కేంద్ర మంత్రి నిర్మలా సీతారామన్వి అవగాహనారాహిత్య వ్యాఖ్యలు కామారెడ్డి జిల్లా పర్యటనకు వస్తే నిధులు ఇస్తారని భావించాం.. కోల్డ్ స్టోరేజ్ ఏర్పాటుపై ఎన్నిసార్లు విన్నవించినా పట్టించుకోలేదు విలేకరుల స
నిజామాబాద్ సీపీ నాగరాజు నిజామాబాద్ క్రైం, సెప్టెంబర్ 1 : సీఎం కేసీఆర్ ఈ నెల 5వ తేదీన నిజామాబాద్ రానున్న నేపథ్యంలో పోలీసు యంత్రాంగం కట్టుదిట్టమైన భద్రత ఏర్పాట్లు చేస్తున్నదని నిజామాబాద్ పోలీస్ కమి�
దేశాన్ని అప్పులపాలు చేస్తున్న ప్రధాని మోదీ ఆసరా పెన్షన్ల పంపిణీ కార్యక్రమంలో ఆర్టీసీ చైర్మన్ బాజిరెడ్డి గోవర్ధన్ డిచ్పల్లి, సెప్టెంబర్ 1 : ఉద్యమాలతో సాధించుకున్న తెలంగాణ రాష్ట్రంలో అమలవుతున్న అభివ
తెలంగాణపై కేంద్రానిది వివక్ష కాదా? ఈపీఎఫ్ డిపాజిట్లపై వడ్డీ కోతలకు కారణమెవ్వరు? బీజేపీ ప్రభుత్వంతో సామాన్యులకు ఒరిగిందేమిటి అటకెక్కిన పీఎం ముద్ర రుణాల పంపిణీ కార్యక్రమం వీధి వ్యాపారులను ముంచుతున్న మ�
అందరి కండ్లలో ఆనందం చూడాలన్నదే సీఎం కేసీఆర్ కల 57 సంవత్సరాలు నిండినవారందరికీ పెన్షన్ ప్రజలను తప్పుదోవ పట్టిస్తున్న బీజేపీ, కాంగ్రెస్ నాయకులు ఇందూరులో పింఛన్ల పంపిణీ కార్యక్రమంలో మంత్రి ప్రశాంత్రెడ
అవార్డులను ప్రకటించిన రాష్ట్ర ప్రభుత్వం ఉమ్మడి జిల్లాలో నలుగురు ఉపాధ్యాయుల ఎంపిక ఈ నెల 5న పురస్కారాల ప్రదానం ఇందూరు, సెప్టెంబర్ 1: ఉమ్మడి నిజామాబాద్ జిల్లా నుంచి నలుగురు ఉత్తమ ఉపాధ్యాయ అవార్డుకు ఎంపిక�
దేవతల గణాధిపతి, తొలి పూజ్యనీయుడైన విఘ్నేశ్వరుడిని కొలిచే వేళైంది. విద్యుద్దీపాలతో సర్వాంగ సుందరంగా ముస్తాబైన మండపాల్లో ప్రతిమలను ప్రతిష్ఠించనుండగా, నేటి నుంచి తొమ్మిది రోజుల పాటు అత్యంత భక్తి శ్రద్ధల�
మావోయిస్టుల మాయలో పడి యువత ఉజ్వల భవిష్యత్ను నాశనం చేసుకోవద్దని నిర్మల్ ఎస్పీ సీహెచ్ ప్రవీణ్ కుమార్ సూచించారు. మండలంలోని గండిగోపాల్పూర్, గోండుగూడెం, క
గోమయ వసతే లక్ష్మి.. గోమయంలో సాక్షాత్తూ లక్ష్మీదేవి కొలువై ఉంటుందంటారు. గోమయం అంటే పవిత్రమైన మన దేశీ ఆవు పేడ. దేశంలో మారుతున్న కాలంతో పాటు పురాతన సంప్రదాయాలను ప్రజలు మర్చిపోతున్నారు.
నిర్మల్ జిల్లా తానూర్ మండలం భోసి గ్రామంలో ప్రతిష్ఠించే వినాయకుడికి ఓ ప్రత్యేకత ఉంది. 59 ఏళ్లుగా ఇక్కడ కర్ర వినాయకుడిని ప్రతిష్ఠిస్తున్నారు. కానీ నిమజ్జనం చేయరు.
ప్రభుత్వ పాఠశాలల బలోపేతమే ధ్యేయం ఇకపై అన్ని స్కూళ్లలో పేరెంట్స్ టీచర్స్ మీటింగ్ ప్రతి నెలా మూడో శనివారం ఎస్ఎంసీతోపాటు నిర్వహణ మార్గదర్శకాలు విడుదల చేసిన విద్యాశాఖ కోటగిరి, ఆగస్టు 29: ప్రభుత్వ పాఠశాల
జాతీయ, అంతర్జాతీయ స్థాయిలో రాణించాలి ధ్యాన్చంద్ను ఆదర్శంగా తీసుకోవాలి జాతీయ క్రీడాదినోత్సవంలో సభాపతి పోచారం బాన్సువాడ టౌన్, ఆగస్టు 29: క్రీడాకారులను రాష్ట్ర ప్రభుత్వం ప్రోత్సహిస్తోందని సభాపతి పోచార