ఆయుధాలు చేతబట్టి దోపిడీకి యత్నం స్థానికులు మేల్కొవడంతో పరారైన వైనం నిజామాబాద్ క్రైం, ఆగస్టు1: జిల్లా కేంద్రంలో రెండు రోజుల క్రితం చెడ్డిగ్యాంగ్ ముఠా కదలిలను స్థానికులు గుర్తించారు. ఒంటి పై చిన్నపాటి గ
సీజ్ చేసిన కలప, వాహనం అపహరణ బ్యాటరీ తీసి ఉంచినా వదలని దొంగలు కమ్మర్పల్లి, ఆగస్టు 1: మండల కేంద్రంలోని అటవీ రేంజ్ కార్యాలయ ఆవరణ నుంచి కలప అక్రమ తరలింపు కేసులో సీజ్ చేసిన బొలెరో వాహనంతోపాటు కలప చోరీకి గురై
భారీ వర్షాలతో నిండిన ప్రాజెక్టులు, చెరువులు 3.20 లక్షల ఎకరాల్లో వివిధ పంటల సాగు మరింత పెరగనున్న వరి సాగు విస్తీర్ణం జిల్లాలో రికార్డు స్థాయిలో కురిసిన వర్షాలు కామారెడ్డి, ఆగస్టు1 : గత నెలలో కురిసిన భారీ వర్ష�
ఇందూరు, ఆగస్టు 1 : ఆర్టీసీ ఆదాయాన్ని దెబ్బతీస్తూ నిబంధనలకు విరుద్ధంగా ప్రైవేట్ వాహనాలు నడుపుతున్న వారిపై చర్యలు తీసుకోవాలని కలెక్టర్ నారాయణరెడ్డి సంబంధిత అధికారులను ఆదేశించారు. కలెక్టరేట్లోని ప్రగత
వివిధ శాఖల్లో జూనియర్ అసిస్టెంట్లుగా బాధ్యతల అప్పగింత జీవో 121 జారీ చేసిన ప్రభుత్వం 37 శాఖల్లోకి వీఆర్వోల బదిలీ లక్కీ డ్రా ద్వారా శాఖల కేటాయింపు ఉమ్మడి జిల్లాలో 440 మంది వీఆర్వోల సర్దుబాటు ప్రక్రియ పూర్తి ఆ�
క్వారంటైన్ గదులను శానిటైజ్ చేయాలి అధికారులకు శాసన సభాపతి పోచారం శ్రీనివాసరెడ్డి ఆదేశం కరోనా బారినపడిన నర్సింగ్ కళాశాల విద్యార్థినులకు స్పీకర్ పరామర్శ బాన్సువాడ టౌన్, ఆగస్టు 1: కరోనా బారిన పడిన బీఎ�
టీయూ ఆధ్వర్యంలో ఇంటర్నేషనల్ కాన్ఫరెన్స్ హాజరైన దేశ, విదేశాల ప్రతినిధులు, శాస్త్రవేత్తలు శాస్త్ర, సాంకేతిక రంగాల్లో పురోభివృద్ధి సాధించాలని వక్తల పిలుపు ఇందూరు, ఆగస్టు 1: తెలంగాణ విశ్వవిద్యాలయం, అల్ట్ర
నిర్లక్ష్యం చేస్తే ప్రాణాలకే ప్రమాదం చిన్నపాటి జాగ్రత్తలతో ఆరోగ్యం పదిలం ప్రజలకు అవగాహన కల్పిస్తున్న వైద్యారోగ్యశాఖ బాన్సువాడ/ఖలీల్వాడి, జూలై 30:రోజూ వర్షాలు కురుస్తుండడంతో వీధుల్లో నీరు నిల్వ అవుతున
విద్యార్థుల్లో కనీస సామర్థ్యాలు పెంపొందించాలి ఉపాధ్యాయుల శిక్షణ కార్యక్రమంలో ఆర్పీలు వేల్పూర్, జూలై 30: తొలిమెట్టుతో గుణాత్మక విద్యను విద్యార్థులకు అందించాలని మండల విద్యాధికారిణి వనజారెడ్డి అన్నార�
బిచ్కుంద, జూలై 30 : వివాహేతర సంబంధానికి అడ్డుగా ఉన్నాడని భర్తను హత్యచేయించింది భార్య. కేసు నమోదు చేసుకున్న పోలీసులు కాల్డాటా ఆధారంగా నిందితులను అదుపులోకి తీసుకున్నారు. ఈ సంఘటన బిచ్చుంద మండల కేంద్రంలో చోట
డిచ్పల్లి, జూలై 30 : తెలంగాణ యూనివర్సిటీ ఆధ్వర్యంలో ఆగస్టు 1 నుంచి 3వ తేదీ వరకు ‘అల్ట్రాసోనిక్స్ అండ్ మెటీరియల్ సైన్స్ ఫర్ అడ్వాన్స్డ్ టెక్నాలజీ’ అనే అంశంపై మూడు రోజుల ఇంటర్నేషనల్ కాన్ఫరెన్స్ ని�
చుట్టూ పచ్చదనం, నిండా నీటితో నిజామాబాద్ జిల్లా కేంద్రంలోని రఘునాథ చెరువు కనువిందు చేస్తున్నది. మినీ ట్యాంక్బండ్గా మార్చేందుకు చేపట్టిన పనులు రఘునాథ చెరువుకు కొత్తందాలను అద్దాయి. చెరువు అందాలను వీక్
అభివృద్ధిలో దూసుకుపోతున్న తెలంగాణపై కేంద్ర సర్కారు కక్షసాధింపు చర్యలకు పాల్పడుతూనే ఉంది. ధాన్యం, బియ్యం సేకరణ నుంచి మొదలుకొని అన్ని విషయాల్లోనూ కొర్రీలు పెడుతూ రాష్ర్టాన్ని ఇబ్బందులకు గురిచేస్తూనే ఉ�