బోధన్, జూన్ 23: రాయలసీమ ఎక్స్ప్రెస్ను బోధన్ వరకు పొడిగించాలన్న ప్రతిపాదన మేరకుట్రయల్ రన్లో భాగంగా గురువారం బోధన్ రైల్వేస్టేషన్ వరకు నడిపారు. తిరుపతి – నిజామాబాద్ మధ్య నడిచే ఈ రైలును బోధన్ వరక
సిద్దాపూర్ రిజర్వాయర్ పనులను పరిశీలించిన స్పీకర్ పోచారం వర్ని, జూన్ 23: సిద్దాపూర్ రిజర్వాయర్ ద్వారా ప్రతి గుంటకూ సాగు నీరందేలా నిర్మాణం చేయాలని స్పీకర్ పోచారం శ్రీనివాసరెడ్డి అధికారులకు సూచించ�
ఉద్యోగార్థులు ఏకాగ్రతతో చదవాలి నిరాశ, నిస్పృహలను దరిచేరనీయొద్దు మన శిల్పాన్ని మనమే చెక్కుకోవాలి ‘ఆర్ఆర్ఆర్’ సూత్రాన్ని అనుసరించాలి ఇది ఉద్యోగాల యుగం టీయూలో అవగాహన సదస్సులో పాల్గొన్న రాష్ట్ర ఎన్�
కలెక్టర్ నారాయణరెడ్డి ఆదేశం ఇందూరు, జూన్ 23 : వారం రోజుల వ్యవధిలో విద్యుత్ సంబంధిత పనులన్నీ పూర్తి కావాలని కలెక్టర్ నారాయణరెడ్డి అధికారులను ఆదేశించారు. నిర్ణీత గడువు ముగిసిన తరువాత ఏ ఒక్క పని పెండింగ్
రెండు వర్గాల మధ్య ఘర్షణ కత్తితో దాడి.. ఇద్దరికి గాయాలు ఆరుగురి పై కేసు నమోదు నిజామాబాద్ క్రైం, జూన్ 23 : నిజామాబాద్ జిల్లా కేంద్రంలో బుధవారం అర్ధరాత్రి సమయంలో రెండు వర్గాల మధ్య జరిగిన ఘర్షణ కత్తిపోట్లకు �
అమలు కానున్న సీఎం కేసీఆర్ హామీ 57ఏండ్లు నిండిన వారందరికీ మంజూరు కానున్న పింఛన్లు నిజామాబాద్లో 40వేలు, కామారెడ్డిలో 25వేల దరఖాస్తులు ఉమ్మడి జిల్లాలో 4.04 లక్షల మందికి రూ.85.54కోట్లతో ఇప్పటికే పింఛన్ల పంపిణీ నిజ�
అంతర్రాష్ట్ర ముఠాను అరెస్టు చేసిన పోలీసులు నమస్తే తెలంగాణ’ కథనానికి స్పందన ముగ్గురు నిందితుల అరెస్టు రూ.5.50 లక్షల విలువైన 12 సైలెన్సర్లు సీజ్ వివరాలు వెల్లడించిన పోలీస్ కమిషనర్ నాగరాజు నిజామాబాద్ క్ర
ఘనంగా అంతర్జాతీయ యోగా దినోత్సవం పాల్గొన్న అధికారులు, ప్రజాప్రతినిధులు ఆసనాలతో అబ్బురపరచిన విద్యార్థులు యోగా గొప్పతనాన్ని వివరించిన గురువులు నమస్తే తెలంగాణ యంత్రాంగం, జూన్ 21;జిల్లా వ్యాప్తంగా ప్రపంచ �
క్రీడా మైదానాలను సద్వినియోగం చేసుకోవాలి ప్రభుత్వ విప్ గంప గోవర్ధన్ మాచారెడ్డి మండలం ఇసాయిపేట, ఫరీద్పేటలో అభివృద్ధి పనుల ప్రారంభం మాచారెడ్డి,జూన్ 21 : కామారెడ్డి నియోజకవర్గంలోని గ్రామాల అభివృద్ధికి �
విద్యానగర్, జూన్ 21: వసతి గృహాల్లోని సమస్యలను దశల వారీగా పరిష్కరిస్తామని కలెక్టర్ జితేశ్ వీ పాటిల్ అన్నారు. కామారెడ్డి జిల్లా సమీకృత జిల్లా కార్యాలయాల సముదాయంలోని సమావేశ మందిరంలో మంగళవారం వసతి గృహా�
సమష్టి కృషితో అద్భుత ఫలితాలు సాధించారు అధికారులను ప్రశంసించిన కలెక్టర్ నారాయణరెడ్డి ఇందూరు, జూన్ 20 : ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా నిర్వహించిన పల్లెప్రగతి కార్యక్రమంలో క్షేత్రస్థాయి సిబ్బంది మొదలుకొన�
ఆంధ్రా నుంచి వచ్చిన కిలాడీ దంపతులు రూ.5.40 లక్షలతో పరార్ ఎట్టకేలకు అదుపులోకి తీసుకున్న పోలీసులు నిజామాబాద్ క్రైం, జూన్ 20 : ఆంధ్రప్రదేశ్ నుంచి వచ్చిన దంపతులు తక్కువ ధరకే బంగారం అమ్ముతామంటూ డబ్బులు దండుక�
ఇందూరు, జూన్ 20 : జిల్లాలో నీటి వినియోగం రోజురోజుకు పెరుగుతున్న నేపథ్యంలో భూగర్భజలాల పెంపునకు ప్రాధాన్యత ఇవ్వాలని కలెక్టర్ నారాయణరెడ్డి పేర్కొన్నారు. కలెక్టరేట్లోని ప్రగతిభవన్లో జల మంత్రిత్వ శాఖ ఆధ�