విద్యార్థుల్లో కనీస సామర్థ్యాలు పెంపొందించాలి ఉపాధ్యాయుల శిక్షణ కార్యక్రమంలో ఆర్పీలు వేల్పూర్, జూలై 30: తొలిమెట్టుతో గుణాత్మక విద్యను విద్యార్థులకు అందించాలని మండల విద్యాధికారిణి వనజారెడ్డి అన్నార�
బిచ్కుంద, జూలై 30 : వివాహేతర సంబంధానికి అడ్డుగా ఉన్నాడని భర్తను హత్యచేయించింది భార్య. కేసు నమోదు చేసుకున్న పోలీసులు కాల్డాటా ఆధారంగా నిందితులను అదుపులోకి తీసుకున్నారు. ఈ సంఘటన బిచ్చుంద మండల కేంద్రంలో చోట
డిచ్పల్లి, జూలై 30 : తెలంగాణ యూనివర్సిటీ ఆధ్వర్యంలో ఆగస్టు 1 నుంచి 3వ తేదీ వరకు ‘అల్ట్రాసోనిక్స్ అండ్ మెటీరియల్ సైన్స్ ఫర్ అడ్వాన్స్డ్ టెక్నాలజీ’ అనే అంశంపై మూడు రోజుల ఇంటర్నేషనల్ కాన్ఫరెన్స్ ని�
చుట్టూ పచ్చదనం, నిండా నీటితో నిజామాబాద్ జిల్లా కేంద్రంలోని రఘునాథ చెరువు కనువిందు చేస్తున్నది. మినీ ట్యాంక్బండ్గా మార్చేందుకు చేపట్టిన పనులు రఘునాథ చెరువుకు కొత్తందాలను అద్దాయి. చెరువు అందాలను వీక్
అభివృద్ధిలో దూసుకుపోతున్న తెలంగాణపై కేంద్ర సర్కారు కక్షసాధింపు చర్యలకు పాల్పడుతూనే ఉంది. ధాన్యం, బియ్యం సేకరణ నుంచి మొదలుకొని అన్ని విషయాల్లోనూ కొర్రీలు పెడుతూ రాష్ర్టాన్ని ఇబ్బందులకు గురిచేస్తూనే ఉ�
చేపల వేటకు వెళ్లిన ముగ్గురు గిరిజనులు వాగులో చిక్కుకున్నారు. వారిని రక్షించేందుకు అధికార యంత్రాంగం రంగంలోకి దిగగా, సాయంత్రం స్థానికుల సహాయంతో ఒడ్డుకు చేరుకున్నారు.
శివకేశవులకు ఎంతో ప్రీతికరం రేపటి నుంచి శ్రావణ మాసం షురూ నెల పాటు ఆధ్యాత్మిక వాతావరణం పుణ్యక్షేత్రాలకు పోటెత్తనున్న భక్తులు శ్రావణ మాసం రేపటి(శుక్రవారం) నుంచి ప్రారంభం అవుతుంది. ఈ నెల మొత్తం విశేష పర్వది
ఇప్పటికీ క్రియాశీలకంగానే వైరస్ వ్యాక్సిన్ తీసుకోవడంలో జనం నిర్లక్ష్యం ఉమ్మడి జిల్లాలో నెమ్మదిగా బూస్టర్ డోసు టీకా తీసుకున్న వారు 50 వేల మంది లోపే.. వ్యాక్సిన్ ఒక్కటే వైరస్ నిరోధానికి చక్కని మార్గం �
ప్రవాస భారతీయుల సంక్షేమ సంఘం వ్యవస్థాపకుడు కోటపాటి ఆర్మూర్, జూలై 27: వర్క్ పర్మిట్ ఉంటేనే తెలంగాణ యువకులు గల్ఫ్ దేశాలకు వెళ్లాలని ప్రవాస భారతీయుల సంక్షేమ సంఘం వ్యవస్థాపకుడు కోటపాటి నర్సింహనాయుడు, ఒమ�
విద్యార్థులకు వ్యాధులు సోకుండా చర్యలు చేపట్టాలని అధికారుల ఆదేశం డిచ్పల్లి/ఇందల్వాయి/మెండోరా/కోటగిరి, జూలై 27: డిచ్పల్లి మండలం రాంపూర్ గ్రామంలో మహాత్మా జ్యోతిబాపూలే బాలుర వసతి గృహంతోపాటు ఇందల్వాయి పీ�