బాన్సువాడకు ఉర్దూ మీడియం డిగ్రీ కళాశాల మంజూరు ఈ విద్యా సంవత్సరం నుంచే తరగతులు మౌలిక వసతుల కోసం రూ.3.19 కోట్లు సభాపతి పోచారం శ్రీనివాసరెడ్డి బీర్కూర్, జూలై 23: బాన్సువాడ ప్రాంతంలో ఉర్దూ మీడియం డిగ్రీ కళాశాల ఏ
10 బైక్ల స్వాధీనం వివరాలు వెల్లడించిన సీపీ నాగరాజు పలు పోలీస్స్టేషన్ల పరిధిలో అనేక బైక్ల చోరీలకు పాల్పడిన పెర్కిట్కు చెందిన మహ్మద్ వహీద్ అలీని అరెస్ట్ చేసినట్లు సీపీ నాగరాజు తెలిపారు. ఆర్మూర్ పో
జీఎస్టీతో సామాన్యుడు విలవిల మరణ శాసనంగా మారిన వస్తు సేవల పన్ను విధానం పేదలపై చీటికి మాటికి బాదుతున్న కేంద్రం ఇంధన, నిత్యావసరాల ధరలతో బెంబేలు… పన్నుల చెల్లింపులకే సగాని కన్నా ఎక్కువ వ్యయం… పొదుపు చర్�
ధర్నాలు, రాస్తారోకోలు.. మోదీ దిష్టిబొమ్మల దహనం భీమ్గల్/ముప్కాల్/ఆర్మూర్/రుద్రూర్/రెంజల్/ మోస్రా(చందూర్), జూలై 22 : కేంద్ర ప్రభుత్వం విధిస్తున్న జీఎస్టీకి వ్యతిరేకంగా టీఆర్ఎస్ నాయకులు భీమ్గల్లో �
ఖలీల్వాడి, జూలై 22 : భారీ వర్షాలు కురిసిన నేపథ్యంలో సీజనల్ వ్యాధులపై అధికారులు అప్రమత్తంగా ఉండాలని జడ్పీ చైర్మన్ దాదన్నగారి విఠల్రావు, కలెక్టర్ నారాయణరెడ్డి సూచించారు. ప్రజలు వ్యాధుల బారిన పడకుండా మ�
ఖలీల్వాడి, జూలై 22 : జిల్లా కేంద్రంలో తమకు సంఘ భవన నిర్మాణానికి స్థలంతోపాటు నిధులు మంజూరు చేయాలని ఎమ్మెల్సీ కవితను గంగపుత్ర ఉద్యోగుల సంఘం జిల్లా అధ్యక్షుడు మాడవేడి వినోద్కుమార్, సంఘం ప్రతినిధులు కోరార�
ఆషాఢమాసాన్ని పురస్కరించుకుని టీఎన్జీవోస్ ఆధ్వర్యంలో కలెక్టరేట్లోని నవదుర్గామాత ఆలయ ప్రాంగణంలో బోనాల పండుగను శుక్రవారం ఘనంగా నిర్వహించారు. ఉద్యోగుల జేఏసీ జిల్లా చైర్మన్ అలుక కిషన్ నేతృత్వంలో నిర�
ప్రధాని నరేంద్ర మోదీ పాలనలో దేశంలోని సగటు మనిషి బతకడం కష్టంగా మారింది. గాలి పీల్చుకోవడం మినహాయిస్తే దేశంలో జీఎస్టీ రూపంలో ప్రతి దానికి పన్నులు విధించి ప్రజల ను బతకనీయకుండా చేస్తున్నాడు.
ఇటీవల నిజామాబాద్ జిల్లాలో ఏకధాటిగా కురిసిన భారీ వర్షాలతో నష్టపోయిన ప్రాంతాల్లో కేంద్ర బృందం గురువారం పర్యటించింది. కేంద్ర హోం మంత్రిత్వశాఖ సంయుక్త కార్యదర్శి సౌరవ్ రాయ్ నేతృత్వంలో దీప్ శేఖర్ సిం�