ఈ నెల 6 నుంచి 15వ తేదీ వరకు హిమాచల్ప్రదేశ్ రాష్ట్రంలోని సోలాంగ్ (మనాలి)లో నిర్వహించే జాతీయ సాహస శిక్షణా శిబిరానికి తెలంగాణ యూనివర్సిటీ, అనుబంధ కళాశాలలకు చెందిన 10 మంది విద్యార్థులు గురువారం తరలివెళ్లినట�
బాల్కొండ, భీమ్గల్, మాక్లూర్, ఏర్గట్ల మండలాల్లో ఆయిల్పామ్ పంట సాగు, పీఎం కిసాన్ ఈ-కేవైసీ, రైతుబీమా, ఎర్ర జొన్న సాగుపై అధికారులు గురువారం అవగాహన సదస్సులు నిర్వహించారు.
కామారెడ్డి జిల్లా రామారెడ్డి తహసీల్ కార్యాలయంలో పట్టాలో పేరు మార్పు కోసం లంచం డిమాండ్ చేసిన ఇన్చార్జి తహసీల్దార్, కంప్యూటర్ ఆపరేటర్ ఏసీబీ వలకు చిక్కారు.
వేల్పూర్ మండలంలోని పడిగెల్ గ్రామంలో సొసైటీ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన కొనుగోలు కేంద్రాన్ని డీసీసీబీ వైస్చైర్మన్ రమేశ్రెడ్డి గురువారం ప్రారంభించి మాట్లాడారు.
రాష్ట్ర రోడ్లు-భవనాలు, గృహ నిర్మాణ, శాసన సభా వ్యవహారాల శాఖ మంత్రి వేముల ప్రశాంత్రెడ్డి నిరుద్యోగ యువత వెన్నుతట్టి ప్రోత్సహించి ఉద్యోగాల సాధనకు బాటలు వేశారు.
యాసంగి సీజన్లో పంటల సాగు విస్తీర్ణం భారీగా పెరగనున్నది. ఈ మేరకు వ్యవసాయ శాఖ అంచనాలను సిద్ధం చేసింది. జలవనరులు పుష్కలంగా ఉండడం, సాగుకు 24 గంటల ఉచిత విద్యుత్ అందిస్తుండడంతో అంచనాలకు మించి పంటలు సాగవుతున్న
సీఎం కేసీఆర్తోనే అన్ని వర్గాల అభ్యున్న తి సాధ్యమని డీసీసీబీ చైర్మన్ పోచారం భాస్కర్రెడ్డి అన్నారు. మునుగోడు ఉప ఎన్నికలో భాగంగా సోమవారం రాత్రి నిర్వహించిన సమావేశంలో ఆయన మాట్లాడారు.
చేనేతపై జీఎస్టీని పూర్తిగా ఎత్తివేయాలని పోస్టు కార్డు ఉద్యమం కొనసాగు తున్నది. మంత్రి కేటీఆర్ ప్రారంభించిన నిరసన ఉద్యమానికి అన్ని వర్గాల నుంచి మద్దతు లభిస్తోంది.
‘బండి’పై ఉద్యోగ సంఘాలు మండిపడ్డాయి. సంజయ్ సారీ చెప్పాల్సిందేనని పట్టుబట్టాయి. బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు చేసిన అనుచిత వ్యాఖ్యలు తీవ్ర దుమారం రేపాయి. సోమవారం ఉమ్మడి జిల్లాలో ఉద్యోగుల నిరసనలు మిన్నంటాయి