ఇందూరు, జూలై 17: వైద్యవిద్యలో ప్రవేశాల కోసం నిర్వహించే నీట్ (నేషనల్ ఎలిజిబిలిటీ కమ్ ఎంట్రెన్స్ టెస్ట్) నిజామాబాద్ జిల్లాలో ఆదివారం ప్రశాంతంగా నిర్వహించినట్లు నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ కో-ఆర్డినేట
ఆకట్టుకున్న పోతరాజుల విన్యాసాలు సరి కోసం పోటీ పడిన భక్తులు ఇందూరు, జూలై 17 : పులోరియా.. పులోరియా.. అంటూ భక్తుల హోరుతో ఇందూరు నగరం పునీతమైంది. పోతరాజుల చిందులు, శివసత్తుల పూనకాలు, తొట్టెల ఊరేగింపుతో సందడి నెలక�
ప్రేమించడం లేదని ఓ యువకుడు దారుణానికి ఒడిగట్టాడు. బీరుసీసా పగులగొట్టి యువతి గొంతు కోసి పరారయ్యా డు. మోపాల్ మండలంలో రెండ్రోజుల క్రితం జరిగిన ఈ ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది.
ఇటీవల కురిసిన భారీ వర్షాలకు దెబ్బతిన్న రోడ్లు, చెక్డ్యామ్లకు యుద్ధ ప్రాతిపదికన మరమ్మతు చేయాలని జడ్పీ చైర్మన్ దాదన్నగారి విఠల్రావు పంచాయతీరాజ్ శాఖ, ఇరిగేషన్ అధికారులను ఆదేశించారు.
పంటలు నష్టపోయిన రైతులకు సహా యం అందించి ఆదుకోవాలని మండల సర్వసభ్య సమావేశంలో సభ్యులు ఏకగ్రీవంగా తీర్మానించారు. ఎంపీపీ రజిని అధ్యక్షతన మండల పరిషత్ కార్యాలయం సమావేశ మందిరంలో శనివారం సర్వసభ్య సమావేశం నిర్వ
ఆపదలో అండగా నిలిచిన ప్రజాప్రతినిధులు సీఎం ఆదేశాలతో ప్రజల్లోకి టీఆర్ఎస్ నేతలు వర్షాలు, వరద ప్రభావంపై నిరంతరం అప్రమత్తం రేయింబవళ్లు సమీక్ష చేసిన మంత్రి వేముల బాన్సువాడలో ప్రజలకు అందుబాటులో స్పీకర్ బ�
భీమ్గల్లో దెబ్బతిన్న రోడ్లను పరిశీలించిన మంత్రి వేముల భీమ్గల్, జూలై 14: వర్షాలకు దెబ్బతిన్న రహదారి పనులను వెంటనే చేపట్టాలని అధికారులను మంత్రి వేముల ప్రశాంత్ రెడ్డి ఆదేశించారు. భీమ్గల్ పట్టణంలో వర
మెండోరా, జూలై 14: ఎగువ ప్రాంతాల్లో కురుస్తున్న భారీ వర్షాలకు ఎస్సారెస్పీలోకి వరద ఉధృతి కొనసాగుతున్నది. గడ్డెన్న వాగు, పెద్దవాగు, మహారాష్ట్రలోని విష్ణుపురి, అముదుర, బాలేగావ్ ప్రాజెక్టుల నుంచి, ఎగువ ప్రాంత�