కేంద్ర ప్రభుత్వం రైతు సంక్షేమాన్ని గాలికి వదిలేసిందని సభాపతి పోచారం శ్రీనివాసరెడ్డి విమర్శించారు. తెలంగాణ రైతులు పండించిన ధాన్యాన్ని కొనుగోలు చేయబోమని చెప్పడంతోపాటు వ్యవసాయ రంగంలో కార్పొరేట్ వ్యవస�
మంచి మనుషులు ఉన్న ఊర్లు బాగుంటాయని, పాడి పంటలు పుష్కలంగా పండుతాయని స్పీకర్ పోచారం శ్రీనివాసరెడ్డి అన్నారు. మంచి మనసుతో చేసే పనులకు దేవుడి ఆశీర్వాదం ఉంటుందన్నారు.
ఓ బిడ్డకు జన్మనివ్వాలంటే..
ఆ మాతృమూర్తికి అది పునర్జన్మే! ప్రైవేటు వైద్యశాలల్లో కాసులు కురిపించనిదే కాన్పులు కష్టమయ్యే పరిస్థితుల నుంచి నేడు సర్కారు దవాఖానల్లో సుఖప్రసవాలు చేసి తల్లీబిడ్డలను క్షేమంగా
బతుకమ్మ పండుగను పురస్కరించుకొని ఆడపడుచులకు రాష్ట్రప్రభుత్వం సరఫరా చేసిన బతుకమ్మ చీరలను ప్రజాప్రతినిధులు, అధికారులు బుధవారం పలు గ్రామాల్లో పంపిణీ చేశారు.
ప్రైవేటు దవాఖానలు ఇష్టారాజ్యంగా వ్యవహరిస్తున్నాయి. నార్మల్ డెలివరీల కన్నా సిజేరియన్ల సంఖ్య ఎక్కువగా ఉండ డంతో గతంలోనే నిజామాబాద్ కలెక్టర్ నారాయణరెడ్డి ఆదేశాల మేరకు గతంలో ప్రైవేటు దవాఖానల్లో వైద్యా
పేద, బడుగు, బలహీన వర్గాలకు తెలంగాణలో అందిస్తున్న ఆసరా పింఛన్ దేశంలోనే చరిత్ర సృష్టిస్తున్నది. వృద్ధాప్యంలో చేతిలో కర్రలా ఆసరానందించడం కోసం దేశ ప్రజానీకం ఎదురుచూస్తున్నది.
పేద, బడుగు, బలహీన వర్గాలకు తెలంగాణలో అందిస్తున్న ఆసరా పింఛన్ దేశంలోనే చరిత్ర సృష్టిస్తున్నది. వృద్ధాప్యంలో చేతిలో కర్రలా ఆసరానందించడం కోసం దేశ ప్రజానీకం ఎదురుచూస్తున్నది.
దేశంలో ఎక్కడా లేని విధంగా మత్స్యకారులకు వందశాతం సబ్సిడీపై చేప పిల్లలను అందిస్తున్న రాష్ట్రం ఒక్క తెలంగాణ మాత్రమే అని సభాపతి పోచారం శ్రీనివాసరెడ్డి అన్నారు.
తెలంగాణ ఆడ బిడ్డలకు అత్యంత ఇష్టమైన పండుగ బతుకమ్మ పండుగ. బతుకమ్మ పండుగ వస్తుందంటే 15 రోజుల నుంచే గ్రామాల్లో పండుగ వాతావరణం నెలకొంటుంది. తెలంగాణ సంస్కృతీ సంప్రదాయలకు అద్దం పట్టేవిధంగా ఆడ పడుచుల ఆటలు, బతుకమ్
స్వర్ణయుగం అనగానే అందరికీ గుర్తుకువచ్చేది గుప్తుల కాలం నాటి అభివృద్ధి.. సంక్షేమంతో పాటు అన్ని రంగాలు ప్రగతి పరుగులు పెట్టాయని చరిత్ర చెబుతున్నది. నేడు రాష్ట్రంలో కూడా అన్ని రంగాలు అభివృద్ధి చెందుతున్న�
సహకార సంఘాలకు రైతులే యజమానులని, చైర్మన్లు రైతుల ప్రతినిధులని సభాపతి పోచారం శ్రీనివాసరెడ్డి అన్నారు. రైతుల కంట కన్నీళ్లు రాకుండా చూడడమే ప్రభుత్వ లక్ష్యమని పేర్కొన్నారు.
మండలంలోని లింబాద్రి లక్ష్మీ నరసింహ స్వామిని హైకోర్టు న్యాయమూర్తి శ్రీ సుధ దర్శించుకున్నారు. శనివారం ఆమె నిజామాబాద్ జిల్లా న్యామమూర్తి కుంచాల సునీతతో కలిసి స్వామివారిని దర్శించుకొని ప్రత్యేక పూజలు న�
తమ స్వార్థ రాజకీయ ప్రయోజనాల కోసం మత విద్వేషాలను రెచ్చగొడుతూ పబ్బం గడుపుకొంటున్న బీజేపీ నాయకులను తరిమికొట్టాలని రూరల్ ఎమ్మెల్యే, ఆర్టీసీ చైర్మన్ బాజిరెడ్డి గోవర్ధన్ పిలుపునిచ్చారు.