ప్రత్యేక రాష్ట్ర సాధన కోసం ఆవిర్భవించిన తెలంగాణ రాష్ట్ర సమితికి ఉమ్మడి జిల్లా ప్రజలు తొలి నుంచీ బ్రహ్మరథం పట్టారు. ఉద్యమ నాయకుడు, ముఖ్యమంత్రి కేసీఆర్ వెన్నంటి నడిచారు. కష్టకాలంలోనూ గులాబీ దళపతికి నైతి�
ఓటరు జాబితాలో మార్పులు, చేర్పులు చేసుకునే వారు ఫారం (8) ద్వారా దరఖాస్తు చేసుకోవాలని కామారెడ్డి కలెక్టర్ జితేశ్ వీ పాటిల్ అన్నారు. కామారెడ్డి కలెక్టరేట్లోని కాన్ఫరెన్స్ హాలులో వివిధ రాజకీయ పార్టీల ప�
పరుచుకున్న పచ్చని అందాలు.. పక్కనే ఎత్తయిన గుట్టలు.. చుట్టుపక్కల పంట పొలాలు.. వీటి మధ్యలో వెలిసిన పల్లె ప్రకృతివనం ఆకట్టుకుంటున్నది. చౌట్పల్లి శివారులో ఏర్పాటు చేసిన పల్లె ప్రకృతివనం ప్రభుత్వ ఆలోచనకు ప్ర�
దీపావళి సందర్భంగా పటాకుల దుకాణాలను ఏర్పాటు చేసేవారు పోలీసుల అనుమతి తప్పనిసరిగా తీసుకోవాలని కమిషనర్ ఆఫ్ పోలీస్ కె.ఆర్.నాగరాజు స్పష్టం చేశారు. ఈ మేరకు మంగళవారం ఒక ప్రకటన విడుదల చేశారు.
మారుమూల గిరిజన తండాలో ఏర్పాటు చేసిన అంబేద్కర్ గ్రంథాలయాన్ని యువకులు సద్వినియోగం చేసుకోవాలని జిల్లా విద్యాశా ఖ అధికారి రాజు సూచించారు. మండలంలోని ముంబాజీపేట తండాలో ఏర్పాటు చేసిన డాక్టర్ బీఆర్ అంబేద్�
రైతులు మార్కెట్లో డిమాండ్ ఉన్న పంటలను సాగుచేయాలని కలెక్టర్ నారాయణరెడ్డి సూచించారు. మంగళవారం ఆయన మోపాల్ మండలం కంజ ర గ్రామంలో ఆదర్శ రైతు ఎండీ.తమీమ్ సాగు చేస్తున్న డ్రాగన్ ఫ్రూట్ పంట క్షేత్రాన్ని స�
తెలంగాణలో పాదయాత్ర పేరిట పర్యటిస్తున్న వైఎస్సార్టీపీ అధ్యక్షురాలు షర్మిల నోరు అదుపులో పెట్టుకోవాలని, తెలంగాణలో అభివృద్ధి కార్యక్రమాలను చూసి ఓర్వలేక తన స్థాయిని మరిచి విమర్శలు చేస్తున్నారని టీఆర్ఎ�
రోడ్డు ప్రమాదాలతో నిత్యం వందలాది మంది ప్రాణాలు పోగొట్టుకుంటున్నారు. అందులో నిర్లక్ష్యంగా వాహనం నడిపి ప్రాణాలు తీసుకుంటున్న వారు కొందరైతే... తాగి తూగుతూ వాహనంతో రోడ్డెక్కిన వారే అత్యధిక మంది ఉంటున్నా రు.
రాష్ట్ర ప్రభుత్వం ఆడపిల్లల సంక్షేమం కోసం అనేక పథకాలు ప్రవేశపెడుతున్నదని విప్ గంప గోవర్ధన్ అన్నారు. పేదింటి ఆడబిడ్డ పెండ్లికి పెద్దన్నలా సీఎం కేసీఆర్ కల్యాణలక్ష్మి, షాదీముబారక్ ద్వారా ఆర్థికంగా ఆద�
గ్రూప్-1 ప్రిలిమినరీ పరీక్ష నిజామాబాద్ జిల్లాలో ఆదివారం ప్రశాంతంగా ముగిసింది. జిల్లాలో 9,990 మంది పరీక్ష రాయగా, 2,868 మంది గైర్హాజరయ్యారు. పరీక్ష కేంద్రాల్లోకి సెల్ఫోన్లు, స్మార్ట్వాచ్, ఇతర ఎలక్ట్రానిక్ �
ఎగువ ప్రాంతాల నుంచి ఎస్సారెస్పీలోకి 87,650 క్యూసెక్కుల ఇన్ఫ్లో వచ్చి చేరుతున్నదని ఏఈఈ వంశీ తెలిపారు. దీంతో 22 వరదగేట్ల నుంచి గోదావరిలోకి 68,640 క్యూసెక్కుల మిగులు జలాలను విడుదల చేస్తున్నామని పేర్కొన్నారు.
ప్రభుత్వ జూనియర్ కళాశాలల్లో మెరుగైన ఫలితాలు సాధించడంపై ఇంటర్మీడియట్ బోర్డు ప్రత్యేక దృష్టి సారించింది. ఇందుకోసం ప్రత్యేక చర్యలు చేపట్టింది. ప్రైవేట్, కార్పొరేట్ కళాశాలల తరహాలో ఆయా పాఠ్యాంశాలపై ప్�