కలెక్టర్ జితేశ్ వీ పాటిల్ సదాశివనగర్, జూన్ 29: ప్రతిఒక్కరూ బాధ్యతగా మొక్కలను నాటాలని కలెక్టర్ జితేశ్ వీ పాటిల్ సూచించారు. మండల కేంద్రంలో చేపట్టిన అభివృద్ధి పనులను ఆయన బుధవారం పరిశీలించారు. అదనపు క
మూడేండ్లలో ఎంపీ అర్వింద్ చేసిన అభివృద్ధి శూన్యం బోధన్ ఎమ్మెల్యే మహ్మద్ షకీల్ జన్నేపల్లిలో సీసీ రోడ్డు, డ్రైనేజీ నిర్మాణ పనులు ప్రారంభం నవీపేట, జూన్ 29 : రాష్ట్రంలో అధికారంలోకి రావడానికి బీజేపీ పగటి క
ఇందూరు, జూన్ 28 : జిల్లా కేంద్రంలోని రాజీవ్గాంధీ ఆడిటోరియంలో 291 మంది కల్యాణలక్ష్మి లబ్ధిదారులకు ఎమ్మెల్యే బిగాల గణేశ్గుప్తా మంగళవారం చెక్కులను పంపిణీ చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ఆడపిల్లలు ఉన్న �
కర్షకుల చేతికి ‘రైతుబంధు’ డబ్బులు బ్యాంకు లింక్ ఉన్న సెల్ఫోన్లకు మెస్సేజ్లు చిన్న, సన్నకారు రైతులకు తొలి ప్రాధాన్యం ఉమ్మడి జిల్లాలో తొలి రోజు 1.92 లక్షల మందికి ‘పెట్టుబడి’ ఆనందంతో సీఎం కేసీఆర్ చిత్రప�
ఇందూరు, జూన్ 28 : 2021-22 విద్యా సంవత్సరానికి గాను మే లో నిర్వహించిన ఇంటర్మీడియట్ వార్షిక పరీక్షా ఫలితాలు మంగళవారం విడుదల కాగా బాలికలు పైచేయి సాధించారు. నిజామాబాద్ జిల్లాలో 15742 మంది విద్యార్థులు ద్వితీయ సంవత�
దొంగతనాలు చేసిన పాత నేరస్తుడి అరెస్టు రూ.4లక్షల,33 వేలు స్వాధీనం వివరాలు వెల్లడించిన సీపీ నాగరాజు నిజామాబాద్ క్రైం,జూన్ 28 : జల్సాలు చేసేందుకు దొంగతనాలు చేయడమే వృత్తిగా పెట్టుకున్న పాత నేరస్తుడిని అరెస్ట�
సదాశివనగర్, జూన్ 28: ఉపాధి హామీ పథకం పనులు చేసిన కూలీలకు డబ్బులు చెల్లించే విషయంలో ఎంపీడీవోలు నిర్లక్ష్యం వహిస్తే చర్యలు తప్పవని కలెక్టర్ జితేశ్ వీ పాటిల్ హెచ్చరించారు. మండల కేంద్రంలో అభివృద్ధి పనుల�
రైతన్నలు పొదుపుగా వాడుకోవాలి అలీసాగర్ వరకు 1.35 లక్షల ఎకరాలకు సాగునీరు నిజాంసాగర్ నీటిని విడుదల చేసిన స్పీకర్ పోచారం శ్రీనివాసరెడ్డి సీఎం కేసీఆర్కు ధన్యవాదాలు తెలిపిన సభాపతి నిజాంసాగర్, జూన్25: నిజా
శిక్షణ పూర్తయినా.. పరీక్ష రాసేవరకూ చదువుతూ ఉండాలి డీసీసీబీ చైర్మన్ పోచారం భాస్కర్రెడ్డి బాన్సువాడ టౌన్, జూన్ 25: పోటీ పరీక్షలు రాస్తున్న ప్రతి ఒక్కరూ పట్టుదలతో చదివి ఉద్యోగం సాధించాలని డీసీసీబీ చైర్మ�
దేశ నిర్మాణంలో సివిల్ ఇంజినీర్ల పాత్ర గొప్పది కర్ణాటకలోని బీకేఐటీ అలూమ్నిలో వేముల కాలేజీ రోజులను గుర్తు చేసుకుని భావోద్వేగానికి గురైన మంత్రి పూర్వ విద్యార్థ్థికి ఘన స్వాగతం పలికిన యాజమాన్యం కాలేజీక�
నిరుద్యోగులకు ఉచిత కోచింగ్ ఏడో బెటాలియన్లో సెంటర్ ఏర్పాటు ఆర్టీసీ చైర్మన్ బాజిరెడ్డి ఆధ్వర్యంలో నిర్వహణ బాజిరెడ్డి జగన్మోహన్ పర్యవేక్షణ డిచ్పల్లి, జూన్ 25 : ఒకప్పుడు ప్రభుత్వ ఉద్యోగాలకు పోటీ పడ�
ఉమ్మడి జిల్లాలో సమృద్ధిగా జలాలు మందగమనంగా రుతుపవనాల కదలికలు ఈ సీజన్లో ఇప్పటివరకు లోటు వర్షపాతమే అయినా రైతు మొగులు వైపు చూడాల్సిన అవసరమే లేదు కేసీఆర్ దార్శనికతతో పెరిగిన సాగునీటి సౌలభ్యం నిజాంసాగర్�
హరితహారంలో మొక్కలు నాటేందుకు ప్రణాళికలు సిద్ధ్దం కామారెడ్డి జిల్లాలో 32.56 లక్షల టార్గెట్ ప్రభుత్వ శాఖల వారీగా లక్ష్యాలు నర్సరీల్లో సిద్ధంగా మొక్కలు కామారెడ్డి, జూన్25: జిల్లాలో 8వ విడుత హరితహారం కార్యక్�