నిజామాబాద్ క్రైం, జూలై 17: నిజామాబాద్ జిల్లా కేంద్రంలో ఆదివారం నిర్వహించి ఊర పండుగకు పోలీసు యంత్రాంగం భారీ బందోబస్తు నిర్వహించింది. వేల సంఖ్యలో భక్తులు తరలిరావడంతో అల్లర్లు, అవాంఛనీయ ఘటనలు చోటుచేసుకోక�
ఆస్తి పన్ను అసలు చెల్లిస్తే 90 శాతం వడ్డీ రాయితీ వన్టైం సెటిల్మెంట్ స్కీం (ఓటీఎస్) ప్రకటించిన ప్రభుత్వం అక్టోబర్ 31వ తేదీ వరకు గడువు విద్యానగర్, జూలై 17 : మున్సిపాలిటీ పరిధిలో ఆస్తి పన్ను బకాయిదారులకు ర�
నవీపేట,జూలై 17: ఇటీవల కురిసిన భారీ వర్షాలకు మండలంలోని వివిధ గ్రామాల్లో రెండు వేల ఎకరాల వరకు పంటలకు నష్టం వాటిల్లినట్లు మండల వ్యవసాయశాఖ అధికారి సురేశ్గౌడ్ ఆదివారం ఒక ప్రకటనలో తెలిపారు. మండలంలోని యంచ, అల్�
మెండోరా/నిజాంసాగర్, జూలై 17 : ఎగువ ప్రాం తాల్లో వర్షాలు తగ్గుముఖం పట్టడంతో ఎస్సారెస్పీలో వరద ఉధృతి క్రమంగా తగ్గుతూ వస్తోంది. ఎగువ ప్రాంతాల నుంచి 16,920 క్యూసెక్కుల వరద వచ్చి చేరుతుందని ఏఈఈ కె. రవి ఆదివా రం తెలి�
ఇందూరు, జూలై 17: వైద్యవిద్యలో ప్రవేశాల కోసం నిర్వహించే నీట్ (నేషనల్ ఎలిజిబిలిటీ కమ్ ఎంట్రెన్స్ టెస్ట్) నిజామాబాద్ జిల్లాలో ఆదివారం ప్రశాంతంగా నిర్వహించినట్లు నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ కో-ఆర్డినేట
ఆకట్టుకున్న పోతరాజుల విన్యాసాలు సరి కోసం పోటీ పడిన భక్తులు ఇందూరు, జూలై 17 : పులోరియా.. పులోరియా.. అంటూ భక్తుల హోరుతో ఇందూరు నగరం పునీతమైంది. పోతరాజుల చిందులు, శివసత్తుల పూనకాలు, తొట్టెల ఊరేగింపుతో సందడి నెలక�
ప్రేమించడం లేదని ఓ యువకుడు దారుణానికి ఒడిగట్టాడు. బీరుసీసా పగులగొట్టి యువతి గొంతు కోసి పరారయ్యా డు. మోపాల్ మండలంలో రెండ్రోజుల క్రితం జరిగిన ఈ ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది.
ఇటీవల కురిసిన భారీ వర్షాలకు దెబ్బతిన్న రోడ్లు, చెక్డ్యామ్లకు యుద్ధ ప్రాతిపదికన మరమ్మతు చేయాలని జడ్పీ చైర్మన్ దాదన్నగారి విఠల్రావు పంచాయతీరాజ్ శాఖ, ఇరిగేషన్ అధికారులను ఆదేశించారు.