అరవై రోజుల్లో పంట చేతికి లాభాలు సాధిస్తున్న రెంజర్ల రైతు అర ఎకరంలో క్వింటాలు దిగుబడి బోడ కాకర అటవీ ప్రాంతాల్లో సహజంగా దొరికేవి. బీడు భూముల్లో, పర్వత ప్రాంతాల్లో తొలకరి వర్షాలు కురిసినప్పుడు జూన్- జూలై మ�
పాడి రైతులను ప్రోత్సహించాలనే ఉద్దేశం తో రాష్ట్ర ప్రభుత్వం మరోసారి పాలధరను పెంచడంపై సర్వత్రా హర్షం వ్యక్తమవుతున్నది. విజయ డెయిరీ పాడి రైతుల కోసం పలు సంక్షేమ పథకాలను అమలు చేయడంతోపాటు ఒక లీటర్కు రూ.4 ఇన్స�
ఆర్మూర్/బోధన్ రూరల్/ఎడపల్లి, సెప్టెంబర్ 6 : నిజామాబాద్ జిల్లా కేంద్రంలో సోమవారం నిర్వహించిన సీఎం కేసీఆర్ సభ సక్సెస్ కావడం ఇందూరు ప్రజల విజయమని ఆర్మూర్ ఎమ్మెల్యే ఆశన్నగారి జీవన్రెడ్డి అన్నారు. స�
ఈ సీజన్లో 300 టీఎంసీల మార్కు దాటిన ఇన్ఫ్లో 245 టీఎంసీలు దాటిన ఔట్ ఫ్లో 86 రోజులుగా డ్యాములోకి వరద గోదావరిలోకి 191.587 టీఎంసీల విడుదల కమ్మర్పల్లి, సెప్టెంబర్ 6: శ్రీరాంసాగర్ ప్రాజెక్టుకు వస్తున్న వరద ఈ సీజన్ల
ఉమ్మడి జిల్లాకు 14 నెలల్లోనే రూ.332 కోట్లు మంజూరు నిజామాబాద్, కామారెడ్డిపై సీఎం కేసీఆర్కు ప్రత్యేక అభిమానం ఉభయ జిల్లాల అభివృద్ధికి ముఖ్యమంత్రి అభయం టీఆర్ఎస్ ప్రస్థానంలో వెన్నంటి నిలిచిన ఇందూరు గడ్డ అం
భార్య ప్రియుడి చేతిలో భర్త హతం రుద్రూర్, సెప్టెంబర్ 9 : వివాహేతర సంబంధం ఓ వ్యక్తి ప్రాణాలు తీసింది. ప్రియుడితో కలిసి భర్తను చంపించిన భార్య.. ఆపై తన భర్త కనిపించడం లేదంటూ మిస్సింగ్ కేసు నమోదు చేయించింది. అ�
సందడిగా మారిన న్యూ కలెక్టరేట్ నూతన సముదాయంలోకి ఫైళ్లు, సామగ్రి తరలింపు ఆయా విభాగాల్లో బిజీబిజీగా అధికారులు, సిబ్బంది సేవలు అందించేందుకు సిద్ధమవుతున్న ప్రభుత్వ శాఖలు నిజామాబాద్ సమీకృత కలెక్టరేట్ నూ�
ఆలోచనలు ఉన్నతంగా ఉండాలి ప్రపంచాన్ని అవకాశంగా మలుచుకోవాలి టీయూ విద్యార్థులకు చక్కటి భవిష్యత్తు రిటైర్డ్ ఐఏఎస్ అధికారి చిరంజీవులు ఘనంగా యూనివర్సిటీ వార్షికోత్సవం డిచ్పల్లి, సెప్టెంబర్ 6: చక్కటి ఆహ్�
దేశ వ్యాప్తంగా ఉచిత కరెంట్ హామీకి కేసీఆర్ శ్రీకారం ఉమ్మడి జిల్లా ప్రజల ఆశీర్వాదం తీసుకున్న ముఖ్యమంత్రి లక్షలాది మందితో దిగ్విజయవంతమైన నిజామాబాద్ బహిరంగ సభ తొమ్మిది నియోజకవర్గాల నుంచి జీజీ కాలేజీక�
నిజామాబాద్ జిల్లా కేంద్రంలో నూతన సమీకృత కలెక్టరేట్ను రూ. 58 కోట్లతో నిర్మించి జిల్లా ప్రజలకు సీఎం కేసీఆర్ అంకితం చేయడం గర్వించదగ్గ విషయమని రాష్ట్ర రోడ్లు,
సమీకృత జిల్లా కార్యాలయాల సముదాయ ప్రారంభోత్సవం ప్రజలకు అంకితం చేసిన కేసీఆర్ కలెక్టర్ను స్వయంగా సీట్లో కూర్చొబెట్టి.. ఉద్యోగులకు శుభాకాంక్షలు చెప్పిన ముఖ్యమంత్రి ఇందూరు, సెప్టెంబర్ 5 : నిజామాబాద్ జిల�
డాక్టర్ సర్వేపల్లి రాధాకృష్ణన్ జయంతి సందర్భంగా జిల్లా వ్యాప్తంగా అన్ని ప్రభుత్వ, ప్రైవేటు పాఠశాలల్లో సోమవారం ఉపాధ్యాయ దినోత్సవాన్ని ఘనంగా నిర్వహించారు.