ఎంబీబీఎస్కు అర్హత సాధించిన నగరంలోని నాందేవ్వాడకు చెందిన హారికను అర్బన్ ఎమ్మెల్యే బిగాల గణేశ్గుప్తా గురువారం క్యాంపు కార్యాలయంలో అభినందించారు. తనవంతు సహకారంగా వైద్య చదువు ఖర్చుల కోసం రూ.50 వేల ఆర్థి�
జిల్లా కేంద్రానికి చెందిన నిజాముద్దీన్ (30) హత్యకేసును ఛేదించడానికి పోలీసులు రంగంలోకి దిగారు. మల్లారం అటవీప్రాంతంలో సదరు యువకుడిని బుధవారం హత్య చేసి దహనం చేయగా..ఇందుకు సంబంధించిన ఆనవాళ్లను గుర్తించే పన�
పట్టణ శివారులో బోధన్- ఎడపల్లి రహదారిలో శ్రీదర్శనం క్షేత్రం ఎదురుగా ఉన్న ప్రభుత్వానికి చెందిన నిజాం షుగర్స్ భూమి చుట్టూ రెవెన్యూశాఖ ఏర్పాటుచేసిన కంచెను గుర్తుతెలియని దుండగులు బుధవారం రాత్రి ధ్వంసం చ�
తెలంగాణ రాష్ట్ర సమితిలో నయా జోష్ కనిపిస్తున్నది. మునుగోడు ఉప ఎన్నికల్లో విజయంతో ఆ పార్టీ శ్రేణుల్లో సరికొత్త ఉత్సాహం వెల్లివిరుస్తున్నది. భారత్ రాష్ట్ర సమితి (బీఆర్ఎస్)గా రూపాంతరం చెందిన తర్వాత, మున
నేను వస్తా బిడ్డో సర్కారు దవాఖానకు అనేలా రాష్ట్ర ప్రభుత్వం, సీఎం కేసీఆర్ వైద్యశాఖను తీర్చిదిద్దారు. రోగులకు కావాల్సిన మందులు, వైద్యులను నియమించి ప్రాథమిక ఆరోగ్య కేంద్రాలను ఏర్పాటు చేశారు.
ప్రజలకు ఇబ్బందులు లేకుండా ఆ గ్రామం అన్ని మౌలిక వసతులను సమకూర్చుకున్నది. రెండున్నరేండ్లలోనే ఆ పల్లెలో మునుపెన్నడూ చూడని అభివృద్ధి జరిగింది. రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన పల్లెప్రగతి కార�
మునుగోడు ఉప ఎన్నికల్లో టీఆర్ఎస్(బీఆర్ఎస్) అభ్యర్థి విజ యం సాధించారు. ఉమ్మడి జిల్లా డీసీసీబీ చైర్మన్ పోచారం భాస్కర్ రెడ్డి ఇన్చార్జిగా కొనసాగిన మందల గూడెం, చిన్న కొండూర్ ఎంపీటీసీ పరిధిలో మొదటి రౌ
మునుగోడు ఉప ఎన్నికల్లో టీఆర్ఎస్ పార్టీ అభ్యర్థి కూసుకుంట్ల ప్రభాకర్రెడ్డి భారీ మెజార్టీతో విజయం సాధించ డం బీజేపీకి చెంప పెట్టులాంటిదని రూరల్ ఎమ్మె ల్యే, ఆర్టీసీ చైర్మన్ బాజిరెడ్డి గోవర్ధన్ అన్న�
భారత్ రాష్ట్ర సమితిగా రూపాంతరం చెందబోతున్న తెలంగాణ రాష్ట్ర సమితి మరోసారి సత్తా చాటింది. ఉత్కంఠభరితంగా సాగిన మునుగోడు నియోజకవర్గ ఉప ఎన్నికలో సాటిలేని విజయాన్ని దక్కించుకున్నది.
ఉమ్మడి జిల్లాలో బాలికల జనానాల రేటుపై మిశ్రమ ఫలితాలు వెల్లడయ్యాయి. గత నెలలో విడుదలైన బాలికల జననాల రేటులో నిజామాబాద్ మెరుగైన ఫలితాలను కనబర్చగా, కామారెడ్డి జిల్లా దుస్థితిని మూట కట్టుకుంటోంది.
ఎట్టి పరిస్థితుల్లోనూ ప్రతి పీహెచ్సీ పరిధిలో 90శాతానికి పైగా గర్భిణుల వివరాలను ఆన్లైన్లో నమోదు చేయాలని కలెక్టర్ నారాయణరెడ్డి వైద్య సిబ్బందిని ఆదేశించారు.