గజిబిజి జీవితంతో ప్రజలు నిత్యం సతమతమవుతూ గజినీలుగా మారుతున్నారు. ఈ కారణంగా మెదడు ఆలోచనల వలయంలో చిక్కుకుంటుంది. ఏకాగ్రత కోల్పోతూ....క్షణాల వ్యవధిలోనే పాత విషయాలను మరిచిపోయే స్థితికి చేరుకుంటున్నారు.
మహిళలు ఆర్థిక సాధికారత సాధించేందుకు కేసీఆర్ ప్రభుత్వం ప్రత్యేక దృష్టి పెట్టింది. ఇందుకోసం మహిళా సంఘాలకు అందిస్తున్న రుణ సౌకర్యం ఎంతో దోహదపడుతున్నది. మహిళల్లో వ్యాపార దక్షతను పెంచడమే కాకుండా ఆర్థికపర�
ఉమ్మడి జిల్లాలో గ్రూప్-1 ప్రిలిమ్స్ పరీక్షను పకడ్బందీగా నిర్వహించేందుకు అన్ని ఏర్పాట్లు చేశామని నిజామాబాద్, కామారెడ్డి కలెక్టర్లు నారాయణరెడ్డి, జితేశ్ వీ పాటిల్ తెలిపారు.
ఆయనొక ప్రభుత్వ ఉపాధ్యాయుడు. ఓ ఉద్యోగ సంఘంలో నాయకుడు కూడా. తెల్లారితే సోషల్ మీడియాలో ప్రభుత్వంపై విద్వేషం చిందించడమే ఆయన పని. రోడ్లపై ఎవరైనా ఎదురైతే నీతులు వల్లించడం తప్ప అతను చేసే విధి మాత్రం చేయడు.
దేశంలో ఎక్కడా లేని విధంగా మన రాష్ట్ర ప్రభుత్వం హోంగార్డులకు జీతాలు ఇస్తున్నదని, క్రమశిక్షణతో విధులు నిర్వర్తించాలని కమాండెంట్ ఐఆర్ఎస్ మూర్తి అన్నారు.
ఎంపీ అర్వింద్ నిజామాబాద్ జిల్లాకు చేసిందేమీ లేదని మంత్రి వేముల ప్రశాంత్రెడ్డి అన్నారు. బీజేపీ జై శ్రీరాం అనడం తప్ప చేసిన అభివృద్ధి కూడా ఏమీలేదన్నారు.
పాలనా సౌలభ్యం కోసం సీఎం కేసీఆర్ రాష్ట్రంలో కొత్త మండలాలను ఏర్పాటు చేస్తున్నారు. ఇందులో భాగంగా నిజామాబాద్ జిల్లాలోని ఆలూర్, డొంకేశ్వర్, సాలూరా, పోతంగల్ మండలాలు కొత్తగా పురుడు పోసుకున్నాయి.
నిజామాబాద్ నుంచి నిర్మల్ జిల్లా బాసరలోని జ్ఞాన సరస్వతి దేవస్థానానికి నిత్యం రాకపోకలు సాగుతుంటాయి. ఈ నేపథ్యంలో రాష్ట్ర ప్రభు త్వం ఎడపల్లి మండలం జాన్కంపేట నుంచి నవీపేట మండలం ఫకీరాబాద్ వరకు రూ.55కోట్ల త�
ఎస్సారెస్పీలో జెన్కో ద్వారా విద్యుత్ ఉత్పత్తి జోరుగా సాగుతున్నది. సీజన్ ఆరంభం నుంచి ప్రాజెక్టుకు భారీగా వరద పోటెత్తడంతో ఈ సారి 15 రోజుల ముందుగానే లక్ష్యాన్ని సాధించారు.
జల్సాల కోసం బైక్ చోరీలకు పాల్పడుతూ ఏడాదిన్నర కాలంగా కండ్లు గప్పి తిరుగుతున్న ముఠా గుట్టును నిజామాబాద్ పోలీసులు ఎట్టకేలకు రట్టు చేశారు. ఈ గ్యాంగ్ వివరాలను సోమవారం పోలీస్ కమిషనర్ కె.ఆర్.నాగరాజు వెల�
‘మన ఊరు - మన బడి’ కార్యక్రమంలో భాగంగా జిల్లాలోని పలు పాఠశాల్లో చేపట్టిన అభివృద్ధి పనులను పక్షం రోజుల్లో పూర్తిచేయాలని కలెక్టర్ నారాయణరెడ్డి ఆదేశించారు.
రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన పల్లె ప్రగతితో గ్రామాలు సుందరంగా తయారయ్యాయి. కానీ కొన్ని గ్రామ పంచాయతీల్లో తీరు మారడం లేదు. గ్రామంలో సేకరించిన చెత్తను డంపింగ్ షెడ్లకు తరలించడంలో సిబ్బంది
తెలంగాణ స్టేట్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ (టీఎస్పీఎస్సీ) ద్వారా ఈ నెల 16న నిర్వహించే గ్రూప్-1 ప్రిలిమ్స్ పరీక్షను పకడ్బందీగా నిర్వహించాలని కలెక్టర్ నారాయణరెడ్డి అన్నారు.
రాష్ట్రంలో కేసీఆర్ సర్కారు వ్యవసాయానికి అందిస్తున్న ఉచిత విద్యుత్ పథకంతో రైతులు బోరు బావులతో పాటు కాలువల వెంట మోటర్ల కింద సైతం మీటర్ల రంది లేని వ్యవసాయం చేసుకుంటున్నారు. దశాబ్దాలుగా జలసవ్వడి లేక మూగ�