దీపావళి పండుగ సందర్భంగా పోలీస్ కమిషనరేట్ పరిధిలో పేకాట జోరుగా కొనసాగింది. ప్రతి ఏడాది మాదిరిగానే జూదరులు ఈ సంవత్సరం సైతం పోలీసుల కండ్లు గప్పి రహస్య స్థావరాలతో పాటు హోటళ్లు,
పరమ శివుడికి ప్రీతి పాత్రమైన కార్తికమాసం మహిళలకు కూడా ఎంతో పవిత్రం. వేకువ జామున స్నానాలు, తులసి పూజలు, నోములు, ఉపవాసాలు భక్తి భావాన్ని పెంచడంతో పాటు ఆరోగ్యానికి కూడా ఎంతో మేలు చేస్తాయి.
నిజామాబాద్ ప్రభుత్వ జనరల్ దవాఖానలో ప్రజలకు కార్పొరేట్ స్థాయి వైద్య సేవలు అందుతున్నాయి. రాష్ట్ర సర్కారు కల్పిస్తున్న మౌలిక సదుపాయాలతో వైద్యులు సమష్టిగా కృషి చేసి సామాన్య జనానికి మేలు చేస్తున్నారు. ప
ప్రతి నిరుపేద కుటుంబానికీ గూడు కల్పించడమే ప్రభుత్వ లక్ష్యమని సభాపతి పోచారం శ్రీనివాసరెడ్డి అన్నారు. శుక్రవారం ఆయన బీర్కూర్, కోటగిరి, వర్ని మండలాల్లో పర్యటించారు.
నియోజకవర్గంలో ఈనెల 27వ తేదీ నుంచి మన ఊరు-మన ఎమ్మెల్యే కార్యక్రమం నిర్వహించనున్నారు. 27న నవీపేట్ మండలం నాళేశ్వర్ గ్రామంలో ఉదయం మధ్యాహ్నం 3 గంటల వరకు ఎమ్మెల్యే పర్యటిస్తారు.
ప్రత్యేక రాష్ట్ర సాధన కోసం ఆవిర్భవించిన తెలంగాణ రాష్ట్ర సమితికి ఉమ్మడి జిల్లా ప్రజలు తొలి నుంచీ బ్రహ్మరథం పట్టారు. ఉద్యమ నాయకుడు, ముఖ్యమంత్రి కేసీఆర్ వెన్నంటి నడిచారు. కష్టకాలంలోనూ గులాబీ దళపతికి నైతి�
ఓటరు జాబితాలో మార్పులు, చేర్పులు చేసుకునే వారు ఫారం (8) ద్వారా దరఖాస్తు చేసుకోవాలని కామారెడ్డి కలెక్టర్ జితేశ్ వీ పాటిల్ అన్నారు. కామారెడ్డి కలెక్టరేట్లోని కాన్ఫరెన్స్ హాలులో వివిధ రాజకీయ పార్టీల ప�
పరుచుకున్న పచ్చని అందాలు.. పక్కనే ఎత్తయిన గుట్టలు.. చుట్టుపక్కల పంట పొలాలు.. వీటి మధ్యలో వెలిసిన పల్లె ప్రకృతివనం ఆకట్టుకుంటున్నది. చౌట్పల్లి శివారులో ఏర్పాటు చేసిన పల్లె ప్రకృతివనం ప్రభుత్వ ఆలోచనకు ప్ర�
దీపావళి సందర్భంగా పటాకుల దుకాణాలను ఏర్పాటు చేసేవారు పోలీసుల అనుమతి తప్పనిసరిగా తీసుకోవాలని కమిషనర్ ఆఫ్ పోలీస్ కె.ఆర్.నాగరాజు స్పష్టం చేశారు. ఈ మేరకు మంగళవారం ఒక ప్రకటన విడుదల చేశారు.
మారుమూల గిరిజన తండాలో ఏర్పాటు చేసిన అంబేద్కర్ గ్రంథాలయాన్ని యువకులు సద్వినియోగం చేసుకోవాలని జిల్లా విద్యాశా ఖ అధికారి రాజు సూచించారు. మండలంలోని ముంబాజీపేట తండాలో ఏర్పాటు చేసిన డాక్టర్ బీఆర్ అంబేద్�