దళితులను ధనవంతులు చేయడానికే సీఎం కేసీఆర్ దళితబంధు పథకం ప్రారంభించారని ఎల్లారెడ్డి ఎమ్మెల్యే జాజాల సురేందర్ అన్నారు. మండలంలోని గోపాల్పేట్ గ్రామంలో దళితబంధు ద్వారా మంజూరైన టెంట్హౌస్ను ఆయన మంగళవా
జిల్లా అథ్లెటిక్స్ క్రీడాకారులు జాతీ య స్థాయిలో రాణించాలని ప్రభుత్వ విప్ గంపగోవర్ధన్ అన్నారు. కామారెడ్డి ఇందిరాగాంధీ స్టేడియంలో మంగళవారం జిల్లా స్థాయి నుంచి రాష్ట్ర స్థాయికి ఎంపికైన అథ్లెటిక్స్ �
దేశ రాజకీయాల్లో కేసీఆర్ సేవలు అవసరమని, ఆయన వెంటే మేమంతా ఉంటామని క్రైస్తవ మత పెద్దలు మద్దతు ప్రకటించారు. నిజామాబాద్లోని సీఎస్ఐ చర్చిలో రాష్ట్ర ఫుడ్ కార్పొరేషన్ చైర్మన్ రాజీవ్సాగర్ ఆధ్వర్యంలో క్
సద్దుల బతుకమ్మ సంబురాలు అంబరాన్నంటాయి. అతివల సందడితో ఊరూవాడ ‘పూల’కించింది. ఉమ్మడి నిజామాబాద్ జిల్లాలో సోమవారం నిర్వహించిన సద్దుల బతుకమ్మ సంబురాల్లో మగువలు ఉత్సాహంగా పాల్గొన్నారు.
రాష్ట్రంలోనే వరి సాగులో ప్రత్యేక గుర్తింపు ఉన్న వర్ని మండలంలో కోతలు ప్రారంభమయ్యాయి. ప్రతిఏడాది ప్రణాళికాబద్ధంగా వరి సాగు చేసి అధిక దిగుబడులు సాధించడంలో ఇక్కడి రైతులకు మంచిపేరుంది.
వేల్పూర్ మండలంలోని పెద్ద వాగు, కప్పల వాగు చిన్నపాటి వర్షాలకే పారి వేల్పూర్-రామన్నపేట్, వేల్పూర్-పచ్చల నడుకుడ మధ్య రోజుల తరబడి రాకపోకలు నిలిచి పోయే పరిస్థితి ఉండేది. స్వరాష్ట్రం సాధించుకున్న తర్వాతే
రైతుబీమాతో అన్నదాతల కుటుంబాలకు రాష్ట్ర ప్రభుత్వం ధీమా కల్పించిందని ప్రజాప్రతినిధులు, నాయకులు అన్నారు. మండలకేంద్రానికి చెందిన చిన్న మల్లయ్య, దేవేందర్, చిట్టాపూర్ గ్రామానికి చెందిన చిన్న గంగాధర్ వివ�