మినరల్ వాటర్తో రోగాలు! శుద్ధజలంపై అబద్ధపు ప్రచారాన్ని నమ్మొద్దు ప్రజలకు విస్తృతంగా అవగాహన కలిస్తున్న అధికారులు ఇంటింటికీ శుద్ధజలాన్ని అందించేందుకు రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా మిషన్ భగీరథ �
ఏర్పాట్లు పూర్తి చేసిన యంత్రాంగం ఉమ్మడి జిల్లాలో 97 పరీక్షా కేంద్రాలు నిజామాబాద్లో 68.. కామారెడ్డిలో 29 సెంటర్లు హాజరు కానున్న 33,209 మంది అభ్యర్థులు ఉదయం 10 నుంచి మధ్యాహ్నం ఒంటి గంట వరకు ఎగ్జామ్ నిమిషం ఆలస్యమై�
వృద్ధులు, దివ్యాంగులకు పెద్దమొత్తంలో ప్రయోజనం మన రాష్ట్రంలోనే బీడీ కార్మికులకు పెన్షన్ సగం కుటుంబాలకు ఏదో రూపేణా లబ్ధి బాన్సువాడలో నూతన పింఛన్ల పంపిణీలో సభాపతి పోచారం శ్రీనివాసరెడ్డి బాన్సువాడ, ఆగస్�
కొత్త కలెక్టరేట్ను అందంగా ముస్తాబు చేయాలి ఎక్కడైనా మొక్కలు ఎండిపోతే కొత్తవి నాటాలి నిజామాబాద్ కలెక్టర్ నారాయణరెడ్డి ఇందూరు, ఆగస్టు 27: ఈ నెలాఖరులోగా న్యూ కలెక్టరేట్ను అందంగా ముస్తాబు చేయాలని కలెక్ట�
ఎన్సీడీ సర్వే 97శాతం పూర్తి కామారెడ్డి జిల్లాలో 64వేల మందికి బీపీ, షుగర్ త్వరలో రోగుల ఇంటికే మాత్రల చేరవేత క్యాన్సర్ రోగుల గుర్తింపు సర్వేకు సన్నాహాలు ఎల్లారెడ్డి, ఆగస్టు27: ప్రజల ఆరోగ్య రక్షణకు ప్రాధాన్
అప్పుల బాధతో హోటల్ గదిలో నలుగురు ఆత్మహత్య మృతులు ఆదిలాబాద్ జిల్లా వాసులు వేధింపులే కారణమని సూసైడ్ నోట్ నిజామాబాద్ జిల్లాలో విషాద ఘటన రియల్ ఎస్టేట్ వ్యాపారం కుటుంబాన్ని బలిగొన్నది. అప్పులు తీర్చ
దొంగ ఓట్ల ఏరివేతకు ఈసీ చర్యలు ఆధార్ సీడింగ్పై ఆదేశాలు జారీ సాంకేతికత సహాయంతో ఇప్పటికే డబుల్ ఓట్ల తొలగింపు ఓటరు కార్డుతో ఆధార్ అనుసంధానం ప్రారంభం వచ్చే ఏడాది మార్చి 31 వరకు డెడ్లైన్ ఉమ్మడి నిజామాబా�
కారుతో స్కూల్ విద్యార్థుల ఆటోను ఢీకొట్టిన వైనం ఐదుగురు విద్యార్థులకు గాయాలు ఆందోళనకు దిగిన స్థానికులు నిజామాబాద్ క్రైం, ఆగస్టు 19: పోలీస్ డిపార్ట్మెంట్లో విధులు నిర్వర్తించి రిటైర్ అయిన ఓ ఏఎస్సై ర
కొనసాగుతున్న స్వతంత్ర భారత వజ్రోత్సవాలు నమస్తేతెలంగాణ నెట్వర్క్, ఆగస్టు 19: స్వతంత్ర భారత వజ్రోత్సవాల్లో భాగంగా శుక్రవారం జిల్లాలోని పలు చోట్ల రోగులు, వృద్ధులు, దివ్యాంగులకు ప్రజాప్రతినిధులు, అధికారు�
నెరవేరనున్న దశాబ్దాల కల మాధవ్నగర్ రైల్వే ఓవర్బ్రిడ్జి నిర్మాణానికి రాష్ట్ర ప్రభుత్వం రూ.63.12కోట్లు కేటాయింపు కేంద్రం ఇచ్చింది రూ.30కోట్లే.. రూ.93.12 కోట్లతో ఏడాదిన్నరలోగా పూర్తి కానున్న ఆర్వోబీ ఆరు నెలల క్�
గర్భిణులకు పోషకాహారం సిజేరియన్లు, మాతా శిశు మరణాలను తగ్గించడమే లక్ష్యం బతుకమ్మ పండుగ నుంచి పథకం ప్రారంభం తొలివిడుతలో అమలుకు ఎంపికైన కామారెడ్డి జిల్లా జిల్లా వ్యాప్తంగా 16వేల మందికి లబ్ధి బీర్కూర్, ఆగస్