కామారెడ్డి జిల్లాలో ముగిసిన ధాన్యం సేకరణ 2.70 లక్షల మెట్రిక్ టన్నులు సేకరించిన ప్రభుత్వం అన్నదాతల ఖాతాల్లో జమవుతున్న డబ్బులు కేంద్రం మొండికేసినా కొనుగోలు చేసిన రాష్ట్ర సర్కారు కామారెడ్డి జిల్లాలో యాసం�
విలేజ్ పార్కుల్లో పూల మొక్కలు పెంచాలి మెనూ ప్రకారం మధ్యాహ్న భోజనం పెట్టాలి కోటగిరిలో పర్యటించిన కలెక్టర్ నారాయణరెడ్డి కలెక్టర్ సి.నారాయణరెడ్డి కోటగిరి, జూన్ 15: రాష్ట్ర ప్రభుత్వం ఏర్పాటు చేసిన విలేజ
స్కూల్ బస్సులను తనిఖీ చేసిన ఎంవీఐ కామారెడ్డి, జూన్ 15: ప్రైవేటు పాఠశాలల యాజమాన్యాలు మో టారు వాహనాల చట్టం నిబంధనలను ఉల్లంఘిస్తే చట్టరీత్యా చర్యలు తీసుకుంటామని ఎంవీఐ కృష్ణారెడ్డి, ఏఎంవీఐ అమృతవర్షిణి అన్�
పెద్ద వాగు, కప్పల వాగులపై అడుగడుగునా ఆనకట్టలు తాజాగా రూ.57కోట్లతో మరో ఏడు చెక్డ్యామ్లకు ప్రభుత్వ అనుమతి నీటి వృథాను అరికట్టేందుకు అద్భుత ఆలోచన మంత్రి వేముల ఇలాఖాలో చెక్డ్యామ్ల జోరు జల కళతో తొణికిసలా�
బాల్కొండ నియోజకవర్గానికి కొత్తగా ఏడు చెక్డ్యాముల మంజూరుపై మంత్రి వేముల హర్షం ఇక్కడి ప్రజలంటే ముఖ్యమంత్రికి ప్రత్యేక అభిమానం వేల్పూర్లో రైతులు, నాయకులతో కలిసి కేసీఆర్ చిత్రపటానికి క్షీరాభిషేకం వేల
సీఎం కేసీఆర్ మదిలో నుంచి పుట్టిన మరో వినూత్న ఆలోచనే అర్బన్ పార్కు భీమ్గల్ మండలంలో అర్బన్ ఫారెస్ట్ పార్కు .. రూ. 6 కోట్లతో ప్రతిపాదనలు సిద్ధం చేసిన అధికారులు ప్రతిపాదిత స్థలాన్ని పరిశీలించిన మంత్రి వ
జిల్లా కేంద్రంలో భారీ ర్యాలీ జిల్లా యువజనశాఖ ఆధ్వర్యంలో ఘన సన్మానం నిజామాబాద్ స్పోర్ట్స్, జూన్ 14 : అంతర్జాతీయ మహిళా బాక్సింగ్ చాంపియన్షిప్లో బంగారు పతకాన్ని సాధించిన నిఖత్ జరీన్ ఈ నెల 16వ తేదీన ని�
భీమ్గల్, జూన్ 14: తమ గ్రామానికి రాష్ట్ర ప్రభుత్వం రూ.5.69కోట్లతో చెక్డ్యామును మంజూరు చేయడం సంతోషంగా ఉన్నదని భీమ్గల్ మండలం బెజ్జొరా రైతులు అన్నారు. ఈమేరకు మంత్రి ప్రశాంత్రెడ్డి చిత్ర పటానికి వారు మంగళ
భీమ్గల్, జూన్ 14 : బాల్కొండ నియోజకవర్గంలోని మెండోరా నుంచి రుద్రంగి వయా మానాల వరకు సుమారు రూ. 14.30 కోట్ల వ్యయంతో పునరుద్ధరిస్తున్న డబుల్ రోడ్డు పనులను మంగళవారం మంత్రి వేముల ప్రశాంత్రెడ్డి పరిశీలించారు. ప
అంతర్రాష్ట్ర దొంగల ముఠా సభ్యుడి అరెస్టు పరారీలో మరో ఏడుగురు 33 బ్యాటరీలు, ఒక కారు సీజ్ వివరాలు వెల్లడించిన సీపీ నాగరాజు నిజామాబాద్ క్రైం, జూన్ 14 : జియో టవర్లకు ఉపయోగించే విలువైన బ్యాటరీలను దొంగిలించే అం�