పేద, బడుగు, బలహీన వర్గాలకు తెలంగాణలో అందిస్తున్న ఆసరా పింఛన్ దేశంలోనే చరిత్ర సృష్టిస్తున్నది. వృద్ధాప్యంలో చేతిలో కర్రలా ఆసరానందించడం కోసం దేశ ప్రజానీకం ఎదురుచూస్తున్నది.
దేశంలో ఎక్కడా లేని విధంగా మత్స్యకారులకు వందశాతం సబ్సిడీపై చేప పిల్లలను అందిస్తున్న రాష్ట్రం ఒక్క తెలంగాణ మాత్రమే అని సభాపతి పోచారం శ్రీనివాసరెడ్డి అన్నారు.
తెలంగాణ ఆడ బిడ్డలకు అత్యంత ఇష్టమైన పండుగ బతుకమ్మ పండుగ. బతుకమ్మ పండుగ వస్తుందంటే 15 రోజుల నుంచే గ్రామాల్లో పండుగ వాతావరణం నెలకొంటుంది. తెలంగాణ సంస్కృతీ సంప్రదాయలకు అద్దం పట్టేవిధంగా ఆడ పడుచుల ఆటలు, బతుకమ్
స్వర్ణయుగం అనగానే అందరికీ గుర్తుకువచ్చేది గుప్తుల కాలం నాటి అభివృద్ధి.. సంక్షేమంతో పాటు అన్ని రంగాలు ప్రగతి పరుగులు పెట్టాయని చరిత్ర చెబుతున్నది. నేడు రాష్ట్రంలో కూడా అన్ని రంగాలు అభివృద్ధి చెందుతున్న�
సహకార సంఘాలకు రైతులే యజమానులని, చైర్మన్లు రైతుల ప్రతినిధులని సభాపతి పోచారం శ్రీనివాసరెడ్డి అన్నారు. రైతుల కంట కన్నీళ్లు రాకుండా చూడడమే ప్రభుత్వ లక్ష్యమని పేర్కొన్నారు.
మండలంలోని లింబాద్రి లక్ష్మీ నరసింహ స్వామిని హైకోర్టు న్యాయమూర్తి శ్రీ సుధ దర్శించుకున్నారు. శనివారం ఆమె నిజామాబాద్ జిల్లా న్యామమూర్తి కుంచాల సునీతతో కలిసి స్వామివారిని దర్శించుకొని ప్రత్యేక పూజలు న�
తమ స్వార్థ రాజకీయ ప్రయోజనాల కోసం మత విద్వేషాలను రెచ్చగొడుతూ పబ్బం గడుపుకొంటున్న బీజేపీ నాయకులను తరిమికొట్టాలని రూరల్ ఎమ్మెల్యే, ఆర్టీసీ చైర్మన్ బాజిరెడ్డి గోవర్ధన్ పిలుపునిచ్చారు.
నదులు మానవ జీవన వికాస కేంద్రాలు. ఎంత ప్రవహించినా తరగిపోకుండా తరలిపోతూనే ఉండే తరంగిణి మానవ ఆవాసాలకు, విభిన్న జీవా జాలాలకు మనుగడను, అభివృద్ధిని అందిస్తూనే ఉంటుంది.
ప్రగతి పథంలో నిజామాబాద్ జిల్లా పరుగులు పెడుతున్నదని రోడ్లు, భవనాలు, శాసనసభా వ్యవహారాల శాఖ మంత్రి వేముల ప్రశాంత్రెడ్డి అన్నారు. గత పాలకుల నిర్లక్ష్యంతో ఈ ప్రాంతం అభివృద్ధికి నోచుకోలేక పోయిందన్నారు.
రాష్ట్ర నూతన సచివాలయానికి డాక్టర్ బీఆర్ అంబేద్కర్ పేరు పెట్టడంపై హర్షాతిరేకాలు వ్యక్తమవుతున్నాయి. ఈ సందర్భంగా సీఎం కేసీఆర్ చిత్రపటాలకు శనివారం క్షీరాభిషేకాలు చేసి కృతజ్ఞతలు తెలిపారు.
విశ్వబ్రాహ్మణ కులస్తుల సమస్యలను ప్రభ్వుం దృష్టికి తీసుకెళ్లి పరిష్కరించేందుకు చొరవ చూపుతూ వారి అభ్యున్నతికి జిల్లా యంత్రాంగం తరపున పూర్తిస్థాయిలో సహకరిస్తామని కలెక్టర్ నారాయణరెడ్డి హామీ ఇచ్చారు.
రాష్ట్రంలో మహిళల ఆత్మగౌరవాన్ని నిలబెట్టేందుకు సీఎం కేసీఆర్ అనేక చర్యలు తీసుకుంటున్నారు. తొలి ప్రభుత్వంలో మహిళల అభ్యున్నతికి భిన్నమైన పథకాలు తీసుకువచ్చిన సర్కారు రెండోసారి ఏర్పాటైన ప్రభుత్వంలోనూ ప్�
ప్రభుత్వ రంగ బ్యాంకుల నుంచి రుణాలు తీసుకున్న వారు సకాలంలో చెల్లించి బ్యాంకుల ఆర్థిక పరిపుష్టికి దోహదం చేయాలని జిల్లా ప్రధాన న్యాయమూర్తి సునీత కుంచాల సూచించారు.