నిజామాబాద్ నగరం రోజురోజుకూ విస్తరిస్తోంది. దశాబ్ద కాలం క్రితమే మున్సిపాలిటీ నుంచి కార్పొరేషన్గా రూపాంతరమైన నగరం ఇప్పుడు మరింత వేగంగా అభివృద్ధి చెందుతోంది. 2014కు ముందు నిజామాబాద్ జిల్లా కేంద్రం అంద వ�
ప్రజాస్వామ్యాన్ని పరిహాసం చేయాలనుకున్న ప్రయత్నాలపై గులాబీ సైన్యం గర్జించింది. టీఆర్ఎస్ (బీఆర్ఎస్) ఎమ్మెల్యేల కొనుగోలుతో ప్రభుత్వాన్ని కూలదోయాలనుకున్న ఢిల్లీ కుట్రలను ముక్తకంఠంతో ఖండించింది.
ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా కొనసాగిస్తున్న కార్యక్రమాలపై ఉపాధిహామీ ఫీల్డ్ అసిస్టెంట్లకు స్పష్టమైన అవగాహన కల్పించేందుకు శిక్షణ ఇవ్వాలని కలెక్టర్ నారాయణరెడ్డి ఏపీవోలను ఆదేశించారు. గురువారం ఆయన ఏపీవ
రాష్ట్ర ప్రభుత్వాలను కూల్చడమే బీజేపీ నైజమని బోధన్ ఎమ్మెల్యే మహ్మద్ షకీల్ విమర్శించారు. గురువారం ఆయన బోధన్ నియోజకవర్గంలో ‘మన ఊరు-మన ఎమ్మెల్యే’ కార్యక్రమానికి తన నివాసం నుంచి శ్రీకారం చుట్టారు.
ఆలిండియా సర్వీసెస్ ట్రైనీ అధికారుల బృందం ఈ నెల 31న జిల్లాకు రానున్నట్లు కలెక్టర్ నారాయణరెడ్డి తెలిపారు. వీరికి ఏర్పాట్లు చేసే విషయమై వివిధ శాఖల అధికారులతో గురువారం సెల్కాన్ఫరెన్స్ నిర్వహించి మాట్ల�
పోలీస్ శాఖ ఆధ్వర్యంలో బోధన్ పట్టణంలోని కేవీ రెడ్డి మెమోరియల్ లయన్స్ కంటి దవాఖానలో రక్తదాన శిబిరం ఏర్పాటు చేయడం అభినందనీయమని నిజామాబాద్ సీపీ కెఆర్ నాగరాజు అన్నారు.
ఓ బాలిక కిడ్నాప్ కేసులో జైలు శిక్ష అనుభవించిన నేరస్తుడు జైలు నుంచి విడుదలైన తర్వాత మరో ఇద్దరితో కలిసి గ్యాంగ్ను ఏర్పాటు చేశాడు. మొత్తం ఐదేండ్లలో 14 ఆటోలను వివిధ జిల్లాల్లో చోరీ చేశారు. ఇందులో ఇద్దరిని అ�
వేల ఎకరాలకు సాగునీరందిస్తున్న నిజాంసాగర్ ప్రాజెక్టు పూర్వ వైభవం సంతరించుకున్నది. నాలుగు నెలలుగా మంజీర పరవళ్లతో నిండుకుండలా మారింది. దేశంలోనే మొట్టమొదటి భారీ నీటి పారుదల ప్రాజెక్టులో నిజాంసాగర్ ఒకట�
మునుగోడు ఉప ఎన్నికల ప్రచారంలో ఉమ్మడి నిజామాబాద్ జిల్లా ప్రజాప్రతినిధులు దూసుకెళ్తున్నారు. తూటాల్లాంటి మాటలతో ప్రత్యర్థులను ఉక్కిరిబిక్కిరి చేస్తున్నారు. కాంగ్రెస్, బీజేపీ నేతల ఆరోపణలు, విమర్శలకు ద�
జిల్లాలోనే మొట్టమొదటి మధ్యతరహా ప్రాజెక్టు, నాలుగు మండలాల వరప్రదాయిని అయిన ధర్పల్లి మండలంలోని రామగుడు ప్రాజెక్టు జలకళను సంతరించుకొని రెండు నెలలుగా అలుగుపారుతున్నది.
ప్రభుత్వం అందిస్తున్న ప్రోత్సాహంతో గ్రామీణ మహిళలు స్వయం ఉపాధిలో రాణిస్తున్నారు. ప్రభుత్వం అందజేస్తున్న స్త్రీనిధి, బ్యాంకులింకేజీ రుణాలను సద్వినియోగం చేసుకొని ఆర్థిక పరిపుష్ఠి సాధిస్తున్నారు.
కొన్నేండ్లుగా వాతావరణంలో ఏర్పడుతున్న అలజడితో విపరీతమైన మార్పులు వస్తున్నా యి. తద్వారా వానకాలంలో అతి భారీ వర్షాలు, ఎండాకాలంలో బండలు పగిలేలా ఉష్ణోగ్రతలు,
దీపావళి పండుగ సందర్భంగా పోలీస్ కమిషనరేట్ పరిధిలో పేకాట జోరుగా కొనసాగింది. ప్రతి ఏడాది మాదిరిగానే జూదరులు ఈ సంవత్సరం సైతం పోలీసుల కండ్లు గప్పి రహస్య స్థావరాలతో పాటు హోటళ్లు,
పరమ శివుడికి ప్రీతి పాత్రమైన కార్తికమాసం మహిళలకు కూడా ఎంతో పవిత్రం. వేకువ జామున స్నానాలు, తులసి పూజలు, నోములు, ఉపవాసాలు భక్తి భావాన్ని పెంచడంతో పాటు ఆరోగ్యానికి కూడా ఎంతో మేలు చేస్తాయి.