చికిత్స పొందుతూ యువకుడి మృతి బాలిక ఆరోగ్య పరిస్థితి విషమం తప్పుడు సంబంధం అంటగట్టారనే మనస్తాపంతో అఘాయిత్యం నిజామాబాద్ క్రైం, ఆగస్టు10: తమ మధ్య అన్నా చెల్లెళ్ల సంబంధం మాత్రమే ఉన్నదని, ఎలాంటి తప్పు చేయకపోయ�
రక్షాబంధన్ వేళ అన్నదమ్ముల ఇంటికి వెళ్లలేని మహిళలకు కార్గో సేవలు 24 గంటల్లో గమ్యస్థానానికి రాఖీలు జిల్లాలో 5 కౌంటర్లు ఏర్పాటు విద్యానగర్, ఆగస్టు 10: రక్షాబంధన్ వేళ రాఖీలు కట్టేందుకు అన్నదమ్ముల ఇంటికి వె�
కమ్మర్పల్లి, ఆగస్టు 10 : మండలంలోని ఉప్లూర్కు చెందిన బైర రాజేశ్ గుండె ఆపరేషన్ చేసుకోగా, మంత్రి వేముల ప్రశాంత్ర్రెడ్డి రూ.3లక్షల ఎల్వోసీ మంజూరు చేయించారు. ఈ మేరకు టీఆర్ఎస్ నాయకులు బుధవారం ఎల్వోసీ కాప�
అతివేగంతో డివైడర్ను ఢీకొని పల్టీలు కొట్టిన కారు నలుగురి దుర్మరణం మృతుల్లో ఇద్దరు చిన్నారులు మరో ముగ్గురికి గాయాలు మృతులు హైదరాబాద్, మహారాష్ట్ర వాసులు ముప్కాల్, ఆగస్టు 10 : నిజామాబాద్ జిల్లా ముప్కాల్�
ఉమ్మడి జిల్లాలో మొక్కలు నాటి స్ఫూర్తి నింపిన రప్రజాప్రతినిధులు కొనసాగుతున్న ఇంటింటికీ జెండాల పంపిణీ భారీ త్రివర్ణ పతాకాలతో స్వాతంత్య్ర సమరయోధులను స్మరిస్తూ ర్యాలీలు దేశభక్తిని చాటిచెప్పేలా విస్తృత�
అదనపు కలెక్టర్ చంద్రశేఖర్ పిలుపు ఇందూరు, ఆగస్టు 10 : స్వాతంత్య్ర భారత వజ్రోత్సవాల్లో భాగంగా జిల్లా కేంద్రంతో పాటు అన్ని మున్సిపల్, మండలకేంద్రాల్లో జాతీయస్ఫూర్తిని చాటేలా గురువారం ఫ్రీడం రన్ నిర్వహిం
కోటగిరి/ డిచ్పల్లి, ఆగస్టు 10 : కోటగిరి మండలంలోని వివిధ గ్రామాలకు చెందిన 14 మందికి సీఎంఆర్ఎఫ్ ద్వారా ఆర్థిక సహాయం మంజూరైంది. ఇందుకు సంబంధించిన చెక్కులను బాన్సువాడలోని క్యాంప్ కార్యాలయంలో స్పీకర్ పోచా�
వేల్పూర్, ఆగస్టు 9 : మండల కేంద్రంలోని విద్యనభ్యసించిన (2003-04బ్యాచ్) స్నేహితులు తమ మిత్రుడి కుటుంబానికి అండగా నిలిచారు. వేల్పూర్కు చెందిన భూమేశ్వర్ ఇటీవల అనారోగ్యంతో మృతి చెందాడు. విషయం తెలుసుకున్న అతడి �
విద్యానగర్, ఆగస్టు 9: రాష్ట్ర ప్రభుత్వం పేదల సంక్షేమానికి పెద్దపీట వేస్తున్నదని రాష్ట్ర రోడ్లు, భవనాలు, గృహ నిర్మాణ, శాసనసభా వ్యవహారాల శాఖ మంత్రి వేముల ప్రశాంత్ రెడ్డి అన్నారు. కామారెడ్డి పట్టణంలోని హరి
సీఎం కేసీఆర్ సంక్షేమ పాలనకు ప్రతిరూపం వలసలు పోయే దుస్థితి నుంచి.. వలస జీవులకు ఉపాధి కల్పిస్తున్న వైనం.. జీవనోపాధి కోసం భారీగా కూలీల రాక ఉత్తరాది వారికి స్వర్గధామంగా నిజామాబాద్, కామారెడ్డి ఉభయ జిల్లాల్ల�
ఖలీల్వాడి/ఇందూరు/నిజామాబాద్ రూరల్/కోటగిరి /బోధన్/బోధన్రూరల్/బాల్కొండ/ఎడపల్లి, ఆగస్టు 9 : స్వతంత్ర భారత వజ్రోత్సవాలను జిల్లాలో మంగళవారం ఘనంగా నిర్వహించారు. ఇందులో భాగంగా జిల్లా కేంద్రంలోని తపాలా ఉద�
‘పునరుజ్జీవం’తో పంటలకు ఊపిరి రివర్స్ పంపింగ్ ద్వారా రిజర్వాయర్లా మారిన వరద కాలువ శ్రీరాంసాగర్కు భరోసానిచ్చిన ‘కాళేశ్వరం’ ఎస్సారెస్పీ పునరుజ్జీవ పథకానికి నేటితో ఐదేండ్లు పూర్తి సీఎం కేసీఆర్, మంత
స్వాతంత్య్ర సమరయోధుల పోరాట పటిమ గుర్తు చేసుకునేలా కార్యక్రమాలు గాంధీజీ ఆశయంలో భాగమే పల్లెప్రగతి పంద్రాగస్టు రోజున ప్రతి ఇంటిపై త్రివర్ణ పతాకం ఎగురవేయాలి రాష్ట్ర రోడ్లు, భవనాలు, గృహ నిర్మాణ, శాసనసభా వ్య�
కుల వృత్తులను నమ్ముకున్న కుటుంబాలకు రాష్ట్ర ప్రభుత్వం అండగా నిలుస్తున్నది. అన్ని రకాలుగా చేయూతనిస్తూ వారి జీవితాలకు భరోసా కల్పిస్తున్నది. ‘కుల వృత్తులకు సాటి రాదు గువ్వల చెన్న’ అన్న నానుడిని నిజం చేస్�
కేంద్రంలోని మోదీ ప్రభుత్వం తీసుకొస్తున్న విద్యుత్ చట్ట సవరణ బిల్లుకు నిరసనగా ఉమ్మడి నిజామాబాద్ జిల్లాలో సోమవారం ఆందోళనలు మిన్నంటాయి. నిజామాబాద్, కామారెడ్డి జిల్లా కేంద్రాల్లో విద్యుత్ జేఏసీ ఆధ్వ�