చేనేతపై జీఎస్టీని పూర్తిగా ఎత్తివేయాలని పోస్టు కార్డు ఉద్యమం కొనసాగు తున్నది. మంత్రి కేటీఆర్ ప్రారంభించిన నిరసన ఉద్యమానికి అన్ని వర్గాల నుంచి మద్దతు లభిస్తోంది.
‘బండి’పై ఉద్యోగ సంఘాలు మండిపడ్డాయి. సంజయ్ సారీ చెప్పాల్సిందేనని పట్టుబట్టాయి. బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు చేసిన అనుచిత వ్యాఖ్యలు తీవ్ర దుమారం రేపాయి. సోమవారం ఉమ్మడి జిల్లాలో ఉద్యోగుల నిరసనలు మిన్నంటాయి
ప్రభుత్వ పాఠశాలలంటే ఒకప్పుడు చిన్నచూపు ఉండేది. అరకొర వసతులు..ఆడుకోవడానికి ఆటస్థలాలు లేక క్రీడాకారులు చాలా ఇబ్బందులు పడ్డారు. ప్రస్తుతం పరిస్థితి మారింది.
అన్ని దానాల కన్నా రక్తదానం గొప్పదని పోలీసు కమిషనర్ కెఆర్.నాగరాజు అన్నారు.ఆర్మూర్ పట్టణంలోని ఓ ఫంక్షన్లో సోమవారం ఏసీపీ ప్రభాకర్రావు ఆధ్వర్యంలో పోలీసు
ధర్పల్లి మండలంలోని పలు గ్రామాల్లో ఐడీసీఎంఎస్, సొసైటీల ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన ధాన్యం కొనుగోలు కేంద్రాలను జిల్లా ఆర్థిక ప్రణాళికా సంఘం సభ్యుడు, జడ్పీటీసీ సభ్యుడు బాజిరెడ్డి జగన్ ఆదివారం ప్రారంభించా�
రాష్ట్రంలో ప్రతి ఇంటికీ ఏదో ఒక రూపంలో ప్రభుత్వ పథకాలు అందుతున్నాయని బోధన్ ఎమ్మెల్యే షకీల్ అన్నారు. మన ఊరు- మన ఎమ్మెల్యే కార్యక్రమంలో భాగంగా ఆదివారం మినార్పల్లి, సంగం, భవానీపేట్ గ్రామాల్లో ఆయన పర్యటి�
నారసింహుడి నామ స్మరణతో భీమ్గల్ పట్టణం మార్మోగింది. లింబాద్రి గుట్ట లక్ష్మీనరసింహస్వామి కార్తికమాస బ్రహ్మోత్సవాలు ఆదివారం అట్టహాసంగా ప్రారంభమయ్యాయి. ఈ సందర్భంగా మండలకేంద్రంలోని ఆలయంలో ప్రత్యేక పూజ�
దేశంలోనే మరెక్కడా లేని పథకాలు తెలంగాణలో అమలవుతున్నాయని స్పీకర్ పోచారం శ్రీనివాసరెడ్డి అన్నారు. పెద్ద మొత్తంలో డబ్బులను సంక్షేమానికి వెచ్చిస్తున్న ఏకైక ముఖ్యమంత్రి కేసీఆర్ అని పేర్కొన్నారు.
మునుగోడు ఉప ఎన్నికలో భాగంగా ఆదివారం జిల్లా నాయకులు జోరుగా ప్రచారం చేశారు. ప్రభుత్వ విప్ గంప గోవర్ధన్ గట్టుప్పల్లో ఉదయం 6 గంటల నుంచి ప్రధాన వీధుల వెంట తిరుగుతూ ఓటర్లను కలుస్తూ ప్రచారం నిర్వహించారు.
రైతుల సంక్షేమ మే రాష్ట్ర ప్రభు త్వ ధ్యేయమని ఎంపీపీ గరీబున్నీ సా బేగం అన్నా రు. లింగంపేట సహకార సంఘం ఆధ్వర్యంలో లింగంపల్లి, లింగంపేట, నల్లమడుగు గ్రామాల్లో ఏర్పాటు చేసిన ధాన్యం కొనుగోలు కేంద్రాలను ఆమె ఆదివా�
సాగు నీటిని అందిస్తూ బీడు భూములను పచ్చని పంటలుగా మారుస్తున్న ఎస్సారెస్పీ చెంతనే జిల్లాలో హరితహారానికి పచ్చని మొక్కలు అందించే సెంట్రల్ నర్సరీ ఏర్పాటుకానున్నది. గ్రామ, అటవీ , ఇతర నర్సరీల ద్వారా ఇప్పటికే
నిజామాబాద్ రైల్వే ప్రొటెక్షన్ ఫోర్స్, ఎక్సైజ్ ఎన్ఫోర్స్మెంట్ టీమ్ ఆధ్వర్యంలో ఆదివారం తెల్లవారు జామున 2.55 గంటలకు కృష్ణ ఎక్స్ప్రెస్ రైలులో తనిఖీలు నిర్వహించారు. ఈ తనిఖీల్లో నాటు సారా తయారీకి వి�