చేపల వేటకు వెళ్లిన ముగ్గురు గిరిజనులు వాగులో చిక్కుకున్నారు. వారిని రక్షించేందుకు అధికార యంత్రాంగం రంగంలోకి దిగగా, సాయంత్రం స్థానికుల సహాయంతో ఒడ్డుకు చేరుకున్నారు.
శివకేశవులకు ఎంతో ప్రీతికరం రేపటి నుంచి శ్రావణ మాసం షురూ నెల పాటు ఆధ్యాత్మిక వాతావరణం పుణ్యక్షేత్రాలకు పోటెత్తనున్న భక్తులు శ్రావణ మాసం రేపటి(శుక్రవారం) నుంచి ప్రారంభం అవుతుంది. ఈ నెల మొత్తం విశేష పర్వది
ఇప్పటికీ క్రియాశీలకంగానే వైరస్ వ్యాక్సిన్ తీసుకోవడంలో జనం నిర్లక్ష్యం ఉమ్మడి జిల్లాలో నెమ్మదిగా బూస్టర్ డోసు టీకా తీసుకున్న వారు 50 వేల మంది లోపే.. వ్యాక్సిన్ ఒక్కటే వైరస్ నిరోధానికి చక్కని మార్గం �
ప్రవాస భారతీయుల సంక్షేమ సంఘం వ్యవస్థాపకుడు కోటపాటి ఆర్మూర్, జూలై 27: వర్క్ పర్మిట్ ఉంటేనే తెలంగాణ యువకులు గల్ఫ్ దేశాలకు వెళ్లాలని ప్రవాస భారతీయుల సంక్షేమ సంఘం వ్యవస్థాపకుడు కోటపాటి నర్సింహనాయుడు, ఒమ�
విద్యార్థులకు వ్యాధులు సోకుండా చర్యలు చేపట్టాలని అధికారుల ఆదేశం డిచ్పల్లి/ఇందల్వాయి/మెండోరా/కోటగిరి, జూలై 27: డిచ్పల్లి మండలం రాంపూర్ గ్రామంలో మహాత్మా జ్యోతిబాపూలే బాలుర వసతి గృహంతోపాటు ఇందల్వాయి పీ�
జిల్లా కోర్టు ఆవరణలో వ్యాక్సినేషన్ను ప్రారంభించిన జిల్లా జడ్జి సునీత కుంచాల నిజామాబాద్ లీగల్, జూలై 27: అర్హత ఉన్న పౌరులందరూ బాధ్యతగా కొవిడ్ బూస్టర్ డోస్ టీకాలు వేసుకోవాలని జిల్లా జడ్జి, జిల్లా న్యా�
టాస్క్ఫోర్స్ పోలీసులమని చెప్పి రూ.10లక్షలు దోపిడీ నలుగురు నిందితుల అరెస్టు రూ.4.84 లక్షలు స్వాధీనం పరారీలో ఉన్న మరో నలుగురి కోసం గాలింపు ముమ్మరం వివరాలను వెల్లడించిన సీపీ నాగరాజు నిజామాబాద్ క్రైం, జూలై 27
అవతలి వైపు చిక్కుకుపోయిన రైతులు, కూలీలు సహాయక చర్యలు చేపట్టాలని మంత్రి వేముల ఆదేశం జేసీబీ సహాయంతో ఒడ్డుకు చేర్చిన అధికారులు తాడ్వాయి, జూలై 27 : మండల పరిధిలోని సం తాయిపేట భీమేశ్వరవాగు బుధవారం సాయం త్రం ఒక్క�
ఆన్లైన్లో పంచాయతీల ఆడిటింగ్ జమ, ఖర్చుల వివరాల్లో పారదర్శకత కామారెడ్డి జిల్లాలోని 526 పంచాయత్లీలో అమలు కొనసాగుతున్న ఆడిటింగ్ ప్రక్రియ ప్రతి ఒక్కరికీ తెలిసేలా వెబ్సైట్లో పూర్తి వివరాలు కామారెడ్డి, �
సంబంధిత కమిటీలు, ప్రైవేటు డిగ్రీ కళాశాలల యాజమాన్యంతో టీయూ వీసీ రవీందర్ సమీక్షా సమావేశం జిల్లా ప్రముఖులకు ఆహ్వానం డిచ్పల్లి, జూలై 27 : అల్ట్రాసోనిక్స్ అండ్ మెటీరియల్, సైన్స్ ఫర్ అడ్వాన్స్డ్ టెక్న�
మరో విడుత చేప పిల్లల పంపిణీకి ఏర్పాట్లు ఉమ్మడి జిల్లాలోని 1,670 చెరువుల ఎంపిక వాటిలో 7.75 కోట్ల చేప పిల్లలు వదిలేలా చర్యలు ప్రభుత్వ మార్గదర్శకాల ప్రకారం మత్స్య శాఖ ప్రణాళికలు మత్స్యకారులకు అండగా నిలుస్తున్న �
యువత ఆకాంక్షను గ్రహించిన సీఎం కేసీఆర్ రాష్ట్రపతి ఉత్తర్వులను సవరింపజేసిన ఘనుడు సీఎం ప్రీ రిక్రూట్మెంట్ పోలీస్ ట్రైనింగ్ ముగింపులో మంత్రి వేముల నిజామాబాద్ క్రైం, జూలై 25: కష్టపడి చదివితే ప్రభుత్వ న