నూతన మండలంగా ఏర్పాటైన డొంకేశ్వర్ అభివృద్ధికి కృషి చేస్తానని ఆర్మూర్ ఎమ్మెల్యే జీవన్రెడ్డి అన్నారు. కేసీఆర్ సారథ్యంలోనే కొత్త జిల్లాలు, మండలాలు, గ్రామపంచాయతీలు ఏర్పడ్డాయని పేర్కొన్నారు.
అత్యాధునిక వాహనాలు.. ఆకట్టుకునే మోడళ్లు.. టెస్ట్ డ్రైవ్లు.. సందర్శకుల తాకిడితో నిజామాబాద్ పాత కలెక్టరేట్ మైదానం సందడిగా మారింది. నమస్తే తెలంగాణ, తెలంగాణ టుడే ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన ‘ఆటో షో’ శనివారం �
దళిత సమాజ సంక్షేమానికి సీఎం కేసీఆర్ కృషిచేస్తున్నారని రాష్ట్ర రోడ్లు, భవనాలు, గృహ నిర్మాణ, శాసనసభా వ్యవహారాల శాఖ మంత్రి వేముల ప్రశాంత్రెడ్డి అన్నారు.
యమునిడి సైతం భయపెట్టే మహిమగల స్వామిగా శ్రీ కాలభైరవుడికి పేరు. అనారోగ్యాలబారిన పడ్డవారు, సంసార బాధలతో సతమతమయ్యేవారు, క్షుద్రశక్తుల విజృంభణతో నలిగిపోతున్న వారు కాలభైరవుడిని వేడుకుంటే సకల బాధలను హరింపజే�
ప్రస్తుత ఉరుకుల పరుగుల జీవితంలో వ్యాయామం తప్పనిసరి అన్నట్లుగా మారింది పరిస్థితి. ఆరోగ్యమే మహాభాగ్యం అన్నారు పెద్దలు. ఈ రోజుల్లో ఆరోగ్యంగా ఉండేందుకు చాలా కష్టపడాల్సి వస్తున్నది.
ఉత్తర తెలంగాణ వరప్రదాయిని శ్రీరాంసాగర్ ప్రా జెక్టు జల సిరులతో పాటు విద్యుత్ వెలుగులు పంచుతున్నది. ఇన్ఫ్లో, ఔట్ఫ్లోతో పాటు విద్యుత్ ఉత్పత్తిలోనూ ఉత్తమ గణాంకాలను నమోదు చేస్తున్నది. ఈ సంవత్సరం మొదటి �
నిజామాబాద్ శివారులోని మల్లారం వద్ద ప్రభుత్వం ఏర్పాటు చేసిన ధాత్రి టౌన్షిప్లో ప్లాట్ల విక్రయానికి ఈనెల 14న నూతన కలెక్టరేట్లో బహిరంగ వేలం నిర్వహించనున్నామని, ఇందుకు సంబంధించి విస్తృత ఏర్పాట్లు చేస్త
మండల కేంద్రంలో 2022-23 ఆర్థిక సంవత్సరానికి రోజువారీ సంత (తైబజార్) వేలం ఖరారు కాకపోవడతో గ్రామ పంచాయతీ ఆదాయానికి గండిపడుతోంది. మూడుసార్లు వేలం నిర్వహించినా ప్రభుత్వం నిర్ణయించిన ధర పలకకపోవడంతో అధికారులు వాయ�
న్యాయ వివాదాలు న్యాయార్థుల మధ్య దీర్ఘకాలం కొనసాగరాదని, న్యాయ వివాదాలను త్వరగా పరిష్కరిద్దామని జిల్లా ప్రధానన్యాయమూర్తి, జిల్లా న్యాయసేవ అధికార సంస్థ చైర్పర్సన్ సునీత కుంచాల అన్నారు.