నెరవేరనున్న దశాబ్దాల కల మాధవ్నగర్ రైల్వే ఓవర్బ్రిడ్జి నిర్మాణానికి రాష్ట్ర ప్రభుత్వం రూ.63.12కోట్లు కేటాయింపు కేంద్రం ఇచ్చింది రూ.30కోట్లే.. రూ.93.12 కోట్లతో ఏడాదిన్నరలోగా పూర్తి కానున్న ఆర్వోబీ ఆరు నెలల క్�
గర్భిణులకు పోషకాహారం సిజేరియన్లు, మాతా శిశు మరణాలను తగ్గించడమే లక్ష్యం బతుకమ్మ పండుగ నుంచి పథకం ప్రారంభం తొలివిడుతలో అమలుకు ఎంపికైన కామారెడ్డి జిల్లా జిల్లా వ్యాప్తంగా 16వేల మందికి లబ్ధి బీర్కూర్, ఆగస్
యజమానులు ఉన్నా రోడ్లపైకి పశువులు అడవుల్లో ఉండాల్సిన కోతులు జనవాసాల్లోకి.. కుక్కల స్వైర విహారంతో భయం భయం ఇందల్వాయి, ఆగస్టు 19: మూగజీవాలకు రోడ్డు ఆవాసమైంది. చెత్తే ఆహారంగా మారింది. అడవుల్లో ఉండాల్సిన కోతులు �
కోటగిరి, ఆగస్టు 18: టీఆర్ఎస్లో వలసల జోరు కొనసాగుతున్నది. రాష్ట్ర ప్రభుత్వం చేపడుతున్న అభివృద్ధి కార్యక్రమాలు, అమలుచేస్తున్న సంక్షేమ పథకాలకు ఆకర్షితులపై వివిధ పార్టీలకు చెందిన నాయకులు, కార్యకర్తలు టీఆర
జిల్లాలో విద్యారంగాభివృద్ధికి సర్కారు కృషి త్వరలో ఏర్పాటు కానున్న వైద్య కళాశాలరూ.235 కోట్లు మంజూరు చేసిన సర్కారుసౌత్ క్యాంపస్ పరిధిలో ఇంజినీరింగ్ కళాశాల, కొత్త కోర్సుల ఏర్పాటు బాన్సువాడలో ప్రారంభమై�
సకల భావాల వర్ణణా సౌందర్యం చీకటిలో పుట్టి రంగుల ప్రపంచంలోకి అప్పట్లో గంటలు..రోజులు ఇప్పుడు క్లిక్ అంటే పిక్ రెడీ నేడు ప్రపంచ ఫొటోగ్రఫీ దినోత్సవం వేల మాటలను మూట గట్టినట్లు.. కోటి భావాలు ఊసులాడినట్లు..ప్రక
వేడుకల్లో భాగంగా క్రీడా పోటీలు ఉత్సాహంగా పాల్గొన్న విద్యార్థులు, ఉద్యోగులు స్వతంత్ర భారత వజ్రోత్సవాల్లో భాగంగా గురువారం ఉమ్మడి నిజామాబాద్ జిల్లాలో క్రీడా పోటీలు ఉత్సాహంగా సాగాయి. విద్యార్థులు, ఉద్యో�
మరోమారు బయటపడిన ఎంపీ డొల్లతనం చెక్డ్యామ్ల నిర్మాణాలపై చెప్పినవన్నీ అవాస్తవాలే రాష్ట్ర ప్రభుత్వ నిధులతోనే చెక్డ్యామ్ల నిర్మాణం నాబార్డు రుణమే తప్ప కేంద్రం నిధులేమీ లేవు స్పష్టం చేసిన జలవనరుల శాఖ �
కోటగిరి/ఖలీల్వాడి/డిచ్పల్లి/ధర్పల్లి/నిజామాబాద్ క్రైం/ ఖలీల్వాడి (మోపాల్),ఆగస్టు 18 : బడుగు బలహీన వర్గాల అభ్యున్నతి కోసం పోరాటం చేసిన సర్దార్ సర్వాయి పాపన్న గౌడ్ 372వ జయంతిని జిల్లా వ్యాప్తంగా గౌడ కుల�
ఎమ్మెల్యే మహ్మద్ షకీల్ అమేర్ ఎడపల్లి, ఆగస్టు 18 : అభివృద్ధి, సంక్షేమమే ప్రభుత్వ ధ్యేయమని బోధన్ ఎమ్మెల్యే మహ్మద్ షకీల్ అమేర్ అన్నారు. ఎడపల్లి మండలంలో గురువారం నిర్వహించిన పలు కార్యక్రమాల్లో ఆయన పాల్
ఇందూరు, ఆగస్టు 18 : సర్దార్ సర్వాయి పాపన్నగౌడ్ పరాక్రమానికి ప్రతీక అని వక్తలు పేర్కొన్నారు. నిజామాబాద్ జిల్లా కేంద్రంలోని న్యూ అంబేద్కర్ భవన్లో బీసీ సంక్షేమశాఖ ఆధ్వర్యంలో గురువారం సర్వాయి పాపన్నగౌడ
స్వతంత్ర భారత వజ్రోత్సవాల్లో భాగంగా.. కలెక్టరేట్లో ఫ్రీడం కప్లో పాల్గొన్న కలెక్టర్, సీపీ నిజామాబాద్ స్పోర్ట్స్/ ఇందల్వాయి/ భీమ్గల్/రెంజల్, ఆగస్టు 18 : స్వతంత్ర భారత వజ్రోత్సవాలు జిల్లావ్యాప్తంగా క
తెలంగాణ పథకాలను చూసేందుకు కేంద్ర బృందాలను పంపించిన మోదీ ప్రభుత్వం కోటగిరి విండో నూతన భవన ప్రారంభోత్సవంలో డీసీసీబీ చైర్మన్ భాస్కర్రెడ్డి కోటగిరి, ఆగస్టు 16: ప్రజా సంక్షేమమే ధ్యేయంగా రాష్ట్ర ప్రభుత్వం క
జిల్లాలో సోమవారం స్వాతంత్య్ర దినోత్సవాన్ని అంగరంగవైభవంగా నిర్వహించారు. జిల్లా కేంద్రంలోని పరేడ్ మైదానంలో రాష్ట్ర రోడ్లు, భవనాల శాఖ మంత్రి వేముల ప్రశాంత్రెడ్డి ముఖ్య అతిథిగా హాజరై జాతీయ జెండాను ఆవిష�