ఉమ్మడి జిల్లాలో వెలుగులోకి ఘటనలు సామాన్యులను ముంచుతున్న బంకులు నాణ్యత, నిర్ణీత ప్రమాణాల్లో అనేక లోపాలు తాజాగా కామారెడ్డిలో బయటపడిన కల్తీ పెట్రోల్ నిర్వహణను గాలికి వదిలేసిన చమురు సంస్థలు తనిఖీలు లేవు,
30వ వసంతంలోకి ఎస్సారెస్పీ వరద కాలువ పునర్జీవంతో పుష్కలంగా సాగు నీరు నాడు ఎండు కాలువలో తుమ్మ మొద్దులు నేడు నిండు కాలువలో భారీ తూములు సీఎం కేసీఆర్, మంత్రి ప్రశాంత్రెడ్డి కృషి ఫలితం కమ్మర్పల్లి, జూన్ 29 : గ�
కలెక్టర్ జితేశ్ వీ పాటిల్ సదాశివనగర్, జూన్ 29: ప్రతిఒక్కరూ బాధ్యతగా మొక్కలను నాటాలని కలెక్టర్ జితేశ్ వీ పాటిల్ సూచించారు. మండల కేంద్రంలో చేపట్టిన అభివృద్ధి పనులను ఆయన బుధవారం పరిశీలించారు. అదనపు క
మూడేండ్లలో ఎంపీ అర్వింద్ చేసిన అభివృద్ధి శూన్యం బోధన్ ఎమ్మెల్యే మహ్మద్ షకీల్ జన్నేపల్లిలో సీసీ రోడ్డు, డ్రైనేజీ నిర్మాణ పనులు ప్రారంభం నవీపేట, జూన్ 29 : రాష్ట్రంలో అధికారంలోకి రావడానికి బీజేపీ పగటి క
ఇందూరు, జూన్ 28 : జిల్లా కేంద్రంలోని రాజీవ్గాంధీ ఆడిటోరియంలో 291 మంది కల్యాణలక్ష్మి లబ్ధిదారులకు ఎమ్మెల్యే బిగాల గణేశ్గుప్తా మంగళవారం చెక్కులను పంపిణీ చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ఆడపిల్లలు ఉన్న �
కర్షకుల చేతికి ‘రైతుబంధు’ డబ్బులు బ్యాంకు లింక్ ఉన్న సెల్ఫోన్లకు మెస్సేజ్లు చిన్న, సన్నకారు రైతులకు తొలి ప్రాధాన్యం ఉమ్మడి జిల్లాలో తొలి రోజు 1.92 లక్షల మందికి ‘పెట్టుబడి’ ఆనందంతో సీఎం కేసీఆర్ చిత్రప�
ఇందూరు, జూన్ 28 : 2021-22 విద్యా సంవత్సరానికి గాను మే లో నిర్వహించిన ఇంటర్మీడియట్ వార్షిక పరీక్షా ఫలితాలు మంగళవారం విడుదల కాగా బాలికలు పైచేయి సాధించారు. నిజామాబాద్ జిల్లాలో 15742 మంది విద్యార్థులు ద్వితీయ సంవత�
దొంగతనాలు చేసిన పాత నేరస్తుడి అరెస్టు రూ.4లక్షల,33 వేలు స్వాధీనం వివరాలు వెల్లడించిన సీపీ నాగరాజు నిజామాబాద్ క్రైం,జూన్ 28 : జల్సాలు చేసేందుకు దొంగతనాలు చేయడమే వృత్తిగా పెట్టుకున్న పాత నేరస్తుడిని అరెస్ట�
సదాశివనగర్, జూన్ 28: ఉపాధి హామీ పథకం పనులు చేసిన కూలీలకు డబ్బులు చెల్లించే విషయంలో ఎంపీడీవోలు నిర్లక్ష్యం వహిస్తే చర్యలు తప్పవని కలెక్టర్ జితేశ్ వీ పాటిల్ హెచ్చరించారు. మండల కేంద్రంలో అభివృద్ధి పనుల�
రైతన్నలు పొదుపుగా వాడుకోవాలి అలీసాగర్ వరకు 1.35 లక్షల ఎకరాలకు సాగునీరు నిజాంసాగర్ నీటిని విడుదల చేసిన స్పీకర్ పోచారం శ్రీనివాసరెడ్డి సీఎం కేసీఆర్కు ధన్యవాదాలు తెలిపిన సభాపతి నిజాంసాగర్, జూన్25: నిజా
శిక్షణ పూర్తయినా.. పరీక్ష రాసేవరకూ చదువుతూ ఉండాలి డీసీసీబీ చైర్మన్ పోచారం భాస్కర్రెడ్డి బాన్సువాడ టౌన్, జూన్ 25: పోటీ పరీక్షలు రాస్తున్న ప్రతి ఒక్కరూ పట్టుదలతో చదివి ఉద్యోగం సాధించాలని డీసీసీబీ చైర్మ�
దేశ నిర్మాణంలో సివిల్ ఇంజినీర్ల పాత్ర గొప్పది కర్ణాటకలోని బీకేఐటీ అలూమ్నిలో వేముల కాలేజీ రోజులను గుర్తు చేసుకుని భావోద్వేగానికి గురైన మంత్రి పూర్వ విద్యార్థ్థికి ఘన స్వాగతం పలికిన యాజమాన్యం కాలేజీక�