నిజామాబాద్ ప్రభుత్వ జనరల్ దవాఖానలో ప్రజలకు కార్పొరేట్ స్థాయి వైద్య సేవలు అందుతున్నాయి. రాష్ట్ర సర్కారు కల్పిస్తున్న మౌలిక సదుపాయాలతో వైద్యులు సమష్టిగా కృషి చేసి సామాన్య జనానికి మేలు చేస్తున్నారు. ప
ప్రతి నిరుపేద కుటుంబానికీ గూడు కల్పించడమే ప్రభుత్వ లక్ష్యమని సభాపతి పోచారం శ్రీనివాసరెడ్డి అన్నారు. శుక్రవారం ఆయన బీర్కూర్, కోటగిరి, వర్ని మండలాల్లో పర్యటించారు.
నియోజకవర్గంలో ఈనెల 27వ తేదీ నుంచి మన ఊరు-మన ఎమ్మెల్యే కార్యక్రమం నిర్వహించనున్నారు. 27న నవీపేట్ మండలం నాళేశ్వర్ గ్రామంలో ఉదయం మధ్యాహ్నం 3 గంటల వరకు ఎమ్మెల్యే పర్యటిస్తారు.
ప్రత్యేక రాష్ట్ర సాధన కోసం ఆవిర్భవించిన తెలంగాణ రాష్ట్ర సమితికి ఉమ్మడి జిల్లా ప్రజలు తొలి నుంచీ బ్రహ్మరథం పట్టారు. ఉద్యమ నాయకుడు, ముఖ్యమంత్రి కేసీఆర్ వెన్నంటి నడిచారు. కష్టకాలంలోనూ గులాబీ దళపతికి నైతి�
ఓటరు జాబితాలో మార్పులు, చేర్పులు చేసుకునే వారు ఫారం (8) ద్వారా దరఖాస్తు చేసుకోవాలని కామారెడ్డి కలెక్టర్ జితేశ్ వీ పాటిల్ అన్నారు. కామారెడ్డి కలెక్టరేట్లోని కాన్ఫరెన్స్ హాలులో వివిధ రాజకీయ పార్టీల ప�
పరుచుకున్న పచ్చని అందాలు.. పక్కనే ఎత్తయిన గుట్టలు.. చుట్టుపక్కల పంట పొలాలు.. వీటి మధ్యలో వెలిసిన పల్లె ప్రకృతివనం ఆకట్టుకుంటున్నది. చౌట్పల్లి శివారులో ఏర్పాటు చేసిన పల్లె ప్రకృతివనం ప్రభుత్వ ఆలోచనకు ప్ర�
దీపావళి సందర్భంగా పటాకుల దుకాణాలను ఏర్పాటు చేసేవారు పోలీసుల అనుమతి తప్పనిసరిగా తీసుకోవాలని కమిషనర్ ఆఫ్ పోలీస్ కె.ఆర్.నాగరాజు స్పష్టం చేశారు. ఈ మేరకు మంగళవారం ఒక ప్రకటన విడుదల చేశారు.
మారుమూల గిరిజన తండాలో ఏర్పాటు చేసిన అంబేద్కర్ గ్రంథాలయాన్ని యువకులు సద్వినియోగం చేసుకోవాలని జిల్లా విద్యాశా ఖ అధికారి రాజు సూచించారు. మండలంలోని ముంబాజీపేట తండాలో ఏర్పాటు చేసిన డాక్టర్ బీఆర్ అంబేద్�
రైతులు మార్కెట్లో డిమాండ్ ఉన్న పంటలను సాగుచేయాలని కలెక్టర్ నారాయణరెడ్డి సూచించారు. మంగళవారం ఆయన మోపాల్ మండలం కంజ ర గ్రామంలో ఆదర్శ రైతు ఎండీ.తమీమ్ సాగు చేస్తున్న డ్రాగన్ ఫ్రూట్ పంట క్షేత్రాన్ని స�
తెలంగాణలో పాదయాత్ర పేరిట పర్యటిస్తున్న వైఎస్సార్టీపీ అధ్యక్షురాలు షర్మిల నోరు అదుపులో పెట్టుకోవాలని, తెలంగాణలో అభివృద్ధి కార్యక్రమాలను చూసి ఓర్వలేక తన స్థాయిని మరిచి విమర్శలు చేస్తున్నారని టీఆర్ఎ�