కేక్ కట్ చేసిన నాయకులు, అభిమానులు విద్యార్థులు, రోగులకు పండ్లు పంపిణీ నిజాంసాగర్/పిట్లం/మద్నూర్/బిచ్కుంద, ఆగస్టు14: ఎమ్మెల్యే షిండే పుట్టిన రోజు వేడుకలను నియోజకవర్గంలో నాయకులు, ప్రజా ప్రతినిధులు, కార్
దేశంలో ఎక్కడా లేని అభివృద్ధి మన రాష్ట్రంలోనే.. బోధన్ ఎమ్మెల్యే మహ్మద్ షకీల్ నవీపేట, ఆగస్ట్టు 14 : తెలంగాణ అభివృద్ధిని ప్రధాని మోదీ జీర్ణించుకోలేపోతున్నారని బోధన్ ఎమ్మెల్యే షకీల్ విమర్శించారు. కేంద్ర�
తమిళనాడు రైతు, వ్యాపార సంఘాల సదస్సులో కోటపాటి ఆర్మూర్, ఆగస్టు 14 : తెలంగాణలో సీఎం కేసీఆర్ అమలు చేస్తున్న రైతు సంక్షేమ పథకాలు దేశానికే ఆదర్శమని దక్షిణ భారత రైతుసంఘాల ఫెడరేషన్ అధ్యక్షుడు కోటపాటి నర్సింహన
స్వాతంత్య్రం కోసం పోరాడిన యోధులు కామారెడ్డి మొదటి ఎమ్మెల్యే విఠల్రెడ్డి సహా పలువురి పోరాటం భారతదేశ స్వాతంత్య్రం కోసం పోరాటం చేసిన సందర్భంలో కామారెడ్డి ప్రాంతానికి చెందిన వారు ప్రత్యక్షంగా, పరోక్షంగ�
రాష్ట్ర రోడ్లు, భవనాల శాఖ మంత్రి వేముల ప్రశాంత్రెడ్డి నిజామాబాద్లో ఫ్రీడమ్ ర్యాలీ ప్రత్యేక ఆకర్షణగా 750 మీటర్ల త్రివర్ణ పతాకం పాల్గొన్న ప్రజాప్రతినిధులు, అధికారులు, విద్యార్థులు ఇందూరు/ఖలీల్వాడి, ఆగ�
కామారెడ్డి పాత కలెక్టరేట్ వద్ద ఘటన 19 మందికి స్వల్ప గాయాలు..దవాఖానకు తరలింపు బస్ డ్రైవర్కు మూడు రోజులుగా అనారోగ్యం కామారెడ్డి రూరల్, ఆగస్టు 13 : డివైడర్ను ఢీకొని ఆర్టీసీ బస్సు బోల్తా పడింది. దీంతో బస్సు�
ప్రాథమిక పాఠశాలల్లో వినూత్న కార్యక్రమం రేపటి నుంచి ప్రారంభించేందుకు ఏర్పాట్లు అభ్యాసన సామర్థ్యాలుపెంచేందుకు ప్రయత్నం విద్యా ప్రమాణాల పెంపునకు సర్కారు విశేష కృషి ఉమ్మడి జిల్లాలో ప్రాథమిక విద్యను అభ్�
నిజామాబాద్ లీగల్, ఆగస్టు 13: జిల్లా కోర్టు ప్రాంగణంలోని న్యాయసేవా సదన్లో జాతీయ లోక్ అదాలత్ కార్యక్రమాన్ని జిల్లా ప్రధాన న్యాయమూర్తి, జిల్లా న్యాయసేవాధికార సంస్థ చైర్పర్సన్ సునీత కుంచాల ఆధ్వర్యంల�
ఐఏఎస్ అకాడమీ డైరెక్టర్ బాలలత డిచ్పల్లి, ఆగస్టు 13: ఉద్యోగ పోటీ పరీక్షలకు సిద్ధమవుతున్న అభ్యర్థులు ప్రిపరేషన్పైనే దృష్టి నిలపాలని, కష్టపడి చదివితే కొలువు మీ సొంతం అవుతుందని సీబీఎస్ ఐఏఎస్ అకాడమీ డైర�
యువత దేశ సేవలో పాలు పంచుకోవాలి సభాపతి పోచారం శ్రీనివాసరెడ్డి బాన్సువాడలో రెండువేల అడుగుల జాతీయ జెండాతో ఫ్రీడమ్ ర్యాలీ బాన్సువాడ టౌన్, ఆగస్టు 13: ఎంతో మంది ప్రాణత్యాగం చేసి దేశానికి స్వాతంత్య్రాన్ని సా�
నిజామాబాద్ రూరల్, ఆగస్టు 13 : నిజామాబాద్ మండలంలోని వివిధ గ్రామాలకు చెందిన 56 మందికి కల్యాణలక్ష్మి చెక్కులు మంజూరయ్యాయి. రూరల్ ఎమ్మెల్యే క్యాంప్ కార్యాలయంలో ధర్పల్లి జడ్పీటీసీ సభ్యుడు బాజిరెడ్డి జగన్�
శక్కర్నగర్, ఆగస్టు 13 : బోధన్ పట్టణంలోని న్యాయస్థానంలో శనివారం నిర్వహించిన జాతీయ లోక్ అదాలత్లో సుమారు వందకు పైగా కేసులు పరిష్కారమయ్యాయి. న్యాయస్థానంలోని నాలుగు బెంచీల్లో కేసులను విచారించారు. మొద టి �
మామిడిపల్లి గ్రామం నుంచి సైన్యంలో 21 మంది యువకులు ఆదర్శంగా నిలుస్తున్న యువత మాక్లూర్, ఆగస్టు 12 : నేటి తరం యువత కాలానుగుణంగా వస్తున్న మార్పులను అనుసరిస్తూ వారి ఆధునిక పోకడలకు అలవాటు పడుతూ సాఫ్ట్వేర్ రంగ�
నిజామాబాద్, ఆగస్టు 12 (నమస్తే తెలంగాణ ప్రతినిధి) : పంద్రాగస్టుకు కొత్త పింఛన్లు పంపిణీ చేస్తామని సీఎం కేసీఆర్ ప్రకటించడంతో ఆయా వర్గాల్లో జోష్ కనిపిస్తోంది. కొంత కాలంగా దరఖాస్తులు చేసుకుని ఆశగా ఎదురు చూ�