ధరణి టౌన్ షిప్లో తక్కువ ధరలకే ప్లాట్లు అందుబాటులో ఉన్నాయని కామారెడ్డి జిల్లా కలెక్టర్ జితేశ్ వీ పాటిల్ అన్నారు. కామారెడ్డి మండలం అడ్లూర్ గ్రామ శివారులో ఏర్పాటు చేసిన ధరణి టౌన్ షిప్లో టీఎన్జీవో�
ఎస్సై, కానిస్టేబుల్ ప్రిలిమ్స్ పరీక్షలో అర్హత సాధించిన అభ్యర్థుల కోసం ఫిజికల్ ట్రైనింగ్కు ఉచిత శిక్షణ కేంద్రాలను ఏర్పాటు చేయాలని రాష్ట్ర రోడ్లు, భవనాలు, గృహ నిర్మాణశాఖ మంత్రి వేముల ప్రశాంత్రెడ్డి
ఎంబీబీఎస్కు అర్హత సాధించిన నగరంలోని నాందేవ్వాడకు చెందిన హారికను అర్బన్ ఎమ్మెల్యే బిగాల గణేశ్గుప్తా గురువారం క్యాంపు కార్యాలయంలో అభినందించారు. తనవంతు సహకారంగా వైద్య చదువు ఖర్చుల కోసం రూ.50 వేల ఆర్థి�
జిల్లా కేంద్రానికి చెందిన నిజాముద్దీన్ (30) హత్యకేసును ఛేదించడానికి పోలీసులు రంగంలోకి దిగారు. మల్లారం అటవీప్రాంతంలో సదరు యువకుడిని బుధవారం హత్య చేసి దహనం చేయగా..ఇందుకు సంబంధించిన ఆనవాళ్లను గుర్తించే పన�
పట్టణ శివారులో బోధన్- ఎడపల్లి రహదారిలో శ్రీదర్శనం క్షేత్రం ఎదురుగా ఉన్న ప్రభుత్వానికి చెందిన నిజాం షుగర్స్ భూమి చుట్టూ రెవెన్యూశాఖ ఏర్పాటుచేసిన కంచెను గుర్తుతెలియని దుండగులు బుధవారం రాత్రి ధ్వంసం చ�
తెలంగాణ రాష్ట్ర సమితిలో నయా జోష్ కనిపిస్తున్నది. మునుగోడు ఉప ఎన్నికల్లో విజయంతో ఆ పార్టీ శ్రేణుల్లో సరికొత్త ఉత్సాహం వెల్లివిరుస్తున్నది. భారత్ రాష్ట్ర సమితి (బీఆర్ఎస్)గా రూపాంతరం చెందిన తర్వాత, మున
నేను వస్తా బిడ్డో సర్కారు దవాఖానకు అనేలా రాష్ట్ర ప్రభుత్వం, సీఎం కేసీఆర్ వైద్యశాఖను తీర్చిదిద్దారు. రోగులకు కావాల్సిన మందులు, వైద్యులను నియమించి ప్రాథమిక ఆరోగ్య కేంద్రాలను ఏర్పాటు చేశారు.
ప్రజలకు ఇబ్బందులు లేకుండా ఆ గ్రామం అన్ని మౌలిక వసతులను సమకూర్చుకున్నది. రెండున్నరేండ్లలోనే ఆ పల్లెలో మునుపెన్నడూ చూడని అభివృద్ధి జరిగింది. రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన పల్లెప్రగతి కార�
మునుగోడు ఉప ఎన్నికల్లో టీఆర్ఎస్(బీఆర్ఎస్) అభ్యర్థి విజ యం సాధించారు. ఉమ్మడి జిల్లా డీసీసీబీ చైర్మన్ పోచారం భాస్కర్ రెడ్డి ఇన్చార్జిగా కొనసాగిన మందల గూడెం, చిన్న కొండూర్ ఎంపీటీసీ పరిధిలో మొదటి రౌ
మునుగోడు ఉప ఎన్నికల్లో టీఆర్ఎస్ పార్టీ అభ్యర్థి కూసుకుంట్ల ప్రభాకర్రెడ్డి భారీ మెజార్టీతో విజయం సాధించ డం బీజేపీకి చెంప పెట్టులాంటిదని రూరల్ ఎమ్మె ల్యే, ఆర్టీసీ చైర్మన్ బాజిరెడ్డి గోవర్ధన్ అన్న�
భారత్ రాష్ట్ర సమితిగా రూపాంతరం చెందబోతున్న తెలంగాణ రాష్ట్ర సమితి మరోసారి సత్తా చాటింది. ఉత్కంఠభరితంగా సాగిన మునుగోడు నియోజకవర్గ ఉప ఎన్నికలో సాటిలేని విజయాన్ని దక్కించుకున్నది.