అప్పుల బాధతో హోటల్ గదిలో నలుగురు ఆత్మహత్య మృతులు ఆదిలాబాద్ జిల్లా వాసులు వేధింపులే కారణమని సూసైడ్ నోట్ నిజామాబాద్ జిల్లాలో విషాద ఘటన రియల్ ఎస్టేట్ వ్యాపారం కుటుంబాన్ని బలిగొన్నది. అప్పులు తీర్చ
దొంగ ఓట్ల ఏరివేతకు ఈసీ చర్యలు ఆధార్ సీడింగ్పై ఆదేశాలు జారీ సాంకేతికత సహాయంతో ఇప్పటికే డబుల్ ఓట్ల తొలగింపు ఓటరు కార్డుతో ఆధార్ అనుసంధానం ప్రారంభం వచ్చే ఏడాది మార్చి 31 వరకు డెడ్లైన్ ఉమ్మడి నిజామాబా�
కారుతో స్కూల్ విద్యార్థుల ఆటోను ఢీకొట్టిన వైనం ఐదుగురు విద్యార్థులకు గాయాలు ఆందోళనకు దిగిన స్థానికులు నిజామాబాద్ క్రైం, ఆగస్టు 19: పోలీస్ డిపార్ట్మెంట్లో విధులు నిర్వర్తించి రిటైర్ అయిన ఓ ఏఎస్సై ర
కొనసాగుతున్న స్వతంత్ర భారత వజ్రోత్సవాలు నమస్తేతెలంగాణ నెట్వర్క్, ఆగస్టు 19: స్వతంత్ర భారత వజ్రోత్సవాల్లో భాగంగా శుక్రవారం జిల్లాలోని పలు చోట్ల రోగులు, వృద్ధులు, దివ్యాంగులకు ప్రజాప్రతినిధులు, అధికారు�
నెరవేరనున్న దశాబ్దాల కల మాధవ్నగర్ రైల్వే ఓవర్బ్రిడ్జి నిర్మాణానికి రాష్ట్ర ప్రభుత్వం రూ.63.12కోట్లు కేటాయింపు కేంద్రం ఇచ్చింది రూ.30కోట్లే.. రూ.93.12 కోట్లతో ఏడాదిన్నరలోగా పూర్తి కానున్న ఆర్వోబీ ఆరు నెలల క్�
గర్భిణులకు పోషకాహారం సిజేరియన్లు, మాతా శిశు మరణాలను తగ్గించడమే లక్ష్యం బతుకమ్మ పండుగ నుంచి పథకం ప్రారంభం తొలివిడుతలో అమలుకు ఎంపికైన కామారెడ్డి జిల్లా జిల్లా వ్యాప్తంగా 16వేల మందికి లబ్ధి బీర్కూర్, ఆగస్
యజమానులు ఉన్నా రోడ్లపైకి పశువులు అడవుల్లో ఉండాల్సిన కోతులు జనవాసాల్లోకి.. కుక్కల స్వైర విహారంతో భయం భయం ఇందల్వాయి, ఆగస్టు 19: మూగజీవాలకు రోడ్డు ఆవాసమైంది. చెత్తే ఆహారంగా మారింది. అడవుల్లో ఉండాల్సిన కోతులు �
కోటగిరి, ఆగస్టు 18: టీఆర్ఎస్లో వలసల జోరు కొనసాగుతున్నది. రాష్ట్ర ప్రభుత్వం చేపడుతున్న అభివృద్ధి కార్యక్రమాలు, అమలుచేస్తున్న సంక్షేమ పథకాలకు ఆకర్షితులపై వివిధ పార్టీలకు చెందిన నాయకులు, కార్యకర్తలు టీఆర
జిల్లాలో విద్యారంగాభివృద్ధికి సర్కారు కృషి త్వరలో ఏర్పాటు కానున్న వైద్య కళాశాలరూ.235 కోట్లు మంజూరు చేసిన సర్కారుసౌత్ క్యాంపస్ పరిధిలో ఇంజినీరింగ్ కళాశాల, కొత్త కోర్సుల ఏర్పాటు బాన్సువాడలో ప్రారంభమై�
సకల భావాల వర్ణణా సౌందర్యం చీకటిలో పుట్టి రంగుల ప్రపంచంలోకి అప్పట్లో గంటలు..రోజులు ఇప్పుడు క్లిక్ అంటే పిక్ రెడీ నేడు ప్రపంచ ఫొటోగ్రఫీ దినోత్సవం వేల మాటలను మూట గట్టినట్లు.. కోటి భావాలు ఊసులాడినట్లు..ప్రక
వేడుకల్లో భాగంగా క్రీడా పోటీలు ఉత్సాహంగా పాల్గొన్న విద్యార్థులు, ఉద్యోగులు స్వతంత్ర భారత వజ్రోత్సవాల్లో భాగంగా గురువారం ఉమ్మడి నిజామాబాద్ జిల్లాలో క్రీడా పోటీలు ఉత్సాహంగా సాగాయి. విద్యార్థులు, ఉద్యో�
మరోమారు బయటపడిన ఎంపీ డొల్లతనం చెక్డ్యామ్ల నిర్మాణాలపై చెప్పినవన్నీ అవాస్తవాలే రాష్ట్ర ప్రభుత్వ నిధులతోనే చెక్డ్యామ్ల నిర్మాణం నాబార్డు రుణమే తప్ప కేంద్రం నిధులేమీ లేవు స్పష్టం చేసిన జలవనరుల శాఖ �