అవార్డులను ప్రకటించిన రాష్ట్ర ప్రభుత్వం ఉమ్మడి జిల్లాలో నలుగురు ఉపాధ్యాయుల ఎంపిక ఈ నెల 5న పురస్కారాల ప్రదానం ఇందూరు, సెప్టెంబర్ 1: ఉమ్మడి నిజామాబాద్ జిల్లా నుంచి నలుగురు ఉత్తమ ఉపాధ్యాయ అవార్డుకు ఎంపిక�
దేవతల గణాధిపతి, తొలి పూజ్యనీయుడైన విఘ్నేశ్వరుడిని కొలిచే వేళైంది. విద్యుద్దీపాలతో సర్వాంగ సుందరంగా ముస్తాబైన మండపాల్లో ప్రతిమలను ప్రతిష్ఠించనుండగా, నేటి నుంచి తొమ్మిది రోజుల పాటు అత్యంత భక్తి శ్రద్ధల�
మావోయిస్టుల మాయలో పడి యువత ఉజ్వల భవిష్యత్ను నాశనం చేసుకోవద్దని నిర్మల్ ఎస్పీ సీహెచ్ ప్రవీణ్ కుమార్ సూచించారు. మండలంలోని గండిగోపాల్పూర్, గోండుగూడెం, క
గోమయ వసతే లక్ష్మి.. గోమయంలో సాక్షాత్తూ లక్ష్మీదేవి కొలువై ఉంటుందంటారు. గోమయం అంటే పవిత్రమైన మన దేశీ ఆవు పేడ. దేశంలో మారుతున్న కాలంతో పాటు పురాతన సంప్రదాయాలను ప్రజలు మర్చిపోతున్నారు.
నిర్మల్ జిల్లా తానూర్ మండలం భోసి గ్రామంలో ప్రతిష్ఠించే వినాయకుడికి ఓ ప్రత్యేకత ఉంది. 59 ఏళ్లుగా ఇక్కడ కర్ర వినాయకుడిని ప్రతిష్ఠిస్తున్నారు. కానీ నిమజ్జనం చేయరు.
ప్రభుత్వ పాఠశాలల బలోపేతమే ధ్యేయం ఇకపై అన్ని స్కూళ్లలో పేరెంట్స్ టీచర్స్ మీటింగ్ ప్రతి నెలా మూడో శనివారం ఎస్ఎంసీతోపాటు నిర్వహణ మార్గదర్శకాలు విడుదల చేసిన విద్యాశాఖ కోటగిరి, ఆగస్టు 29: ప్రభుత్వ పాఠశాల
జాతీయ, అంతర్జాతీయ స్థాయిలో రాణించాలి ధ్యాన్చంద్ను ఆదర్శంగా తీసుకోవాలి జాతీయ క్రీడాదినోత్సవంలో సభాపతి పోచారం బాన్సువాడ టౌన్, ఆగస్టు 29: క్రీడాకారులను రాష్ట్ర ప్రభుత్వం ప్రోత్సహిస్తోందని సభాపతి పోచార
మండలాలకు చేరుకున్న జాబితాలు నిజామాబాద్ జిల్లాలో48 వేల కొత్త పెన్షన్లు మంజూరు లబ్ధిదారులకు ప్రొసీడింగ్లు ఇవ్వనున్న ప్రజాప్రతినిధులు పది రోజుల్లో పంపిణీకి ఆదేశాలు వచ్చే నెలలో చేతికందనున్న పెన్షన్లు �
రిజర్వాయర్లు, కుంటలు,చెరువుల్లో విడుదలకు సన్నాహాలు కామారెడ్డిలో ఈ ఏడాది 2.73 కోట్ల చేప పిల్లలపంపిణీ .. హర్షం వ్యక్తం చేస్తున్న మత్స్యకారులు మత్స్యకారుల జీవితాల్లో రాష్ట్ర ప్రభుత్వం వెలుగులు నింపుతున్నది.
5న జిల్లాకు రానున్న కేసీఆర్ రోడ్డు మార్గంలో నిజామాబాద్కు చేరుకోనున్న ముఖ్యమంత్రి పార్టీ కార్యాలయం, నూతన కలెక్టరేట్ ప్రారంభం.. గిరిరాజ్ కళాశాల మైదానంలో బహిరంగ సభ మంత్రి ప్రశాంత్ రెడ్డి వెల్లడి ఎమ్మ�