నదులు మానవ జీవన వికాస కేంద్రాలు. ఎంత ప్రవహించినా తరగిపోకుండా తరలిపోతూనే ఉండే తరంగిణి మానవ ఆవాసాలకు, విభిన్న జీవా జాలాలకు మనుగడను, అభివృద్ధిని అందిస్తూనే ఉంటుంది.
ప్రగతి పథంలో నిజామాబాద్ జిల్లా పరుగులు పెడుతున్నదని రోడ్లు, భవనాలు, శాసనసభా వ్యవహారాల శాఖ మంత్రి వేముల ప్రశాంత్రెడ్డి అన్నారు. గత పాలకుల నిర్లక్ష్యంతో ఈ ప్రాంతం అభివృద్ధికి నోచుకోలేక పోయిందన్నారు.
రాష్ట్ర నూతన సచివాలయానికి డాక్టర్ బీఆర్ అంబేద్కర్ పేరు పెట్టడంపై హర్షాతిరేకాలు వ్యక్తమవుతున్నాయి. ఈ సందర్భంగా సీఎం కేసీఆర్ చిత్రపటాలకు శనివారం క్షీరాభిషేకాలు చేసి కృతజ్ఞతలు తెలిపారు.
విశ్వబ్రాహ్మణ కులస్తుల సమస్యలను ప్రభ్వుం దృష్టికి తీసుకెళ్లి పరిష్కరించేందుకు చొరవ చూపుతూ వారి అభ్యున్నతికి జిల్లా యంత్రాంగం తరపున పూర్తిస్థాయిలో సహకరిస్తామని కలెక్టర్ నారాయణరెడ్డి హామీ ఇచ్చారు.
రాష్ట్రంలో మహిళల ఆత్మగౌరవాన్ని నిలబెట్టేందుకు సీఎం కేసీఆర్ అనేక చర్యలు తీసుకుంటున్నారు. తొలి ప్రభుత్వంలో మహిళల అభ్యున్నతికి భిన్నమైన పథకాలు తీసుకువచ్చిన సర్కారు రెండోసారి ఏర్పాటైన ప్రభుత్వంలోనూ ప్�
ప్రభుత్వ రంగ బ్యాంకుల నుంచి రుణాలు తీసుకున్న వారు సకాలంలో చెల్లించి బ్యాంకుల ఆర్థిక పరిపుష్టికి దోహదం చేయాలని జిల్లా ప్రధాన న్యాయమూర్తి సునీత కుంచాల సూచించారు.
ఎనిమిదేండ్ల పాలనలో రాష్ట్రం ఎంతో అభివృద్ధి చెందిందని శాసన సభాపతి పోచారం శ్రీనివాస రెడ్డి అన్నారు. తెలంగాణ జాతీయ సమైక్యతా దినోత్సవంలో భాగంగా కామారెడ్డి కలెక్టరేట్లో శనివారం ఆయన జాతీయ జెండాను ఎగురవేశా�
రాష్ట్రంలోని గిరిజనులపై సీఎం కేసీఆర్ వరాల జల్లు కురిపించారు. గిరిజనులకు పదిశాతం రిజర్వేషన్లు అమలుచేస్తామని, ఇందుకు సంబంధించిన జీవోను వారం రోజుల్లో విడుదల చేస్తామని సీఎం కేసీఆర్ ప్రకటించారు.
సార్ ప్రధాని కావాలి ! దేశానికి తెలంగాణ మోడల్ అత్యవసరం ఉద్యోగుల పెన్నిధి ముఖ్యమంత్రి కేసీఆర్ కోట్ల మంది ప్రభుత్వ ఉద్యోగులకు ఆశాదీపం కొనియాడుతున్న ఉద్యోగ సంఘాలు సంక్షోభంలోనూ సంక్షేమం ఆపని గొప్ప నేత ద�
ఎస్సారెస్పీ 30 వరద గేట్ల ద్వారా నీటి విడుదల నిజాంసాగర్ ప్రాజెక్టులోకి 60 వేల క్యూసెక్కుల ఇన్ఫ్లో అలీసాగర్ రిజర్వాయర్ మూడు గేట్లు ఎత్తివేత మెండోరా/నిజాంసాగర్/ఎడపల్లి/నాగిరెడ్డిపేట్, సెప్టెంబర్ 11 : ఎ�