సాధారణ వ్యవసాయానికి భిన్నంగా ప్రకృతి వ్యవసాయం, సేంద్రియ పద్ధతిలో వ్యవసాయం చేస్తున్న చిన్ని కృష్ణుడికి మరో అరుదైన గౌవరం దక్కింది. రాష్ట్ర గవర్నర్ తమిళిసై చేతుల మీదుగా అవార్డును అందుకున్నారు.
పల్లెప్రగతి కార్యక్రమం పూర్తయ్యే నాటికి అన్ని గ్రామపంచాయతీల పరిధిలో విద్యుత్ సమస్యలు పరిష్కారం కావాలని కలెక్టర్ సి.నారాయణరెడ్డి అధికారులను ఆదేశించారు.
కులసంఘాలకు చెందిన భూమిని అక్రమంగా పట్టా చేసుకున్న వారిపై చర్యలు తీసుకోవాలని కోరుతూ ముప్కాల్ మండలం నాగంపేట్ గ్రామస్తులు కలెక్టరేట్ ఎదుట గురువారం ధర్నా నిర్వహించారు.
తుది మెరుగులు దిద్దుకుంటున్న భవనం త్వరలోనే ప్రారంభోత్సవానికి సన్నాహాలు రూ.50 కోట్ల వరకు వెచ్చించిన రాష్ట్ర ప్రభుత్వం నిజామాబాద్ నగర నడిబొడ్డున త‘లుక్’మంటున్న టవర్ మున్ముందు విస్తరణకు అనుకూలంగా భూ
నిజామాబాద్ లీగల్, జూన్ 15: నిజామాబాద్ జూనియర్ సివిల్ జడ్జి అజయ్కుమార్ జాదవ్-ప్రియాంక జాదవ్ దంపతులు తమ కూతురు అంబికాజాదవ్ను ప్రభుత్వ పాఠశాలలో చేర్పించి స్ఫూర్తిగా నిలిచారు. నగరంలోని చంద్రశేఖర�
కామారెడ్డి జిల్లాలో ముగిసిన ధాన్యం సేకరణ 2.70 లక్షల మెట్రిక్ టన్నులు సేకరించిన ప్రభుత్వం అన్నదాతల ఖాతాల్లో జమవుతున్న డబ్బులు కేంద్రం మొండికేసినా కొనుగోలు చేసిన రాష్ట్ర సర్కారు కామారెడ్డి జిల్లాలో యాసం�
విలేజ్ పార్కుల్లో పూల మొక్కలు పెంచాలి మెనూ ప్రకారం మధ్యాహ్న భోజనం పెట్టాలి కోటగిరిలో పర్యటించిన కలెక్టర్ నారాయణరెడ్డి కలెక్టర్ సి.నారాయణరెడ్డి కోటగిరి, జూన్ 15: రాష్ట్ర ప్రభుత్వం ఏర్పాటు చేసిన విలేజ
స్కూల్ బస్సులను తనిఖీ చేసిన ఎంవీఐ కామారెడ్డి, జూన్ 15: ప్రైవేటు పాఠశాలల యాజమాన్యాలు మో టారు వాహనాల చట్టం నిబంధనలను ఉల్లంఘిస్తే చట్టరీత్యా చర్యలు తీసుకుంటామని ఎంవీఐ కృష్ణారెడ్డి, ఏఎంవీఐ అమృతవర్షిణి అన్�