ప్రయాణికులకు మెరుగైన సేవలు అందిస్తున్న ఆర్టీసీ మరో సరికొత్త సౌలభ్యాన్ని అందుబాటులోకి తీసుకువచ్చింది.ఇప్పటికే టికెట్ల రిజర్వేషన్లు, ఇతర ఆర్థిక కార్యకలాపాల్లో డిజిటల్ చెల్లింపులను ప్రోత్సహిస్తున్న �
పేదలకు సీఎంఆర్ఎఫ్ అండగా నిలుస్తోందని ప్రజాప్రతినిధులు, టీఆర్ఎస్(బీఆర్ఎస్) పార్టీ నాయకులు అన్నారు. శనివారం పలు మండలాల్లో లబ్ధిదారులకు సీఎంఆర్ఎఫ్ చెక్కులను పంపిణీ చేశారు.
వెదజల్లే పద్ధతిలో వరిసాగు ఎంతో లాభదాయకమని వ్యవసాయాధికారులు చెబుతున్నారు. నాట్లు వేసే పద్ధతితో పోలిస్తే సుమారు రూ.7వేల వరకు ఖర్చులు తగ్గుతాయని అంటున్నారు. కూలీల అవసరమే ఉండదని పేర్కొంటున్నారు.
మున్నూరుకాపు జోలికి వస్తే ఊరుకునేది లేదని, మునుగోడులో గెలుపును ఓర్వలేక ఈడీతో దాడులు చేయిస్తున్నారని ధర్పల్లి జడ్పీటీసీ బాజిరెడ్డి జగన్ అన్నారు. నగరంలోని ప్రెస్క్లబ్లో గురువారం ఏర్పాటు చేసిన మీడియ�
రాష్ట్రంలో మున్నూరుకాపుల ఎదుగుదలను చూసి ఓర్వలేకే కేంద్రప్రభుత్వం ఇలాంటి చర్యలకు పాల్పడుతుందని ఎంపీపీ శివలింగుశ్రీనివాస్ ఆరోపించారు. మోర్తాడ్ మండలంలోని శెట్పల్లి గ్రామంలో ప్రధాని నరేంద్రమోదీ దిష
నగర శివారులోని మల్లారం వద్ద ఏర్పాటు చేసిన ధాత్రి టౌన్షిప్లో ప్లాట్ల రిజిస్ట్రేషన్ చేసుకునే నాటికి రోడ్లు, డ్రైనేజీలు, నీటి వసతి, విద్యుద్దీకరణ తదితర సౌకర్యాలు కల్పిస్తామని కలెక్టర్ నారాయణరెడ్డి స్
ధరణి టౌన్ షిప్లో తక్కువ ధరలకే ప్లాట్లు అందుబాటులో ఉన్నాయని కామారెడ్డి జిల్లా కలెక్టర్ జితేశ్ వీ పాటిల్ అన్నారు. కామారెడ్డి మండలం అడ్లూర్ గ్రామ శివారులో ఏర్పాటు చేసిన ధరణి టౌన్ షిప్లో టీఎన్జీవో�
ఎస్సై, కానిస్టేబుల్ ప్రిలిమ్స్ పరీక్షలో అర్హత సాధించిన అభ్యర్థుల కోసం ఫిజికల్ ట్రైనింగ్కు ఉచిత శిక్షణ కేంద్రాలను ఏర్పాటు చేయాలని రాష్ట్ర రోడ్లు, భవనాలు, గృహ నిర్మాణశాఖ మంత్రి వేముల ప్రశాంత్రెడ్డి
ఎంబీబీఎస్కు అర్హత సాధించిన నగరంలోని నాందేవ్వాడకు చెందిన హారికను అర్బన్ ఎమ్మెల్యే బిగాల గణేశ్గుప్తా గురువారం క్యాంపు కార్యాలయంలో అభినందించారు. తనవంతు సహకారంగా వైద్య చదువు ఖర్చుల కోసం రూ.50 వేల ఆర్థి�
జిల్లా కేంద్రానికి చెందిన నిజాముద్దీన్ (30) హత్యకేసును ఛేదించడానికి పోలీసులు రంగంలోకి దిగారు. మల్లారం అటవీప్రాంతంలో సదరు యువకుడిని బుధవారం హత్య చేసి దహనం చేయగా..ఇందుకు సంబంధించిన ఆనవాళ్లను గుర్తించే పన�
పట్టణ శివారులో బోధన్- ఎడపల్లి రహదారిలో శ్రీదర్శనం క్షేత్రం ఎదురుగా ఉన్న ప్రభుత్వానికి చెందిన నిజాం షుగర్స్ భూమి చుట్టూ రెవెన్యూశాఖ ఏర్పాటుచేసిన కంచెను గుర్తుతెలియని దుండగులు బుధవారం రాత్రి ధ్వంసం చ�
తెలంగాణ రాష్ట్ర సమితిలో నయా జోష్ కనిపిస్తున్నది. మునుగోడు ఉప ఎన్నికల్లో విజయంతో ఆ పార్టీ శ్రేణుల్లో సరికొత్త ఉత్సాహం వెల్లివిరుస్తున్నది. భారత్ రాష్ట్ర సమితి (బీఆర్ఎస్)గా రూపాంతరం చెందిన తర్వాత, మున
నేను వస్తా బిడ్డో సర్కారు దవాఖానకు అనేలా రాష్ట్ర ప్రభుత్వం, సీఎం కేసీఆర్ వైద్యశాఖను తీర్చిదిద్దారు. రోగులకు కావాల్సిన మందులు, వైద్యులను నియమించి ప్రాథమిక ఆరోగ్య కేంద్రాలను ఏర్పాటు చేశారు.