స్వల్ప గాయాలతో బయటపడ్డ పెండ్లి కూతురు నవీపేట, జూన్ 9: మండల కేంద్రంలోని పెట్రోల్బంక్ సమీపంలో లారీ, కారు ఢీకొన్న ఘటనలో తృటిలో పెను ప్రమాదం తప్పింది. స్థానికులు తెలిపిన ప్రకారం వివరాలు ఇలా ఉన్నాయి. విజయవా�
జోరుగా కొనసాగుతున్న పట్టణ ప్రగతి భీమ్గల్, జూన్ 9: పట్టణ ప్రగతి కార్యక్రమాలు జోరుగా సాగుతున్నాయి. భీమ్గల్ మూడో వార్డులో కౌన్సిలర్ మూత లతతో కలిసి మున్సిపల్ చైర్పర్సన్ కన్నె ప్రేమలతా సురేందర్ పట్
చౌడమ్మ కొండూర్ శ్రీలక్ష్మీనృసింహ ఆలయ ప్రతిష్ఠాపనోత్సవాలు ఐదో రోజూ కొనసాగిన ప్రత్యేక కార్యక్రమాలు పాల్గొన్న సీఎం కేసీఆర్ సతీమణి శోభమ్మ, కుటుంబ సభ్యులు తరలివచ్చిన అశేష భక్తజనం చౌడమ్మ కొండూర్ శ్రీలక�
కమ్మర్పల్లి/ఆర్మూర్, జూన్ 8 : పశుసంవర్ధకశాఖ ఆధ్వర్యంలో జీవాలకు నట్టల నివారణ మందు పంపిణీ కార్యక్రమంలో బుధవారం జిల్లాలో ప్రారంభమైంది. జక్రాన్పల్లిలో వైస్ ఎంపీపీ తిరుపతిరెడ్డి నట్టల నివారణ మందు పంపిణ�
టీయూ వీసీ రవీందర్గుప్తా ఘనంగా ఉషోదయ డిగ్రీ కళాశాల దశాబ్ది ఉత్సవాలు బోధన్, మే 8: తెలంగాణ యూనివర్సిటీ శరవేగంగా అభివృద్ధి చెందుతున్నదని, అన్ని మౌలిక సదుపాయాలను సమకూర్చుకోవడంతో పాటు సైన్స్, టెక్నాలజీ రంగ�
క్షేత్రస్థాయిలో నిశితంగా పరిశీలిస్తున్నాం.. ‘మన ఊరు -మన బడి’ అమలులో నిజామాబాద్ జిల్లా ఆదర్శం ఉమ్మడి జిల్లాలో పర్యటించిన రాష్ట్ర విద్యాశాఖ కార్యదర్శి వాకాటి కరుణ విద్యానగర్/డిచ్పల్లి, జూన్ 8 : విద్యా ప
వర్ని, జూన్ 8: వర్ని మండలం సిద్దాపూర్ గ్రామం వద్ద రూ.120 కోట్లతో నిర్మిస్తున్న రిజర్వాయర్ ద్వారా బాన్సువాడ నియోజకవర్గంలోని గిరిజన తండాల ప్రజలకు ఎక్కువ లబ్ధి చేకూరుతుందని స్పీకర్ పోచారం శ్రీనివాసరెడ్డ�
వ్యవసాయ పనులను ప్రారంభించిన రైతులు జోరుగా చేపలు, మామిడి పండ్ల విక్రయాలు ఉమ్మడి జిల్లాలో సందడిగా మారిన మార్కెట్లు రుతు సంబంధమైన మృగశిర కార్తె (మిరుగు) పండుగను ఉమ్మడి జిల్లాలో బుధవారం ఘనంగా జరుపుకొన్నారు.
కామారెడ్డి జిల్లా వ్యాప్తంగా 2లక్షల47వేల మెట్రిక్ టన్నుల ధాన్యం సేకరణ యాసంగిలో 3లక్షల టన్నుల కొనుగోలు లక్ష్యం వారంలో ముగియనున్న ప్రక్రియ కామారెడ్డి, జూన్ 8: కామారెడ్డి జిల్లాలో యాసంగి ధాన్యం కొనుగోలు ప్
ఖలీల్వాడి, జూన్ 7 : నిజామాబాద్ అర్బన్ ఎమ్మెల్యే బిగాల గణేశ్గుప్తా నగరంలో మంగళవారం పర్యటించి వివిధ కార్యక్రమాల్లో పాల్గొన్నారు. 58వ డివిజన్లోని లైన్గల్లీలో నిర్వహించిన పట్టణ ప్రగతి కార్యక్రమంలో బి
గట్టి సంకల్పంతో కష్టపడితే విజయం తథ్యం ప్రభుత్వ ఉద్యోగం సాధించి బంగారు తెలంగాణలో భాగస్వాములు కావాలి రాష్ట్ర ఎన్నికల కమిషనర్ పార్థసారథి నిజామాబాద్ క్రైం, జూన్ 7: మీ భవిష్యత్తు మీ చేతుల్లోనే ఉంది, దానిన�