సంస్థ చైర్మన్ బాజిరెడ్డి గోవర్ధన్ తిరుమలకు బస్సు సర్వీసు ప్రారంభం ఖలీల్వాడి, జూలై 8: ఆర్టీసీని కాపాడుకునే బాధ్యత మనందరిపై ఉందని సంస్థ చైర్మన్, నిజామాబాద్ రూరల్ ఎమ్మెల్యే బాజిరెడ్డి గోవర్ధన్ అన్న�
రాష్ట్రంలో అభివృద్ధి, శాంతి భద్రతలతో పాలన కాళేశ్వరం ప్రపంచంలోనే నంబర్వన్ ప్రాజెక్టు అసాధ్యాన్ని సుసాధ్యం చేసిన ఘనత సీఎం కేసీఆర్దే రాయకూర్ క్యాంపులో అభివృద్ధి పనులను ప్రారంభించిన స్పీకర్ పోచారం �
రైతులకు పరిహారం అందించేందుకు అధికారుల నిర్ణయం కమ్మర్పల్లి, జూలై 8 : ఏర్గట్ల మండలంలోని తాళ్ల రాంపూర్ సొసైటీలో అక్రమాలు వెలుగుచూసిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో రైతులకు నష్టపరిహారాన్ని అందించేందుకు సహక�
పకడ్బందీగా నిర్వహించేందుకు ఏర్పాట్లు చేయాలి: ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సోమేశ్ కుమార్ కలెక్టర్లు, రెవెన్యూ అధికారులతో వీడియో కాన్ఫరెన్స్ ఇందూరు/కామారెడ్డి, జూలై 8 : మండల స్థాయిలో రెవెన్యూ సమస్యలను పర
ఆర్మూర్, జూలై 8 : హైదరాబాద్లో సోమ వంశీయ సహస్రార్జున క్షత్రియ సమాజ్ భవన నిర్మాణ పనులకు భూమిపూజ చేసేందుకు హాజరుకావాలని రాష్ట్ర బీసీ సంక్షేమశాఖ మంత్రి గంగుల కమలాకర్ను సంఘ సభ్యులు కోరారు. ఈ మేరకు ప్రాంతీయ
వంట గ్యాస్, నిత్యావసర ధరలు తగ్గించాలని నిరసనలు కోటగిరి/ ఖలీల్వాడి/రుద్రూర్/ వర్ని/ మోస్రా (చందూర్)/ నందిపేట్/ఎడపల్లి/ఆర్మూర్, జూలై 8 : కేంద్ర ప్రభుత్వం పెట్రోల్, డీజిల్, వంట గ్యాస్ ధరలను పెంచి సామాన్�
గ్యాస్కట్టర్తో లాకర్ ధ్వంసం..7.35 లక్షలు బుగ్గి 8.30 కిలోల బంగారు ఆభరణాలు అపహరణ మెండోరా, జూలై 4: నిజామాబాద్ జిల్లా మెండోరా మం డలం బుస్సాపూర్లోని తెలంగాణ గ్రామీణ బ్యాంకులో ఆదివారం అర్ధరాత్రి భారీ చోరీ జరి�
ప్రభుత్వం విశేషంగా కృషిచేస్తున్నది. దీనిపై రాష్ట్ర ప్రజలకు అవగాహన కల్పించేందుకు తెలంగాణ రాష్ట్ర పునరుద్ధరణీయ ఇంధన వనరుల అభివృద్ధి సంస్థ (టీఎస్ రెడ్కో) విస్తృతంగా పని చేస్తున్నది. ఇందులో భాగంగా కామార�
రుద్రూర్/ ఎడపల్లి/ రెంజల్, జూలై 3 : జిల్లాలోని పలు గ్రామాల్లో బోనాల పండుగను ఆదివారం ఘనంగా నిర్వహించారు. పలు గ్రామాల్లో గ్రామదేవతలకు ప్రత్యేక పూజలు చేసి వనభోజనాలకు తరలివెళ్లారు. రుద్రూర్ మండలంలోని రాయకూ
తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన హరితహారం కార్యక్రమంలో భాగంగా బోధన్ పట్టణంలోని వైకుంఠధామాల్లో మొక్కలు నాటేందుకు మున్సిపల్ అధికారులు చర్యలు చేపడుతున్నారు.
శ్రీరాంసాగర్ ప్రాజెక్టు ఎగువ ప్రాంతాల్లో వర్షాలు తగ్గుముఖం పట్టడంతో ఇన్ఫ్లో తగ్గిపోయిందని ఏఈఈ రవి తెలిపారు. రిజర్వాయర్లోకి 8,680 క్యూసెక్కుల వరద వచ్చి చేరుతున్నదన్నారు.