అంతర్రాష్ట్ర దొంగల ముఠా సభ్యుడి అరెస్టు పరారీలో మరో ఏడుగురు 33 బ్యాటరీలు, ఒక కారు సీజ్ వివరాలు వెల్లడించిన సీపీ నాగరాజు నిజామాబాద్ క్రైం, జూన్ 14 : జియో టవర్లకు ఉపయోగించే విలువైన బ్యాటరీలను దొంగిలించే అం�
రెంజల్, జూన్ 14: మండలంలోని కందకుర్తి సమీపంలో గోదావరి, హరిద్ర, మంజీర నదులు కలిసే త్రివేణి సంగమ క్షేత్రం ఏరువాక పౌర్ణమి సందర్భంగా మంగళవారం భక్తులతో కిలకిటలాడింది. ఏరువాక పౌర్ణమి రోజు త్రివేణి సంగమంలో కుటు�
నమస్తే తెలంగాణ యంత్రాంగం, జూన్14: పల్లె ప్రగతిలో భాగంగా గ్రామాల్లో అభివృద్ధి పనులు జోరుగా సాగుతున్నాయని జడ్పీ చైర్మన్ దాదన్నగారి విఠల్రావు అన్నారు. మాక్లూర్ మండలంలోని డీకంపల్లి గ్రామంలో మంగళవారం ని�
డిచ్పల్లి, జూన్ 14: మహిళా సంఘాల కృషితోనే డీఆర్డీఏకు రాష్ట్రస్థాయిలో మొదటిస్థానం లభించిందని డీఆర్డీవో చందర్నాయక్ అన్నారు. డిచ్పల్లిలోని సాంకేతిక శిక్షణా అభివృద్ధి కేంద్రంలో మంగళవారం నిర్వహించిన జి
కలెక్టర్ నారాయణరెడ్డి మనోహరాబాద్లో ఆకస్మిక తనిఖీలు నిర్వహించిన కలెక్టర్ జక్రాన్పల్లి, జూన్ 14: మన ఊరు-మన బడిలో భాగంగా చేపడుతున్న పనులతో ప్రభు త్వ పాఠశాలలు కార్పొరేట్ స్థాయి సదుపాయాలతో స్పష్టమైన మా
ముమ్మరంగా సాగుతున్న పట్టణ ప్రగతి బోధన్, జూన్ 14: బోధన్ పట్టణంలోని అన్ని వార్డుల వారీగా బల్దియా అధికారులు, కౌన్సిలర్లు పారిశుద్ధ్యంపై ప్రత్యేక దృష్టి సారించారు. మురికి కాలువలను శుభ్రం చేయించడంతో పాటు ల�
ఉమ్మడి జిల్లాలో మొత్తం 92 పరీక్షా కేంద్రాలు 38,205 మంది అభ్యర్థులకు 35,938 మంది హాజరు 2267 మంది గైర్హాజరు కేంద్రాలను పరిశీలించిన కలెక్టర్లు విద్యానగర్, జూన్ 12 : కామారెడ్డి జిల్లాలో ఉపాధ్యాయ అర్హత పరీక్ష (టెట్) ఆదివ
తాళ్లరాంపూర్ సొసైటీ కేసులో మరో ముందడుగు మాజీ చైర్మన్, కార్యదర్శి ఆస్తుల విక్రయానికి ఏర్పాట్లు రూ.3.27 కోట్ల నిధులు దుర్వినియోగం కేసులో చర్యలు రికవరీకి సర్చార్జి జారీ చేసిన సహకార అధికారి సింహాచలం ఇప్పట�
నమస్తే తెలంగాణ యంత్రాంగం, జూన్ 12 : జిల్లావ్యాప్తంగా ఐదో విడుత పల్లెప్రగతి కార్యక్రమం కొనసాగుతున్నది. ఆదివారం గ్రామాల్లో పారిశుద్ధ్య పనులను నిర్వహించగా.. స్థానిక ప్రజాప్రతినిధులు, అధికారులు పనులను పర్య�
త్రివేణి సంగమ తీరాన చేపట్టిన రామభక్తుడు పరమేశ్వర్దాస్ మహరాజ్ పదేండ్లు పూర్తి రేపు పూర్ణాహుతి, అన్నదానం రెంజల్, జూన్ 12 : మండలంలోని కందకుర్తి గ్రామ సమీపంలో ఉన్న గోదావరి నదీ తీరాన అయోధ్యకు చెందిన రామభక
నిజామాబాద్ రూరల్, జూన్ 12: నిజామాబాద్ జిల్లాలో సంసద్ ఆదర్శ గ్రామీణ యోజన కింద జాతీయస్థాయిలో ఐదు గ్రామాలు ఉత్తమ గ్రామపంచాయతీలుగా ఎంపికై ఆదర్శంగా నిలిచిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో రాష్ట్ర పంచాయతీరా�
ధర్పల్లి, జూన్ 12 : గంగమ్మ తల్లిని పూజించిన తరువాతే వ్యవసాయ పనులను ప్రారంభిస్తారు ఆ గ్రామాల ప్రజలు. ఆ తల్లి కృపతోనే వానలు విస్తారంగా కురుస్తాయని, పంటలు సమృద్ధిగా పండుతాయని వారి విశ్వాసం. అదే ధర్పల్లి-సీతాయ
క్రీడల సమ్మర్ క్యాంప్ ముగింపు కార్యక్రమంలో స్పీకర్ పోచారం శ్రీనివాసరెడ్డి శిక్షణ పొందిన వారికి సర్టిఫికెట్లు, మెడల్స్ ప్రదానం బాన్సువాడ, జూన్ 12 : విద్యార్థులు, యువత చదువుతోపాటు క్రీడల్లోనూ రాణించా
పకడ్బందీ ఏర్పాట్లు చేసిన అధికార యంత్రాంగం ఉమ్మడి జిల్లాలో మొత్తం 92 పరీక్షా కేంద్రాలు 38,205 మంది అభ్యర్థులకు 35,938 మంది హాజరు ఉపాధ్యాయ అర్హత పరీక్ష (టెట్) ఆదివారం ఉమ్మడి జిల్లాలో ప్రశాంతంగా ముగిసింది. మొత్తం 38,20