అన్ని వర్గాల సంక్షేమమే సీఎం కేసీఆర్ ధ్యేయమని రాష్ట్ర రోడ్లు, భవనాలు, గృహనిర్మాణ, శాసనసభా వ్యవహారాల శాఖ మంత్రి వేముల ప్రశాంత్రెడ్డి అన్నారు. బాల్కొండ నియోజకవర్గంలోని వివిధ గ్రామాల్లో ఉన్న కుల సంఘాల భవన
రాష్ట్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన ‘ధరణి’.. భూ పరిపాలనలో విప్లవాత్మక మార్పులను తీసుకొచ్చింది. 22 నెలల క్రితం అందుబాటులోకి వచ్చిన ఈ పోర్టల్.. రెవెన్యూ సేవలను మరింత సులువు చేసింది. భూ వివాదాలకు తావు లేకుండా అత�
పోస్ట్..
ఖాకీ చొక్కా వేసుకొని.. సైకిల్పై ఇంటింటికీ తిరుగుతూ పోస్టు అనే గొంతు మాయమైంది. మారుతున్న కాలానుగుణంగా, అభివృద్ధి చెందుతున్న సాంకేతిక విప్లవంతో ఈమెయిల్స్, వాట్సాప్ అందుబాటులోకి రావడంతో క్రమే�
1874 అక్టోబరు 9... అంటే సరిగ్గా 148 ఏండ్ల క్రితం... ఇదే రోజున నగరానికి చెందిన ప్రముఖులంతా ఒకే చోటున ఉన్నారు. వీరికి దూరంగా సాధారణ ప్రజలు గుంపులుగా ఉండి ఎదురు చూస్తున్నారు.
మండలంలోని చిన్నకొడప్గల్ గ్రామశివారులో గుట్టపై వెలిసిన రామలింగేశ్వర స్వామి కోరికలు తీర్చుతాడని భక్తులు నమ్మకం. ఆలయంలోని స్వామివారికి ప్రతి సంవత్సరం శ్రావణ, కార్తీక మాసాలతో పాటు మహాశివరాత్రి సందర్భం
చెడుపై మంచి సాధించిన విజయానికి ప్రతీక విజయ దశమి. తెలంగాణలో అతి పెద్ద పండుగ దసరా. ఈ పండుగ రోజే ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర్ రావు కీలకమైన నిర్ణయాలను తీసుకుని అమలు చేస్తుంటారు.
దళితులను ధనవంతులు చేయడానికే సీఎం కేసీఆర్ దళితబంధు పథకం ప్రారంభించారని ఎల్లారెడ్డి ఎమ్మెల్యే జాజాల సురేందర్ అన్నారు. మండలంలోని గోపాల్పేట్ గ్రామంలో దళితబంధు ద్వారా మంజూరైన టెంట్హౌస్ను ఆయన మంగళవా
జిల్లా అథ్లెటిక్స్ క్రీడాకారులు జాతీ య స్థాయిలో రాణించాలని ప్రభుత్వ విప్ గంపగోవర్ధన్ అన్నారు. కామారెడ్డి ఇందిరాగాంధీ స్టేడియంలో మంగళవారం జిల్లా స్థాయి నుంచి రాష్ట్ర స్థాయికి ఎంపికైన అథ్లెటిక్స్ �
దేశ రాజకీయాల్లో కేసీఆర్ సేవలు అవసరమని, ఆయన వెంటే మేమంతా ఉంటామని క్రైస్తవ మత పెద్దలు మద్దతు ప్రకటించారు. నిజామాబాద్లోని సీఎస్ఐ చర్చిలో రాష్ట్ర ఫుడ్ కార్పొరేషన్ చైర్మన్ రాజీవ్సాగర్ ఆధ్వర్యంలో క్