ట్విట్టర్ వేదికగా మోదీకి మంత్రి వేముల ప్రశ్న బీజేపీ ప్రభుత్వం పసుపు బోర్డును ఎందుకు మంజూరు చేయలేదని ప్రధాని నరేంద్ర మోదీని రాష్ట్ర మంత్రి వేముల ప్రశాంత్ రెడ్డి ట్విట్టర్ వేదికగా ప్రశ్నించారు. మీ పా�
న్యూయార్క్లో పర్యటించిన మంత్రి అద్భుత నగరంగా అభివర్ణన కమ్మర్పల్లి, జూలై 2 : అమెరికాలోని వాషింగ్టన్ డీసీలో నిర్వహిస్తున్న ఆటా (అమెరికన్ తెలుగు అసోసియేషన్) మహాసభల్లో రాష్ట్ర రోడ్లు, భవనాలు, గృహ నిర్మా�
ఒక్కరోజులో ఒక టీఎంసీ వరద రాక మెండోరా, జూలై 2 : ఎస్సారెస్పీలోకి ఒక్కరోజులో 1.237 టీఎంసీల వరద వచ్చి చేరినట్లు ఏఈఈ రవి శనివారం తెలిపారు. మహారాష్ట్రలో ఉన్న బాబ్లీ ప్రాజెక్టు గేట్లు ఈ నెల ఒకటో తేదీన తెరుచుకోగా..ఎగువ
జిల్లా ప్రధాన న్యాయమూర్తి సునీత కుంచాల నిజామాబాద్ లీగల్, జూలై 2 : విద్య.. విద్యార్థుల వికాసానికి, భవిష్యత్తు జీవన నిర్మాణానికి దిక్సూచిగా నిలుస్తుందని జిల్లా ప్రధాన న్యాయమూర్తి, జిల్లా న్యాయ సేవాధికార స
నమస్తే తెలంగాణ యంత్రాంగం, జూలై 2 : జిల్లావ్యాప్తంగా అంతర్జాతీయ సహకార దినోత్సవాన్ని పలు సొసైటీల వద్ద శనివారం ఘనంగా నిర్వహించారు. సహకార సంఘం ఏర్పడి వంద సంవత్సరాలు పూర్తయిన సందర్భంగా సొసైటీల ఆవరణలో సహకార జె�
సాంకేతిక విద్యపై విద్యార్థుల ఆసక్తి.. మెండుగా ఉపాధి అవకాశాలు సత్తాచాటుతున్న నవీపేట్ కళాశాల విద్యార్థులు నవీపేట, జూలై 2 : రాష్ట్ర ప్రభుత్వం విద్యారంగానికి అధిక ప్రాధాన్యం ఇస్తున్నది. ఇందులో భాగంగానే నిజ�
ఏసీపీ ఏ.వెంకటేశ్వర్ నిజామాబాద్ క్రైం, జూలై 2 : నిజామాబాద్ ఏసీపీ ఏ.వెంకటేశ్వర్ సౌత్ రూరల్ సర్కిల్ కార్యాలయాన్ని శనివారం తనిఖీ చేశారు. సౌత్ రూరల్ సీఐ జె.నరేశ్ సంబంధిత ఎస్సైలతో సమావేశం నిర్వహించారు
శ్రావణ మాసం దాకా ఊరూరా సంబురాలు నెల రోజుల పాటు పండుగ వాతావరణం ముస్తాబైన ఆలయాలు నమస్తే తెలంగాణ యంత్రాంగం, జూన్ 29:తెలంగాణ సంస్కృతి సంప్రదాయాలకు ప్రతీకగా నిలిచే ఆషాఢ మాస బోనాల జాతర ఉమ్మడి నిజామాబాద్ జిల్ల
ఉమ్మడి జిల్లాలో వెలుగులోకి ఘటనలు సామాన్యులను ముంచుతున్న బంకులు నాణ్యత, నిర్ణీత ప్రమాణాల్లో అనేక లోపాలు తాజాగా కామారెడ్డిలో బయటపడిన కల్తీ పెట్రోల్ నిర్వహణను గాలికి వదిలేసిన చమురు సంస్థలు తనిఖీలు లేవు,
30వ వసంతంలోకి ఎస్సారెస్పీ వరద కాలువ పునర్జీవంతో పుష్కలంగా సాగు నీరు నాడు ఎండు కాలువలో తుమ్మ మొద్దులు నేడు నిండు కాలువలో భారీ తూములు సీఎం కేసీఆర్, మంత్రి ప్రశాంత్రెడ్డి కృషి ఫలితం కమ్మర్పల్లి, జూన్ 29 : గ�
కలెక్టర్ జితేశ్ వీ పాటిల్ సదాశివనగర్, జూన్ 29: ప్రతిఒక్కరూ బాధ్యతగా మొక్కలను నాటాలని కలెక్టర్ జితేశ్ వీ పాటిల్ సూచించారు. మండల కేంద్రంలో చేపట్టిన అభివృద్ధి పనులను ఆయన బుధవారం పరిశీలించారు. అదనపు క
మూడేండ్లలో ఎంపీ అర్వింద్ చేసిన అభివృద్ధి శూన్యం బోధన్ ఎమ్మెల్యే మహ్మద్ షకీల్ జన్నేపల్లిలో సీసీ రోడ్డు, డ్రైనేజీ నిర్మాణ పనులు ప్రారంభం నవీపేట, జూన్ 29 : రాష్ట్రంలో అధికారంలోకి రావడానికి బీజేపీ పగటి క
ఇందూరు, జూన్ 28 : జిల్లా కేంద్రంలోని రాజీవ్గాంధీ ఆడిటోరియంలో 291 మంది కల్యాణలక్ష్మి లబ్ధిదారులకు ఎమ్మెల్యే బిగాల గణేశ్గుప్తా మంగళవారం చెక్కులను పంపిణీ చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ఆడపిల్లలు ఉన్న �
కర్షకుల చేతికి ‘రైతుబంధు’ డబ్బులు బ్యాంకు లింక్ ఉన్న సెల్ఫోన్లకు మెస్సేజ్లు చిన్న, సన్నకారు రైతులకు తొలి ప్రాధాన్యం ఉమ్మడి జిల్లాలో తొలి రోజు 1.92 లక్షల మందికి ‘పెట్టుబడి’ ఆనందంతో సీఎం కేసీఆర్ చిత్రప�