రాష్ట్ర ప్రభుత్వం ఆడపిల్లల సంక్షేమం కోసం అనేక పథకాలు ప్రవేశపెడుతున్నదని విప్ గంప గోవర్ధన్ అన్నారు. పేదింటి ఆడబిడ్డ పెండ్లికి పెద్దన్నలా సీఎం కేసీఆర్ కల్యాణలక్ష్మి, షాదీముబారక్ ద్వారా ఆర్థికంగా ఆద�
గ్రూప్-1 ప్రిలిమినరీ పరీక్ష నిజామాబాద్ జిల్లాలో ఆదివారం ప్రశాంతంగా ముగిసింది. జిల్లాలో 9,990 మంది పరీక్ష రాయగా, 2,868 మంది గైర్హాజరయ్యారు. పరీక్ష కేంద్రాల్లోకి సెల్ఫోన్లు, స్మార్ట్వాచ్, ఇతర ఎలక్ట్రానిక్ �
ఎగువ ప్రాంతాల నుంచి ఎస్సారెస్పీలోకి 87,650 క్యూసెక్కుల ఇన్ఫ్లో వచ్చి చేరుతున్నదని ఏఈఈ వంశీ తెలిపారు. దీంతో 22 వరదగేట్ల నుంచి గోదావరిలోకి 68,640 క్యూసెక్కుల మిగులు జలాలను విడుదల చేస్తున్నామని పేర్కొన్నారు.
ప్రభుత్వ జూనియర్ కళాశాలల్లో మెరుగైన ఫలితాలు సాధించడంపై ఇంటర్మీడియట్ బోర్డు ప్రత్యేక దృష్టి సారించింది. ఇందుకోసం ప్రత్యేక చర్యలు చేపట్టింది. ప్రైవేట్, కార్పొరేట్ కళాశాలల తరహాలో ఆయా పాఠ్యాంశాలపై ప్�
అంతర్రాష్ట్ర రోడ్డు గుంతలమయంగా మారడంతో వాహనదారులు రోజూ త్రీవ ఇబ్బందులు పడుతున్నారు. ప్రభుత్వం నిధులు మంజూరు చేసినా రోడ్డు మరమ్మతులపై అధికారులు నిర్లక్ష్యం వహిస్తున్నారు. భారీ వర్షాల కారణంగా గుంతలు మ�
మండలంలోని చిన్నాపూర్ అర్బన్ పార్కు వద్ద ఆదివారం ఉదయం జరిగిన రోడ్డు ప్రమాదంలో 12 మంది గాయపడ్డారు. పోలీసులు తెలిపిన మేరకు వివరాలు ఇలా ఉన్నాయి. వరంగల్ డిపోకు చెందిన ఆర్టీసీ బస్సు నిజామాబాద్ వైపు వస్తుండ�
బోధన్ పట్టణంలోని రైల్వేశాఖకు చెందిన భూములు పిచ్చిమొక్కలు , మురికి కూపాలతో దర్శనమిస్తున్నాయి. దేశ ప్రధాని గొప్పగా చెప్పుకుంటున్న ‘స్వచ్ఛ భారత్' ఛాయలు ఇక్కడ మచ్చుకు కూడా కనిపించడం లేదు.
మునుగోడు ప్రజలంతా టీఆర్ఎస్ వైపే ఉన్నారని కోటగిరి మార్కెట్ కమిటీ మాజీ చైర్మన్ నీరడి గంగాధర్ అన్నారు. మునుగోడు ఉపఎన్నికల ప్రచారంలో కోటగిరి, మోస్రా, చందూర్, వర్ని మండలాల నాయకులు టీఆర్ఎస్ (బీఆర్ఎస్
ప్రస్తుత కాలంలో ఆరోగ్యం కోసం మనిషి ఎంత డబ్బయినా ఖర్చు పెట్టేందుకు.. ఎంత కష్టమైనా భరించేందుకు సంసిద్ధమవుతున్నాడు. కారణం.. నిత్య జీవితంలో ఎన్నో విధాలా అనారోగ్యం పొంచి ఉండడమే.
గ్రూప్ -1 ప్రిలిమ్స్కు సమయం ఆసన్నమైంది. ఆదివారం ఉదయం 10.30 నుంచి మధ్యాహ్నం ఒంటి గంట వరకు పరీక్ష జరుగనున్నది. ఇందుకోసం నిజామాబాద్ జిల్లాలో పకడ్బందీ ఏర్పా ట్లు పూర్తయ్యాయి.
ప్రజా సంక్షేమమే లక్ష్యంగా పనిచేస్తున్న టీఆర్ఎస్ ప్రభుత్వానికి ప్రజలు సంపూర్ణ మద్దతు తెలుపుతున్నారు. ప్రత్యేక రాష్ట్ర సాధనలో కీలక పాత్ర పోషించిన టీఆర్ఎస్.. బీఆర్ఎస్ (జాతీయ పార్టీ) గా రూ పాంతరం చెంద
జిల్లావ్యాప్తంగా అన్ని గ్రామపంచాయతీలు విద్యుత్ బకాయిలను చెల్లించేలా ప్రత్యేక చొరవ చూపాలని కలెక్టర్ నారాయణరెడ్డి సంబంధిత అధికారులను ఆదేశించారు. స్థానిక సంస్థల అదనపు కలెక్టర్ చిత్రామిశ్రాతో కలిసి �
తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం అందించిన నిధులతో పాఠశాలల్లో చేపడుతున్న అభివృద్ధి పనులు త్వరగా పూర్తి చేయాలని బోధన్ మున్సిపల్ కమిషనర్ రామలింగం ఆయా పాఠశాలల హెచ్ఎంలు, కాంట్రాక్టర్లను ఆదేశించారు.