ఆర్మూర్, జూలై 8 : హైదరాబాద్లో సోమ వంశీయ సహస్రార్జున క్షత్రియ సమాజ్ భవన నిర్మాణ పనులకు భూమిపూజ చేసేందుకు హాజరుకావాలని రాష్ట్ర బీసీ సంక్షేమశాఖ మంత్రి గంగుల కమలాకర్ను సంఘ సభ్యులు కోరారు. ఈ మేరకు ప్రాంతీయ
వంట గ్యాస్, నిత్యావసర ధరలు తగ్గించాలని నిరసనలు కోటగిరి/ ఖలీల్వాడి/రుద్రూర్/ వర్ని/ మోస్రా (చందూర్)/ నందిపేట్/ఎడపల్లి/ఆర్మూర్, జూలై 8 : కేంద్ర ప్రభుత్వం పెట్రోల్, డీజిల్, వంట గ్యాస్ ధరలను పెంచి సామాన్�
గ్యాస్కట్టర్తో లాకర్ ధ్వంసం..7.35 లక్షలు బుగ్గి 8.30 కిలోల బంగారు ఆభరణాలు అపహరణ మెండోరా, జూలై 4: నిజామాబాద్ జిల్లా మెండోరా మం డలం బుస్సాపూర్లోని తెలంగాణ గ్రామీణ బ్యాంకులో ఆదివారం అర్ధరాత్రి భారీ చోరీ జరి�
ప్రభుత్వం విశేషంగా కృషిచేస్తున్నది. దీనిపై రాష్ట్ర ప్రజలకు అవగాహన కల్పించేందుకు తెలంగాణ రాష్ట్ర పునరుద్ధరణీయ ఇంధన వనరుల అభివృద్ధి సంస్థ (టీఎస్ రెడ్కో) విస్తృతంగా పని చేస్తున్నది. ఇందులో భాగంగా కామార�
రుద్రూర్/ ఎడపల్లి/ రెంజల్, జూలై 3 : జిల్లాలోని పలు గ్రామాల్లో బోనాల పండుగను ఆదివారం ఘనంగా నిర్వహించారు. పలు గ్రామాల్లో గ్రామదేవతలకు ప్రత్యేక పూజలు చేసి వనభోజనాలకు తరలివెళ్లారు. రుద్రూర్ మండలంలోని రాయకూ
తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన హరితహారం కార్యక్రమంలో భాగంగా బోధన్ పట్టణంలోని వైకుంఠధామాల్లో మొక్కలు నాటేందుకు మున్సిపల్ అధికారులు చర్యలు చేపడుతున్నారు.
శ్రీరాంసాగర్ ప్రాజెక్టు ఎగువ ప్రాంతాల్లో వర్షాలు తగ్గుముఖం పట్టడంతో ఇన్ఫ్లో తగ్గిపోయిందని ఏఈఈ రవి తెలిపారు. రిజర్వాయర్లోకి 8,680 క్యూసెక్కుల వరద వచ్చి చేరుతున్నదన్నారు.
పెరిగిన ఇంధన ధరలతో కకావికలం ఇంధన ధరలను ఇష్టానుసారంగా పెంచిన కేంద్రం వ్యవసాయంపై కక్షగట్టిన మోదీ సర్కారు ఏడాది వ్యవధిలో డీజిల్పై రూ.30 పెంపు పొలం పనుల్లో యంత్రాలు వినియోగించాలంటే ఇక్కట్లు బీజేపీ సర్కారు
ఫలితంలేని బీజేపీ నేతల పర్యటనలు జాతీయ సమావేశాల పేరిట టూర్ అభివృద్ధి ఊసే ఎత్తని కేంద్రమంత్రులు, ఎంపీలు అదే రెచ్చగొట్టే వ్యాఖ్యలు, అసంబద్ధ ఆరోపణలు నిజామాబాద్, జూలై 2(నమస్తే తెలంగాణ ప్రతినిధి) భారతీయ జనతా ప
హైదరాబాద్లోని జలవిహార్లో శనివారం రాష్ట్రపతి అభ్యర్థి యశ్వంత్ సిన్హాకు మద్దతుగా సీఎం కేసీఆర్ అధ్యక్షతన టీఆర్ఎస్ ప్రజాప్రతినిధుల సమావేశం నిర్వహించారు. ఈ సమావేశంలో ఉమ్మడి జిల్లా నుంచి ఆర్టీసీ చైర
వానకాలం సాగు పనులు జోరందుకున్నాయి. అన్నదాత ఎక్కడ పొలం దున్నితే అక్కడు పక్షులు వాలి కడుపు నింపుకొంటున్నాయి. కొన్నిరోజులుగా వర్షాలు కురుస్తుండడంతో పంటల సాగు కోసం రైతులు పొలాలను దున్నుతున్నారు. దున్నే సమ�