జిల్లాలో 45 లక్షల మొక్కలు నాటే లక్ష్యం డీఆర్డీవో ఆధ్వర్యంలో 30.15 లక్షల మొక్కలు 65 శాతం లక్ష్యం పూర్తి.. ప్రజాప్రతినిధులు,ప్రజల భాగస్వామ్యాన్ని పెంచుతున్న యంత్రాంగం కొత్తగా మినీ బృహత్ ప్రకృతి వనాల ఏర్పాటుకు
దశాబ్దాల కల నెరవేరనున్నది. కామారెడ్డి జిల్లాలో ప్రభుత్వ వైద్య కళాశాల ఏర్పాటు కానున్నది. సీఎం కేసీఆర్ గతంలో ఇచ్చిన మాటను నిలబెట్టుకున్నారు. కాలేజీ స్థాపనతో పాటు ప్రభుత్వ దవాఖాన అప్గ్రేడ్ కోసం రూ.235 కోట
జీవితంలో అందరికీ ప్రత్యేకమైన వ్యక్తులు ఉంటారు. వారే స్నేహితులు. కష్టసుఖాల్లో తోడుంటూ ముందుకు నడిపిస్తుంటారు. సొంతవాళ్లకు చెప్పుకోలేని విషయాన్నీ ఫ్రెండ్స్కు చెప్పుకుంటాం.
అటవీశాఖ ప్రిన్సిపల్ చీఫ్ కన్జర్వేటర్ ఆర్ఎం.డోబ్రియల్ హరితహారం ప్రగతిపై సమీక్ష ఇందూరు, ఆగస్టు 4: పచ్చదనాన్ని పెంపొందించేందుకు వీలుగా ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన తెలంగాణకు హరితహారంలో భాగం�
ఎస్సారెస్పీ, నిజాంసాగర్ గేట్ల ఎత్తివేత అలీసాగర్ నుంచి నీటి విడుదల మెండోరా, ఆగస్టు 4: ఎగువ ప్రాంతాల్లో కురుస్తున్న వర్షాలతో ఎస్సారెస్పీలో నీటి మట్టం పెరుగుతుండడంతో గురువారం సాయంత్రం ఐదు వరద గేట్ల ద్వార
మూడేండ్ల తర్వాత బయోమెట్రిక్ హాజరు నమోదుకు ఆదేశాలు జిల్లా వ్యాప్తంగా ఎస్సీవసతి గృహాల్లో అమలు మిషన్లను వినియోగించేందుకు వార్డెన్ల వెనుకడుగు పనిచేయడం లేదంటూ వచ్చిన ఫిర్యాదులపై అనుమానాలు నిజామాబాద్ల�
జక్రాన్పల్లి ఆదర్శ పాఠశాలలో పది మంది, మాక్లూర్ నర్సింగ్ కళాశాలలో నలుగురు విద్యార్థులకు కరోనా కిట్లను అందజేసిన వైద్య సిబ్బంది జిల్లాలో 43 కరోనా కేసులు ఖలీల్వాడి, ఆగస్టు 4 : నిజామాబాద్ జిల్లాలో గురువార
ఎస్సై ప్రాథమిక రాత పరీక్షను పకడ్బందీగా నిర్వహించాలి జిల్లాలో ఆరు ఎగ్జామ్ సెంటర్ల ఏర్పాటు హాజరుకానున్న 6,684 మంది అభ్యర్థులు చీఫ్ సూపరింటెండెంట్లు, ఇన్విజిలేటర్ల అవగాహన సదస్సులో పోలీసు కమిషనర్ నాగరాజు
పట్టణాభివృద్ధికి మరో రూ.14 కోట్లు మంజూరు చేసిన మంత్రి కేటీఆర్ కల్కి చెరువు వద్ద రూ. నాలుగు కోట్లతో పార్కుల అభివృద్ధి సభాపతి పోచారం శ్రీనివాసరెడ్డి బాన్సువాడలో పలు అభివృద్ధి కార్యక్రమాల్లో పాల్గొన్న స్ప
కోటగిరి/ రుద్రూర్(వర్ని)/ ఆగస్టు 1 : కోటగిరి మండలకేంద్రానికి చెందిన ఎనిమిది మందికి సీఎంఆర్ఎఫ్ ద్వారా ఆర్థిక సహాయం మంజూరైంది. ఇందుకు సంబంధించిన చెక్కులను బాధితులకు బాన్సువాడ పట్టణంలో స్పీకర్ పోచారం శ్�
శక్కర్నగర్/ఆర్మూర్/కమ్మర్పల్లి/మోర్తాడ్/కోటగిరి/ ఇందూరు/ రుద్రూ/భీమ్గల్, ఆగస్టు 1 : జిల్లా వ్యాప్తంగా శ్రావణమాసం తొలి సోమవారం సందర్భంగా బోధన్లోని చక్రేశ్వర శివమందిరంలో ప్రత్యేక పూజా కార్యక్రమాల�
37 శాఖల్లో వీఆర్వోలకు పోస్టులు 195 మంది జూనియర్ అసిస్టెంట్లుగా మార్పు కామారెడ్డి, ఆగస్టు 1: రెవెన్యూ శాఖలో వీఆర్వోలుగా విధులు నిర్వర్తిస్తున్న వారందరినీ జూనియర్ అసిస్టెంట్లుగా వివిధ శాఖలకు సర్దుబాటు చేయ