అభివృద్ధి పనుల ప్రారంభోత్సవాల్లో పాల్గొననున్న హరీశ్రావు, వేముల భీమ్గల్/ వేల్పూర్, జూన్ 17 : రాష్ట్ర ఆర్థిక, వైద్యారోగ్య శాఖ మంత్రి హరీశ్రావు, రాష్ట్ర రోడ్లు, భవనాలు, గృహ నిర్మాణ, శాసనసభా వ్యవహారాల శాఖ �
ప్రపంచ బాక్సింగ్ చాంపియన్షిప్ సాధించిన అనంతరం సొంత గడ్డ అయిన నిజామాబాద్కు నగరానికి గురువారం వచ్చిన నిఖత్ జరీన్కు జిల్లా ప్రజలు అడుగడుగునా నీరాజనాలు పలికారు.
పల్లెల అభివృద్ధే లక్ష్యంగా ముందుకు సా గుతున్న రాష్ట్ర ప్రభుత్వం దేశంలో ఎక్కడా లేని విధంగా వినూత్న కార్యక్రమాలు, వివిధ సంక్షేమ పథకాలకు శ్రీకారం చుట్టింది.
జన్మనిచ్చిన ఊరు.. విద్యాబుద్ధులు నేర్పిన పాఠశాల ప్రతి ఒక్కరి జీవితంపై చెరగని ముద్ర వేస్తాయి. బుద్ధి నేర్పిన బడి రుణం తీర్చుకునేందుకు ముందుకు వచ్చే దాతలకు రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన ‘మ�
వానకాలం తరువాత పెద్దవాగులో చెక్డ్యాం నిర్మాణ పనులు ప్రారంభమవుతాయని రాష్ట్ర రోడ్లు భవనాలు, గృహనిర్మాణ, శాసనసభా వ్యవహారాల మంత్రి వేముల ప్రశాంత్రెడ్డి అన్నారు.
రైతు సంక్షేమం కోసం రైతుగా ఆలోచించే ఏకైక సీఎం కేసీఆర్ మాత్రమేనని రాష్ట్ర రోడ్లు-భవనాలు, గృహ నిర్మాణ, శాసన సభా వ్యవహారాల శాఖ మంతి వేముల ప్రశాంత్ రెడ్డి అన్నారు.
జిల్లా కేంద్రానికి చెందిన విద్యార్థిని సహస్ర జ్ఞాపకశక్తిలో అరుదైన రికార్డు సాధించింది. భారత రాజ్యాంగంలోని ఆర్టికల్స్ను అతి తక్కువ సమయంలో అనర్గళంగా చెప్పి ఆసియా బుక్ ఆఫ్ రికార్డ్సులో చోటు సంపాదించ�
సాధారణ వ్యవసాయానికి భిన్నంగా ప్రకృతి వ్యవసాయం, సేంద్రియ పద్ధతిలో వ్యవసాయం చేస్తున్న చిన్ని కృష్ణుడికి మరో అరుదైన గౌవరం దక్కింది. రాష్ట్ర గవర్నర్ తమిళిసై చేతుల మీదుగా అవార్డును అందుకున్నారు.
పల్లెప్రగతి కార్యక్రమం పూర్తయ్యే నాటికి అన్ని గ్రామపంచాయతీల పరిధిలో విద్యుత్ సమస్యలు పరిష్కారం కావాలని కలెక్టర్ సి.నారాయణరెడ్డి అధికారులను ఆదేశించారు.
కులసంఘాలకు చెందిన భూమిని అక్రమంగా పట్టా చేసుకున్న వారిపై చర్యలు తీసుకోవాలని కోరుతూ ముప్కాల్ మండలం నాగంపేట్ గ్రామస్తులు కలెక్టరేట్ ఎదుట గురువారం ధర్నా నిర్వహించారు.
తుది మెరుగులు దిద్దుకుంటున్న భవనం త్వరలోనే ప్రారంభోత్సవానికి సన్నాహాలు రూ.50 కోట్ల వరకు వెచ్చించిన రాష్ట్ర ప్రభుత్వం నిజామాబాద్ నగర నడిబొడ్డున త‘లుక్’మంటున్న టవర్ మున్ముందు విస్తరణకు అనుకూలంగా భూ
నిజామాబాద్ లీగల్, జూన్ 15: నిజామాబాద్ జూనియర్ సివిల్ జడ్జి అజయ్కుమార్ జాదవ్-ప్రియాంక జాదవ్ దంపతులు తమ కూతురు అంబికాజాదవ్ను ప్రభుత్వ పాఠశాలలో చేర్పించి స్ఫూర్తిగా నిలిచారు. నగరంలోని చంద్రశేఖర�