జిల్లాస్థాయి అధికారులతో బృందాల ఏర్పాటు శనివారం నుంచే తనిఖీలు చేపట్టాలి సమగ్ర నివేదిక అందజేయాలి అధికారులకు కలెక్టర్ నారాయణరెడ్డి ఆదేశం ఖలీల్వాడి, జూన్ 24 : జిల్లాలో ప్రైవేట్ దవాఖానల్లో తనిఖీలు చేపట్�
రోడ్డున పడి తన్నుకున్న నాయకులు కర్రలు, రాళ్లతో కొట్టుకున్న నేతలు ‘ఎల్లారెడ్డి’లో మరోసారి భగ్గుమన్న విభేదాలు పోలీస్ స్టేషన్లో ఇరు వర్గాల ఫిర్యాదు కాంగ్రెస్ నేతలు రోడ్డున పడి తన్నుకున్నారు. రాళ్లు, క�
ఆయకట్టుకు ఆరు విడుతలుగా సరఫరా నీటిని పొదుపుగా వాడుకోవాలి రోడ్లపై కేజ్వీల్స్ ట్రాక్టర్లు నడిపితే కఠిన చర్యలు అధికారులతో సమీక్షా సమావేశంలో స్పీకర్ పోచారం బీర్కూర్/బాన్సువాడ, జూన్ 24 : వానకాలం పంటల సా�
జుక్కల్ ఎమ్మెల్యే హన్మంత్షిండే పిట్లంలో తెల్లజొన్నల కొనుగోలు కేంద్రం ప్రారంభం పిట్లం, జూన్ 24: నియోజకవర్గ రైతులను ఆదుకునేందుకు ప్రభుత్వం తెల్లజొన్న కొనుగోలు కేంద్రాలను ఏర్పాటు చేస్తున్నదని జుక్కల్�
తెలంగాణపై కేంద్రం కక్ష సాధిస్తోంది ప్రభుత్వ విప్ గంప గోవర్ధన్ భిక్కనూర్, జూన్ 24 : దళితబందు పథకం దేశానికి ఆదర్శంగా నిలుస్తున్నదని ప్రభుత్వ విప్ గంప గోవర్ధన్ అన్నారు. మండలంలోని బస్వాపూర్ గ్రామానిక�
గిరిజన పంచాయతీలకు శాశ్వత భవనాలు ప్రత్యేకంగా దృష్టి సారించిన కేసీఆర్ ప్రభుత్వం ప్రస్తుతం తాత్కాలిక ఏర్పాట్లలోనే కొనసాగుతున్న జీపీలు నిజామాబాద్లో 71, కామారెడ్డి జిల్లాలో 63 గిరిజన పంచాయతీలకు మహర్దశ రూ.25�
నార్మల్ డెలివరీలకు ప్రాధాన్యం ఇవ్వండి మాతాశిశు సంరక్షణ మీ చేతుల్లోనే ఉంది సామాజిక బాధ్యతగా ఫీలైతేనే మార్పు సాధ్యం సెల్ కాన్ఫరెన్స్లో కలెక్టర్ నారాయణరెడ్డి దవాఖానలను తనిఖీ చేస్తామని వెల్లడి నిజామ
బోధన్, జూన్ 23: రాయలసీమ ఎక్స్ప్రెస్ను బోధన్ వరకు పొడిగించాలన్న ప్రతిపాదన మేరకుట్రయల్ రన్లో భాగంగా గురువారం బోధన్ రైల్వేస్టేషన్ వరకు నడిపారు. తిరుపతి – నిజామాబాద్ మధ్య నడిచే ఈ రైలును బోధన్ వరక
సిద్దాపూర్ రిజర్వాయర్ పనులను పరిశీలించిన స్పీకర్ పోచారం వర్ని, జూన్ 23: సిద్దాపూర్ రిజర్వాయర్ ద్వారా ప్రతి గుంటకూ సాగు నీరందేలా నిర్మాణం చేయాలని స్పీకర్ పోచారం శ్రీనివాసరెడ్డి అధికారులకు సూచించ�
ఉద్యోగార్థులు ఏకాగ్రతతో చదవాలి నిరాశ, నిస్పృహలను దరిచేరనీయొద్దు మన శిల్పాన్ని మనమే చెక్కుకోవాలి ‘ఆర్ఆర్ఆర్’ సూత్రాన్ని అనుసరించాలి ఇది ఉద్యోగాల యుగం టీయూలో అవగాహన సదస్సులో పాల్గొన్న రాష్ట్ర ఎన్�
కలెక్టర్ నారాయణరెడ్డి ఆదేశం ఇందూరు, జూన్ 23 : వారం రోజుల వ్యవధిలో విద్యుత్ సంబంధిత పనులన్నీ పూర్తి కావాలని కలెక్టర్ నారాయణరెడ్డి అధికారులను ఆదేశించారు. నిర్ణీత గడువు ముగిసిన తరువాత ఏ ఒక్క పని పెండింగ్
రెండు వర్గాల మధ్య ఘర్షణ కత్తితో దాడి.. ఇద్దరికి గాయాలు ఆరుగురి పై కేసు నమోదు నిజామాబాద్ క్రైం, జూన్ 23 : నిజామాబాద్ జిల్లా కేంద్రంలో బుధవారం అర్ధరాత్రి సమయంలో రెండు వర్గాల మధ్య జరిగిన ఘర్షణ కత్తిపోట్లకు �
అమలు కానున్న సీఎం కేసీఆర్ హామీ 57ఏండ్లు నిండిన వారందరికీ మంజూరు కానున్న పింఛన్లు నిజామాబాద్లో 40వేలు, కామారెడ్డిలో 25వేల దరఖాస్తులు ఉమ్మడి జిల్లాలో 4.04 లక్షల మందికి రూ.85.54కోట్లతో ఇప్పటికే పింఛన్ల పంపిణీ నిజ�