ఆరుగాలం కష్టపడి పండించిన ధాన్యాన్ని దళారుల పాలు చేసి రైతు నష్టపోవద్దని సభాపతి పోచారం శ్రీనివాసరెడ్డి అన్నారు. శనివారం ఆయన రుద్రూర్ మండల కేంద్రంలో ధాన్యం కొనుగోలు కేంద్రాన్ని ప్రారంభించారు.
జిల్లాలోని ప్రభుత్వ పాఠశాలల్లో మన ఊరు-మన బడి కార్యక్రమం కింద చేపట్టిన పనుల్లో నాణ్యతా ప్రమాణాలు లోపించరాదని, పక్కాగా పర్యవేక్షణ చేయాలని కలెక్టర్ నారాయణరెడ్డి ఇంజినీరింగ్ అధికారులను ఆదేశించారు.
బాన్సువాడ నియోజకవర్గంలో అర్హులందరికీ ఇండ్ల ను మంజూరు చేయడం తన బాధ్యత అని, నిర్మించుకోవడానికి లబ్ధిదారులు సిద్ధంగా ఉండాలని సభాపతి పోచారం శ్రీనివాసరెడ్డి అన్నారు. సొంతిల్లు నిర్మించుకోవడం అనేది ఒక యజ్ఞ�
గ్రామపంచాయతీల పరిధిలో ప్రభుత్వ ప్రాధామ్యాలకు అనుగుణంగా చేపడుతున్న కార్యక్రమాల అమలులో ఉపాధిహామీ ఫీల్డ్ అసిస్టెంట్లు క్రియాశీలక పాత్ర పోషించాలని కలెక్టర్ నారాయణరెడ్డి అన్నారు.
బీజేపీ అంటే భారతీయ జూఠా పార్టీగా అని బోధన్ ఎమ్మెల్యే షకీల్ ఆరోపించారు. మన ఊరు - మన ఎమ్మెల్యే కార్యక్రమంలో భాగంగా శనివారం పేపర్మిల్, కందకుర్తి గ్రామాల్లో ఏర్పాటు చేసిన సభల్లో ఎమ్మెల్యే మాట్లాడారు.
శ్రీరాంసాగర్ ప్రాజెక్టు ఎగువ ప్రాంతంలో ఉన్న మహారాష్ట్రలో నిర్మించిన బాబ్లీ ప్రాజెక్టు వరదగేట్లను శనివారం కేంద్ర జలవనరుల సంఘం ఆధ్వర్యంలో ఎస్సారెస్పీ ఆంధ్రప్రదేశ్, మహారాష్ట్ర అధికారుల సమక్షంలో మూసి�
నిజామాబాద్ నగరం రోజురోజుకూ విస్తరిస్తోంది. దశాబ్ద కాలం క్రితమే మున్సిపాలిటీ నుంచి కార్పొరేషన్గా రూపాంతరమైన నగరం ఇప్పుడు మరింత వేగంగా అభివృద్ధి చెందుతోంది. 2014కు ముందు నిజామాబాద్ జిల్లా కేంద్రం అంద వ�
ప్రజాస్వామ్యాన్ని పరిహాసం చేయాలనుకున్న ప్రయత్నాలపై గులాబీ సైన్యం గర్జించింది. టీఆర్ఎస్ (బీఆర్ఎస్) ఎమ్మెల్యేల కొనుగోలుతో ప్రభుత్వాన్ని కూలదోయాలనుకున్న ఢిల్లీ కుట్రలను ముక్తకంఠంతో ఖండించింది.
ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా కొనసాగిస్తున్న కార్యక్రమాలపై ఉపాధిహామీ ఫీల్డ్ అసిస్టెంట్లకు స్పష్టమైన అవగాహన కల్పించేందుకు శిక్షణ ఇవ్వాలని కలెక్టర్ నారాయణరెడ్డి ఏపీవోలను ఆదేశించారు. గురువారం ఆయన ఏపీవ
రాష్ట్ర ప్రభుత్వాలను కూల్చడమే బీజేపీ నైజమని బోధన్ ఎమ్మెల్యే మహ్మద్ షకీల్ విమర్శించారు. గురువారం ఆయన బోధన్ నియోజకవర్గంలో ‘మన ఊరు-మన ఎమ్మెల్యే’ కార్యక్రమానికి తన నివాసం నుంచి శ్రీకారం చుట్టారు.
ఆలిండియా సర్వీసెస్ ట్రైనీ అధికారుల బృందం ఈ నెల 31న జిల్లాకు రానున్నట్లు కలెక్టర్ నారాయణరెడ్డి తెలిపారు. వీరికి ఏర్పాట్లు చేసే విషయమై వివిధ శాఖల అధికారులతో గురువారం సెల్కాన్ఫరెన్స్ నిర్వహించి మాట్ల�
పోలీస్ శాఖ ఆధ్వర్యంలో బోధన్ పట్టణంలోని కేవీ రెడ్డి మెమోరియల్ లయన్స్ కంటి దవాఖానలో రక్తదాన శిబిరం ఏర్పాటు చేయడం అభినందనీయమని నిజామాబాద్ సీపీ కెఆర్ నాగరాజు అన్నారు.
ఓ బాలిక కిడ్నాప్ కేసులో జైలు శిక్ష అనుభవించిన నేరస్తుడు జైలు నుంచి విడుదలైన తర్వాత మరో ఇద్దరితో కలిసి గ్యాంగ్ను ఏర్పాటు చేశాడు. మొత్తం ఐదేండ్లలో 14 ఆటోలను వివిధ జిల్లాల్లో చోరీ చేశారు. ఇందులో ఇద్దరిని అ�
వేల ఎకరాలకు సాగునీరందిస్తున్న నిజాంసాగర్ ప్రాజెక్టు పూర్వ వైభవం సంతరించుకున్నది. నాలుగు నెలలుగా మంజీర పరవళ్లతో నిండుకుండలా మారింది. దేశంలోనే మొట్టమొదటి భారీ నీటి పారుదల ప్రాజెక్టులో నిజాంసాగర్ ఒకట�