ప్రజలకు ఇబ్బందులు లేకుండా ఆ గ్రామం అన్ని మౌలిక వసతులను సమకూర్చుకున్నది. రెండున్నరేండ్లలోనే ఆ పల్లెలో మునుపెన్నడూ చూడని అభివృద్ధి జరిగింది. రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన పల్లెప్రగతి కార�
మునుగోడు ఉప ఎన్నికల్లో టీఆర్ఎస్(బీఆర్ఎస్) అభ్యర్థి విజ యం సాధించారు. ఉమ్మడి జిల్లా డీసీసీబీ చైర్మన్ పోచారం భాస్కర్ రెడ్డి ఇన్చార్జిగా కొనసాగిన మందల గూడెం, చిన్న కొండూర్ ఎంపీటీసీ పరిధిలో మొదటి రౌ
మునుగోడు ఉప ఎన్నికల్లో టీఆర్ఎస్ పార్టీ అభ్యర్థి కూసుకుంట్ల ప్రభాకర్రెడ్డి భారీ మెజార్టీతో విజయం సాధించ డం బీజేపీకి చెంప పెట్టులాంటిదని రూరల్ ఎమ్మె ల్యే, ఆర్టీసీ చైర్మన్ బాజిరెడ్డి గోవర్ధన్ అన్న�
భారత్ రాష్ట్ర సమితిగా రూపాంతరం చెందబోతున్న తెలంగాణ రాష్ట్ర సమితి మరోసారి సత్తా చాటింది. ఉత్కంఠభరితంగా సాగిన మునుగోడు నియోజకవర్గ ఉప ఎన్నికలో సాటిలేని విజయాన్ని దక్కించుకున్నది.
ఉమ్మడి జిల్లాలో బాలికల జనానాల రేటుపై మిశ్రమ ఫలితాలు వెల్లడయ్యాయి. గత నెలలో విడుదలైన బాలికల జననాల రేటులో నిజామాబాద్ మెరుగైన ఫలితాలను కనబర్చగా, కామారెడ్డి జిల్లా దుస్థితిని మూట కట్టుకుంటోంది.
ఎట్టి పరిస్థితుల్లోనూ ప్రతి పీహెచ్సీ పరిధిలో 90శాతానికి పైగా గర్భిణుల వివరాలను ఆన్లైన్లో నమోదు చేయాలని కలెక్టర్ నారాయణరెడ్డి వైద్య సిబ్బందిని ఆదేశించారు.
ఈ నెల 6 నుంచి 15వ తేదీ వరకు హిమాచల్ప్రదేశ్ రాష్ట్రంలోని సోలాంగ్ (మనాలి)లో నిర్వహించే జాతీయ సాహస శిక్షణా శిబిరానికి తెలంగాణ యూనివర్సిటీ, అనుబంధ కళాశాలలకు చెందిన 10 మంది విద్యార్థులు గురువారం తరలివెళ్లినట�
బాల్కొండ, భీమ్గల్, మాక్లూర్, ఏర్గట్ల మండలాల్లో ఆయిల్పామ్ పంట సాగు, పీఎం కిసాన్ ఈ-కేవైసీ, రైతుబీమా, ఎర్ర జొన్న సాగుపై అధికారులు గురువారం అవగాహన సదస్సులు నిర్వహించారు.
కామారెడ్డి జిల్లా రామారెడ్డి తహసీల్ కార్యాలయంలో పట్టాలో పేరు మార్పు కోసం లంచం డిమాండ్ చేసిన ఇన్చార్జి తహసీల్దార్, కంప్యూటర్ ఆపరేటర్ ఏసీబీ వలకు చిక్కారు.
వేల్పూర్ మండలంలోని పడిగెల్ గ్రామంలో సొసైటీ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన కొనుగోలు కేంద్రాన్ని డీసీసీబీ వైస్చైర్మన్ రమేశ్రెడ్డి గురువారం ప్రారంభించి మాట్లాడారు.