అన్ని ఏర్పాట్లు పూర్తి చేసిన సార్వజనిక్ గణేశ్ మండలి శోభాయాత్రకుభారీ బందోబస్తు 530 మంది సిబ్బంది మోహరింపు ప్రధాన ఏరియాలో సీసీ కెమెరాల నిఘా నిజామాబాద్ క్రైం సెప్టెంబర్ 8: నిజామాబాద్ నగరంలో శుక్రవారం జ�
నూతన కలెక్టరేట్లో పరిపాలన షురూ కార్యాలయాల సామగ్రి తరలింపు పూర్తి అద్దె బాధల నుంచి పలు శాఖలకు విముక్తి ఒకే గొడుగు కిందకు ముఖ్యమైన కార్యాలయాలు గ్రౌండ్ ఫ్లోర్లోనే కలెక్టర్, అదనపు కలెక్టర్ల చాంబర్లు క�
చేప పిల్లల పంపిణీ, విక్రయాల్లో దళారీ వ్యవస్థను అంతమొందించాలి తక్కువ సైజ్వి సరఫరాపై స్పీకర్ ఆగ్రహం 100 మిల్లీ మీటర్ల సైజ్ చేప పిల్లలనే సరఫరా చేయాలని ఆదేశం బాన్సువాడ కల్కి చెరువులో కలెక్టర్తో కలిసి చేప
డ్రైవర్ సహా ఆరుగురికి స్వల్ప గాయాలు డిచ్పల్లి, సెప్టెంబర్ 8 : వెనుక నుంచి లారీ ఢీకొట్టిన ఘటనలో ఆర్టీసీ బస్సు బోల్తా పండింది. ఈ ప్రమాదం నిజామాబాద్ జిల్లా డిచ్పల్లిలోని నాగ్పూర్ గేట్ వద్ద గురువారం ఉ
బ్యాంకర్ల తీరుపై కలెక్టర్ అసంతృప్తి అక్టోబర్ మొదటి వారం నాటికి 90శాతం రుణ పంపిణీ పూర్తి చేయాలని ఆదేశం ఇందూరు, సెప్టెంబర్ 8 : పంట రుణాల పంపిణీలో అలసత్వం ఎందుకు అని బ్యాంకు అధికారులను కలెక్టర్ నారాయణరెడ�
అధికారులతో కలెక్టర్ నారాయణరెడ్డి ఇందూరు, సెప్టెంబర్ 8 : జాతీయస్థాయిలో ఉత్తమ గ్రామపంచాయతీ అవార్డులు సాధించేలా ప్రతి గ్రామ సచివాలయం కృషి చేయాలని కలెక్టర్ నారాయణరెడ్డి సూచించారు. న్యూకలెక్టరేట్లోని క
జడ్పీ చైర్మన్ దాదన్నగారి విఠల్రావు మాక్లూర్, సెప్టెంబర్ 8 : విద్యార్థుల్లో దాగి ఉన్న సృజనాత్మకతను వెలికితీసేందుకు ఉపాధ్యాయులు కృషి చేయాలని జడ్పీ చైర్మన్ దాదన్నగారి విఠల్రావు అన్నారు. మండల కేంద్ర�
అరవై రోజుల్లో పంట చేతికి లాభాలు సాధిస్తున్న రెంజర్ల రైతు అర ఎకరంలో క్వింటాలు దిగుబడి బోడ కాకర అటవీ ప్రాంతాల్లో సహజంగా దొరికేవి. బీడు భూముల్లో, పర్వత ప్రాంతాల్లో తొలకరి వర్షాలు కురిసినప్పుడు జూన్- జూలై మ�
పాడి రైతులను ప్రోత్సహించాలనే ఉద్దేశం తో రాష్ట్ర ప్రభుత్వం మరోసారి పాలధరను పెంచడంపై సర్వత్రా హర్షం వ్యక్తమవుతున్నది. విజయ డెయిరీ పాడి రైతుల కోసం పలు సంక్షేమ పథకాలను అమలు చేయడంతోపాటు ఒక లీటర్కు రూ.4 ఇన్స�
ఆర్మూర్/బోధన్ రూరల్/ఎడపల్లి, సెప్టెంబర్ 6 : నిజామాబాద్ జిల్లా కేంద్రంలో సోమవారం నిర్వహించిన సీఎం కేసీఆర్ సభ సక్సెస్ కావడం ఇందూరు ప్రజల విజయమని ఆర్మూర్ ఎమ్మెల్యే ఆశన్నగారి జీవన్రెడ్డి అన్నారు. స�
ఈ సీజన్లో 300 టీఎంసీల మార్కు దాటిన ఇన్ఫ్లో 245 టీఎంసీలు దాటిన ఔట్ ఫ్లో 86 రోజులుగా డ్యాములోకి వరద గోదావరిలోకి 191.587 టీఎంసీల విడుదల కమ్మర్పల్లి, సెప్టెంబర్ 6: శ్రీరాంసాగర్ ప్రాజెక్టుకు వస్తున్న వరద ఈ సీజన్ల
ఉమ్మడి జిల్లాకు 14 నెలల్లోనే రూ.332 కోట్లు మంజూరు నిజామాబాద్, కామారెడ్డిపై సీఎం కేసీఆర్కు ప్రత్యేక అభిమానం ఉభయ జిల్లాల అభివృద్ధికి ముఖ్యమంత్రి అభయం టీఆర్ఎస్ ప్రస్థానంలో వెన్నంటి నిలిచిన ఇందూరు గడ్డ అం