ఆర్మూర్/శక్కర్నగర్, జూన్ 17 : ఆర్మీ రిక్రూట్మెంట్లో అగ్నిపథ్ పథకాన్ని ప్రవేశపెట్టినందుకు నిరసనగా ఆర్మూర్లోని పీవైఎల్, పీడీఎస్యూ ప్రజాసంఘాల నాయకులు అంబేద్కర్ చౌరస్తాలో కేంద్ర ప్రభుత్వ దిష్టి
ధర్పల్లి, జూన్ 17 : ప్రైవేట్ కళాశాలలకు మించిన మెరుగైన విద్యాబోధన అందిస్తున్న ప్రభుత్వ జూనియర్ కళాశాలల్లోనే విద్యార్థులను చేర్పించాలని కళాశాల ప్రిన్సిపాల్ రజీయొద్దీన్ కోరారు. మండల కేంద్రంలోని ప్రభ�
కొత్త గ్రామపంచాయతీలకు భవనాలు మంత్రి ఎర్రబెల్లికి ఎమ్మెల్యే జీవన్రెడ్డి విజ్ఞప్తి ఆర్మూర్, జూన్ 17: నియోజకవర్గంలో రోడ్ల నిర్మాణానికి నిధులు మంజూరు చేయాలని పీయూసీ చైర్మన్, ఆర్మూర్ ఎమ్మెల్యే, టీఆర్ఎ�
స్థలాల గుర్తింపు ప్రక్రియను పూర్తిచేయాలి చెత్త రీసైక్లింగ్లో జీపీలు పోటీ పడాలి వీసీలో కలెక్టర్ నారాయణరెడ్డి ఇందూరు, జూన్ 17 : ప్రతి నివాస ప్రాంతంలో క్రీడా ప్రాంగణాలు అందుబాటులోకి తీసుకురావాలని కలెక్�
ఖలీల్వాడి, జూన్ 17: కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన అగ్నిపథ్ పథకాన్ని రద్దుచేయాలని సీపీఎం నాయకులు డిమాండ్ చేశారు. ఈ మేరకు జిల్లాకేంద్రంలో శుక్రవారం ప్లకార్డులతో నిరసన ప్రదర్శన చేపట్టారు. ఈ సందర్భంగా �
ఖలీల్వాడి, జూన్ 17 : ప్రతి ఒక్కరూ తాము ఎంచుకున్న రంగంలో స్థిరపడాలని అర్బన్ ఎమ్మెల్యే బిగాల గణేశ్గుప్తా సూచించారు. జిల్లా కేంద్రంలోని న్యాక్(ఎన్ఏఎసీ)లో కుట్టు శిక్షణ పూర్తి చేసుకున్న 48 మంది మహిళలకు కు
ఖలీల్వాడి, జూన్ 17 : సికింద్రాబాద్ రైల్వేస్టేషన్ ఘటన దురదృష్టకరమని.. రైల్వే పోలీసు బలగాల కాల్పుల్లో ఒకరు మృతి చెందడంతో పాటు పలువురు గాయపడడంపై మంత్రి వేముల ప్రశాంత్రెడ్డి తీవ్ర విచారం వ్యక్తం చేశారు. �
అభివృద్ధి పనుల ప్రారంభోత్సవాల్లో పాల్గొననున్న హరీశ్రావు, వేముల భీమ్గల్/ వేల్పూర్, జూన్ 17 : రాష్ట్ర ఆర్థిక, వైద్యారోగ్య శాఖ మంత్రి హరీశ్రావు, రాష్ట్ర రోడ్లు, భవనాలు, గృహ నిర్మాణ, శాసనసభా వ్యవహారాల శాఖ �
ప్రపంచ బాక్సింగ్ చాంపియన్షిప్ సాధించిన అనంతరం సొంత గడ్డ అయిన నిజామాబాద్కు నగరానికి గురువారం వచ్చిన నిఖత్ జరీన్కు జిల్లా ప్రజలు అడుగడుగునా నీరాజనాలు పలికారు.
పల్లెల అభివృద్ధే లక్ష్యంగా ముందుకు సా గుతున్న రాష్ట్ర ప్రభుత్వం దేశంలో ఎక్కడా లేని విధంగా వినూత్న కార్యక్రమాలు, వివిధ సంక్షేమ పథకాలకు శ్రీకారం చుట్టింది.
జన్మనిచ్చిన ఊరు.. విద్యాబుద్ధులు నేర్పిన పాఠశాల ప్రతి ఒక్కరి జీవితంపై చెరగని ముద్ర వేస్తాయి. బుద్ధి నేర్పిన బడి రుణం తీర్చుకునేందుకు ముందుకు వచ్చే దాతలకు రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన ‘మ�
వానకాలం తరువాత పెద్దవాగులో చెక్డ్యాం నిర్మాణ పనులు ప్రారంభమవుతాయని రాష్ట్ర రోడ్లు భవనాలు, గృహనిర్మాణ, శాసనసభా వ్యవహారాల మంత్రి వేముల ప్రశాంత్రెడ్డి అన్నారు.
రైతు సంక్షేమం కోసం రైతుగా ఆలోచించే ఏకైక సీఎం కేసీఆర్ మాత్రమేనని రాష్ట్ర రోడ్లు-భవనాలు, గృహ నిర్మాణ, శాసన సభా వ్యవహారాల శాఖ మంతి వేముల ప్రశాంత్ రెడ్డి అన్నారు.
జిల్లా కేంద్రానికి చెందిన విద్యార్థిని సహస్ర జ్ఞాపకశక్తిలో అరుదైన రికార్డు సాధించింది. భారత రాజ్యాంగంలోని ఆర్టికల్స్ను అతి తక్కువ సమయంలో అనర్గళంగా చెప్పి ఆసియా బుక్ ఆఫ్ రికార్డ్సులో చోటు సంపాదించ�