యాసంగి సీజన్లో పంటల సాగు విస్తీర్ణం భారీగా పెరగనున్నది. ఈ మేరకు వ్యవసాయ శాఖ అంచనాలను సిద్ధం చేసింది. జలవనరులు పుష్కలంగా ఉండడం, సాగుకు 24 గంటల ఉచిత విద్యుత్ అందిస్తుండడంతో అంచనాలకు మించి పంటలు సాగవుతున్న
సీఎం కేసీఆర్తోనే అన్ని వర్గాల అభ్యున్న తి సాధ్యమని డీసీసీబీ చైర్మన్ పోచారం భాస్కర్రెడ్డి అన్నారు. మునుగోడు ఉప ఎన్నికలో భాగంగా సోమవారం రాత్రి నిర్వహించిన సమావేశంలో ఆయన మాట్లాడారు.
చేనేతపై జీఎస్టీని పూర్తిగా ఎత్తివేయాలని పోస్టు కార్డు ఉద్యమం కొనసాగు తున్నది. మంత్రి కేటీఆర్ ప్రారంభించిన నిరసన ఉద్యమానికి అన్ని వర్గాల నుంచి మద్దతు లభిస్తోంది.
‘బండి’పై ఉద్యోగ సంఘాలు మండిపడ్డాయి. సంజయ్ సారీ చెప్పాల్సిందేనని పట్టుబట్టాయి. బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు చేసిన అనుచిత వ్యాఖ్యలు తీవ్ర దుమారం రేపాయి. సోమవారం ఉమ్మడి జిల్లాలో ఉద్యోగుల నిరసనలు మిన్నంటాయి
ప్రభుత్వ పాఠశాలలంటే ఒకప్పుడు చిన్నచూపు ఉండేది. అరకొర వసతులు..ఆడుకోవడానికి ఆటస్థలాలు లేక క్రీడాకారులు చాలా ఇబ్బందులు పడ్డారు. ప్రస్తుతం పరిస్థితి మారింది.
అన్ని దానాల కన్నా రక్తదానం గొప్పదని పోలీసు కమిషనర్ కెఆర్.నాగరాజు అన్నారు.ఆర్మూర్ పట్టణంలోని ఓ ఫంక్షన్లో సోమవారం ఏసీపీ ప్రభాకర్రావు ఆధ్వర్యంలో పోలీసు
ధర్పల్లి మండలంలోని పలు గ్రామాల్లో ఐడీసీఎంఎస్, సొసైటీల ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన ధాన్యం కొనుగోలు కేంద్రాలను జిల్లా ఆర్థిక ప్రణాళికా సంఘం సభ్యుడు, జడ్పీటీసీ సభ్యుడు బాజిరెడ్డి జగన్ ఆదివారం ప్రారంభించా�
రాష్ట్రంలో ప్రతి ఇంటికీ ఏదో ఒక రూపంలో ప్రభుత్వ పథకాలు అందుతున్నాయని బోధన్ ఎమ్మెల్యే షకీల్ అన్నారు. మన ఊరు- మన ఎమ్మెల్యే కార్యక్రమంలో భాగంగా ఆదివారం మినార్పల్లి, సంగం, భవానీపేట్ గ్రామాల్లో ఆయన పర్యటి�
నారసింహుడి నామ స్మరణతో భీమ్గల్ పట్టణం మార్మోగింది. లింబాద్రి గుట్ట లక్ష్మీనరసింహస్వామి కార్తికమాస బ్రహ్మోత్సవాలు ఆదివారం అట్టహాసంగా ప్రారంభమయ్యాయి. ఈ సందర్భంగా మండలకేంద్రంలోని ఆలయంలో ప్రత్యేక పూజ�
దేశంలోనే మరెక్కడా లేని పథకాలు తెలంగాణలో అమలవుతున్నాయని స్పీకర్ పోచారం శ్రీనివాసరెడ్డి అన్నారు. పెద్ద మొత్తంలో డబ్బులను సంక్షేమానికి వెచ్చిస్తున్న ఏకైక ముఖ్యమంత్రి కేసీఆర్ అని పేర్కొన్నారు.