మునుగోడు ఉప ఎన్నికల ప్రచారంలో ఉమ్మడి నిజామాబాద్ జిల్లా ప్రజాప్రతినిధులు దూసుకెళ్తున్నారు. తూటాల్లాంటి మాటలతో ప్రత్యర్థులను ఉక్కిరిబిక్కిరి చేస్తున్నారు. కాంగ్రెస్, బీజేపీ నేతల ఆరోపణలు, విమర్శలకు ద�
జిల్లాలోనే మొట్టమొదటి మధ్యతరహా ప్రాజెక్టు, నాలుగు మండలాల వరప్రదాయిని అయిన ధర్పల్లి మండలంలోని రామగుడు ప్రాజెక్టు జలకళను సంతరించుకొని రెండు నెలలుగా అలుగుపారుతున్నది.
ప్రభుత్వం అందిస్తున్న ప్రోత్సాహంతో గ్రామీణ మహిళలు స్వయం ఉపాధిలో రాణిస్తున్నారు. ప్రభుత్వం అందజేస్తున్న స్త్రీనిధి, బ్యాంకులింకేజీ రుణాలను సద్వినియోగం చేసుకొని ఆర్థిక పరిపుష్ఠి సాధిస్తున్నారు.
కొన్నేండ్లుగా వాతావరణంలో ఏర్పడుతున్న అలజడితో విపరీతమైన మార్పులు వస్తున్నా యి. తద్వారా వానకాలంలో అతి భారీ వర్షాలు, ఎండాకాలంలో బండలు పగిలేలా ఉష్ణోగ్రతలు,
దీపావళి పండుగ సందర్భంగా పోలీస్ కమిషనరేట్ పరిధిలో పేకాట జోరుగా కొనసాగింది. ప్రతి ఏడాది మాదిరిగానే జూదరులు ఈ సంవత్సరం సైతం పోలీసుల కండ్లు గప్పి రహస్య స్థావరాలతో పాటు హోటళ్లు,
పరమ శివుడికి ప్రీతి పాత్రమైన కార్తికమాసం మహిళలకు కూడా ఎంతో పవిత్రం. వేకువ జామున స్నానాలు, తులసి పూజలు, నోములు, ఉపవాసాలు భక్తి భావాన్ని పెంచడంతో పాటు ఆరోగ్యానికి కూడా ఎంతో మేలు చేస్తాయి.
నిజామాబాద్ ప్రభుత్వ జనరల్ దవాఖానలో ప్రజలకు కార్పొరేట్ స్థాయి వైద్య సేవలు అందుతున్నాయి. రాష్ట్ర సర్కారు కల్పిస్తున్న మౌలిక సదుపాయాలతో వైద్యులు సమష్టిగా కృషి చేసి సామాన్య జనానికి మేలు చేస్తున్నారు. ప
ప్రతి నిరుపేద కుటుంబానికీ గూడు కల్పించడమే ప్రభుత్వ లక్ష్యమని సభాపతి పోచారం శ్రీనివాసరెడ్డి అన్నారు. శుక్రవారం ఆయన బీర్కూర్, కోటగిరి, వర్ని మండలాల్లో పర్యటించారు.
నియోజకవర్గంలో ఈనెల 27వ తేదీ నుంచి మన ఊరు-మన ఎమ్మెల్యే కార్యక్రమం నిర్వహించనున్నారు. 27న నవీపేట్ మండలం నాళేశ్వర్ గ్రామంలో ఉదయం మధ్యాహ్నం 3 గంటల వరకు ఎమ్మెల్యే పర్యటిస్తారు.
ప్రత్యేక రాష్ట్ర సాధన కోసం ఆవిర్భవించిన తెలంగాణ రాష్ట్ర సమితికి ఉమ్మడి జిల్లా ప్రజలు తొలి నుంచీ బ్రహ్మరథం పట్టారు. ఉద్యమ నాయకుడు, ముఖ్యమంత్రి కేసీఆర్ వెన్నంటి నడిచారు. కష్టకాలంలోనూ గులాబీ దళపతికి నైతి�
ఓటరు జాబితాలో మార్పులు, చేర్పులు చేసుకునే వారు ఫారం (8) ద్వారా దరఖాస్తు చేసుకోవాలని కామారెడ్డి కలెక్టర్ జితేశ్ వీ పాటిల్ అన్నారు. కామారెడ్డి కలెక్టరేట్లోని కాన్ఫరెన్స్ హాలులో వివిధ రాజకీయ పార్టీల ప�