ప్రజా సంక్షేమమే లక్ష్యంగా పనిచేస్తున్న టీఆర్ఎస్ ప్రభుత్వానికి ప్రజలు సంపూర్ణ మద్దతు తెలుపుతున్నారు. ప్రత్యేక రాష్ట్ర సాధనలో కీలక పాత్ర పోషించిన టీఆర్ఎస్.. బీఆర్ఎస్ (జాతీయ పార్టీ) గా రూ పాంతరం చెంద
జిల్లావ్యాప్తంగా అన్ని గ్రామపంచాయతీలు విద్యుత్ బకాయిలను చెల్లించేలా ప్రత్యేక చొరవ చూపాలని కలెక్టర్ నారాయణరెడ్డి సంబంధిత అధికారులను ఆదేశించారు. స్థానిక సంస్థల అదనపు కలెక్టర్ చిత్రామిశ్రాతో కలిసి �
తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం అందించిన నిధులతో పాఠశాలల్లో చేపడుతున్న అభివృద్ధి పనులు త్వరగా పూర్తి చేయాలని బోధన్ మున్సిపల్ కమిషనర్ రామలింగం ఆయా పాఠశాలల హెచ్ఎంలు, కాంట్రాక్టర్లను ఆదేశించారు.
పండుగల వేళ గోపాలమిత్రలకు రాష్ట్ర ప్రభుత్వం తీపి కబురు చెప్పింది. వేతనాలను 30 శాతం పెంచింది. పశువుల సంరక్షణ, సంతతి వృద్ధికి కృషిచేస్తున్న వీరి సమస్యలను ఉమ్మడి రాష్ట్రంలో గత పాలకులు పట్టించుకోలేదు. చాలీచాల�
ఎస్సార్టీపీ అధ్యక్షురాలు షర్మిలకు ఉమ్మడి జిల్లా లో నిరసన సెగ తగులుతూనే ఉంది. పాదయా త్ర పేరుతో బాన్సువాడ నియోజకవర్గంలో పర్యటిస్తున్న ఆమెకు స్థానికు లు శనివారం చుక్కలు చూపించారు.
జీవితాన్ని మార్చేసేది గ్రూప్-1 పోటీ పరీక్ష.. ఆగం కాకుండా ప్రశాంతంగా ఆలోచించి జవాబులు రాస్తే విజయం సాధించవచ్చని నిజామాబాద్ కలెక్టర్ నారాయణరెడ్డి అన్నారు. ఈ నెల 16వ తేదీన గ్రూప్-1 ప్రాథమిక పరీక్ష నిర్వహి�
భారీ వర్షాలకు గుంతల మ యంగా మారిన తారురోడ్లు త్వరలోనే మెరవనున్నాయి. రోడ్లు, భవనాల శాఖ ఆధీనంలో ఉన్న రోడ్ల మరమ్మ మతుకు రాష్ట్రం ప్రభుత్వం కోట్లాది రూపాయలు కేటాయించడంతో పనులు ప్రారంభం కానున్నాయి.
నిజామాబాద్ జిల్లా నవీపేట మండలంలో అర్ధాంతరంగా నిలిచిన సెంట్రల్ లైటింగ్ పనులు మొదలయ్యాయి. ఇటీవల ‘నమస్తే తెలంగాణ’ జిల్లా టాబ్లాయిడ్లో “మధ్యలోనే వదిలేశారు..”
గజిబిజి జీవితంతో ప్రజలు నిత్యం సతమతమవుతూ గజినీలుగా మారుతున్నారు. ఈ కారణంగా మెదడు ఆలోచనల వలయంలో చిక్కుకుంటుంది. ఏకాగ్రత కోల్పోతూ....క్షణాల వ్యవధిలోనే పాత విషయాలను మరిచిపోయే స్థితికి చేరుకుంటున్నారు.
మహిళలు ఆర్థిక సాధికారత సాధించేందుకు కేసీఆర్ ప్రభుత్వం ప్రత్యేక దృష్టి పెట్టింది. ఇందుకోసం మహిళా సంఘాలకు అందిస్తున్న రుణ సౌకర్యం ఎంతో దోహదపడుతున్నది. మహిళల్లో వ్యాపార దక్షతను పెంచడమే కాకుండా ఆర్థికపర�
ఉమ్మడి జిల్లాలో గ్రూప్-1 ప్రిలిమ్స్ పరీక్షను పకడ్బందీగా నిర్వహించేందుకు అన్ని ఏర్పాట్లు చేశామని నిజామాబాద్, కామారెడ్డి కలెక్టర్లు నారాయణరెడ్డి, జితేశ్ వీ పాటిల్ తెలిపారు.
ఆయనొక ప్రభుత్వ ఉపాధ్యాయుడు. ఓ ఉద్యోగ సంఘంలో నాయకుడు కూడా. తెల్లారితే సోషల్ మీడియాలో ప్రభుత్వంపై విద్వేషం చిందించడమే ఆయన పని. రోడ్లపై ఎవరైనా ఎదురైతే నీతులు వల్లించడం తప్ప అతను చేసే విధి మాత్రం చేయడు.