భార్య ప్రియుడి చేతిలో భర్త హతం రుద్రూర్, సెప్టెంబర్ 9 : వివాహేతర సంబంధం ఓ వ్యక్తి ప్రాణాలు తీసింది. ప్రియుడితో కలిసి భర్తను చంపించిన భార్య.. ఆపై తన భర్త కనిపించడం లేదంటూ మిస్సింగ్ కేసు నమోదు చేయించింది. అ�
సందడిగా మారిన న్యూ కలెక్టరేట్ నూతన సముదాయంలోకి ఫైళ్లు, సామగ్రి తరలింపు ఆయా విభాగాల్లో బిజీబిజీగా అధికారులు, సిబ్బంది సేవలు అందించేందుకు సిద్ధమవుతున్న ప్రభుత్వ శాఖలు నిజామాబాద్ సమీకృత కలెక్టరేట్ నూ�
ఆలోచనలు ఉన్నతంగా ఉండాలి ప్రపంచాన్ని అవకాశంగా మలుచుకోవాలి టీయూ విద్యార్థులకు చక్కటి భవిష్యత్తు రిటైర్డ్ ఐఏఎస్ అధికారి చిరంజీవులు ఘనంగా యూనివర్సిటీ వార్షికోత్సవం డిచ్పల్లి, సెప్టెంబర్ 6: చక్కటి ఆహ్�
దేశ వ్యాప్తంగా ఉచిత కరెంట్ హామీకి కేసీఆర్ శ్రీకారం ఉమ్మడి జిల్లా ప్రజల ఆశీర్వాదం తీసుకున్న ముఖ్యమంత్రి లక్షలాది మందితో దిగ్విజయవంతమైన నిజామాబాద్ బహిరంగ సభ తొమ్మిది నియోజకవర్గాల నుంచి జీజీ కాలేజీక�
నిజామాబాద్ జిల్లా కేంద్రంలో నూతన సమీకృత కలెక్టరేట్ను రూ. 58 కోట్లతో నిర్మించి జిల్లా ప్రజలకు సీఎం కేసీఆర్ అంకితం చేయడం గర్వించదగ్గ విషయమని రాష్ట్ర రోడ్లు,
సమీకృత జిల్లా కార్యాలయాల సముదాయ ప్రారంభోత్సవం ప్రజలకు అంకితం చేసిన కేసీఆర్ కలెక్టర్ను స్వయంగా సీట్లో కూర్చొబెట్టి.. ఉద్యోగులకు శుభాకాంక్షలు చెప్పిన ముఖ్యమంత్రి ఇందూరు, సెప్టెంబర్ 5 : నిజామాబాద్ జిల�
డాక్టర్ సర్వేపల్లి రాధాకృష్ణన్ జయంతి సందర్భంగా జిల్లా వ్యాప్తంగా అన్ని ప్రభుత్వ, ప్రైవేటు పాఠశాలల్లో సోమవారం ఉపాధ్యాయ దినోత్సవాన్ని ఘనంగా నిర్వహించారు.
జామాబాద్ జిల్లా టీఆర్ఎస్ కార్యాలయాన్ని సోమవారం సీఎం కేసీఆర్, మంత్రి వేముల ప్రశాంత్రెడ్డి, ఆర్టీసీ చైర్మన్, రూరల్ ఎమ్మెల్యే బాజిరెడ్డి గోవర్ధన్, పార్టీ జిల్లా అధ్యక్షుడు,
నిర్మలమ్మ.. నిజం చెప్పమ్మా కేంద్ర ఆర్థిక మంత్రిని ప్రశ్నిస్తోన్న రైతులు బోర్డు కోసం తీవ్రంగా పోరాటం చేసిన కవిత స్పైసెస్ బోర్డు ఎక్స్టెన్షన్ ఆఫీస్ పేరిట డ్రామాలు 2019 ఎన్నికల్లో బోర్డు ఏర్పాటుపై బీజేప�
కలెక్టర్, ప్రభుత్వ యంత్రాంగంపై రుసరుసలు బీజేపీ శ్రేణులతో కలిసి ఇష్టానుసారంగా ప్రవర్తన మోదీ ఫ్లెక్సీ పెట్టాలంటూ కలెక్టర్కు హుకూం జారీ లబ్ధిదారుల ప్రశ్నలపై కేంద్రమంత్రి దాటవేత ధోరణి రేషన్షాపు తనిఖీ
రైతు ఆత్మహత్యలపై అబద్ధాలు చెప్పడం సరికాదు కామారెడ్డి జిల్లా పర్యటనలో సంక్షేమం, అభివృద్ధికి నిధులు కేటాయిస్తారని భావించాం.. కానీ మా అంచనాలను తలకిందులు చేశారు.. బాన్సువాడకు కోల్డ్ స్టోరేజ్ ఏర్పాటుపై ఎన�
ప్రభుత్వవిప్ గంపగోవర్ధన్ దోమకొండ, సెప్టెంబర్ 2 : పేదల ప్రజల సంక్షేమం, తెలంగాణ రాష్ట్ర అభివృద్ధి ముఖ్యమంత్రి కేసీఆర్ లక్ష్యమని ప్రభుత్వ విప్ గంప గోవర్ధన్ పేర్కొన్నారు. దోమకొండ మండల కేంద్రంలోని జేఎస
ప్రియుడితో కలిసి కూతురిని కడతేర్చిన తల్లి మృతదేహాన్ని అటవీ ప్రాంతంలో పడేసిన వైనం 10 రోజుల్లో కేసును ఛేదించిన పోలీసులు ఇద్దరు నిందితుల అరెస్టు వివరాలను వెల్లడించిన సీపీ నాగరాజు నిజామాబాద్ క్రైం, సెప్టె�