా ఆలయ ప్రతిష్ఠాపనోత్సవాలు కొలువుదీరిన శ్రీరాజ్యలక్ష్మీ సమేత శ్రీలక్ష్మీనృసింహస్వామి చివరి రోజు వైదిక క్రతువులో పాల్గొన్న సీఎం సతీమణి శోభ హాజరైన సభాపతి పోచారం, మంత్రి వేముల, ఎ�
కొలువుదీరిన శ్రీరాజ్యలక్ష్మీ సమేత శ్రీలక్ష్మీ నృసింహ స్వామి పూర్ణాహుతితో సంపూర్ణమైన వైదిక క్రతువులు సీహెచ్ కొండూర్లో వైభవంగా ఆలయ ప్రతిష్ఠాపనోత్సవాలు చివరి రోజు వైదిక క్రతువులో పాల్గొన్న సీఎం సతీమ�
లక్ష్యానికి మించి పంట రుణాలు అందించాలి ఈ ఏడాది రూ.3846.89 కోట్ల పంట రుణాల పంపిణీ లక్ష్యం లక్ష్యానికి మించి రుణాలు అందించాలి బ్యాంకర్లకు కలెక్టర్ నారాయణరెడ్డి సూచన రుణాల రికవరీకి జిల్లా యంత్రాంగం సహకరిస్తు�