ఎడపల్లి/బోధన్ రూరల్/నవీపేట, జూన్ 25 : కలెక్టర్ ఆదేశాల మేరకు నిజాంసాగర్ కాలువ హద్దులను గుర్తించి, కబ్జాలకు గురికాకుండా ఉండేందుకు అధికారులు చర్యలు చేపట్టారు. ఇందులో భాగంగా ఎడపల్లి మండలంలోని కుర్నాపల్ల�
10 తులాల బంగారం స్వాధీనం తాళం వేసిన ఇండ్లే అతడి టార్గెట్.. 15 ఏండ్లుగా చోరీలు.. వివరాలను వెల్లడించిన ఏసీపీ వెంకటేశ్వర్ నిజామాబాద్ క్రైం, జూన్ 25 : పగటి సమయంలో అపార్ట్మెంట్లలో రెక్కీ నిర్వహించి.. తాళం వేసి ఉ�
మోదీ వద్దే వద్దంటూ భారీగా హ్యాష్ట్యాగ్ సోషల్ మీడియాలో పెద్ద ఎత్తున ట్రెండింగ్ కేంద్ర సర్కారును చీదరించుకుంటున్న సామాన్యులు తెలంగాణపై చూపుతున్న వివక్షపైనా మండిపాటు ప్రజా వ్యతిరేకతతో తలలు పట్టుకు�
జిల్లాస్థాయి అధికారులతో బృందాల ఏర్పాటు శనివారం నుంచే తనిఖీలు చేపట్టాలి సమగ్ర నివేదిక అందజేయాలి అధికారులకు కలెక్టర్ నారాయణరెడ్డి ఆదేశం ఖలీల్వాడి, జూన్ 24 : జిల్లాలో ప్రైవేట్ దవాఖానల్లో తనిఖీలు చేపట్�
రోడ్డున పడి తన్నుకున్న నాయకులు కర్రలు, రాళ్లతో కొట్టుకున్న నేతలు ‘ఎల్లారెడ్డి’లో మరోసారి భగ్గుమన్న విభేదాలు పోలీస్ స్టేషన్లో ఇరు వర్గాల ఫిర్యాదు కాంగ్రెస్ నేతలు రోడ్డున పడి తన్నుకున్నారు. రాళ్లు, క�
ఆయకట్టుకు ఆరు విడుతలుగా సరఫరా నీటిని పొదుపుగా వాడుకోవాలి రోడ్లపై కేజ్వీల్స్ ట్రాక్టర్లు నడిపితే కఠిన చర్యలు అధికారులతో సమీక్షా సమావేశంలో స్పీకర్ పోచారం బీర్కూర్/బాన్సువాడ, జూన్ 24 : వానకాలం పంటల సా�
జుక్కల్ ఎమ్మెల్యే హన్మంత్షిండే పిట్లంలో తెల్లజొన్నల కొనుగోలు కేంద్రం ప్రారంభం పిట్లం, జూన్ 24: నియోజకవర్గ రైతులను ఆదుకునేందుకు ప్రభుత్వం తెల్లజొన్న కొనుగోలు కేంద్రాలను ఏర్పాటు చేస్తున్నదని జుక్కల్�
తెలంగాణపై కేంద్రం కక్ష సాధిస్తోంది ప్రభుత్వ విప్ గంప గోవర్ధన్ భిక్కనూర్, జూన్ 24 : దళితబందు పథకం దేశానికి ఆదర్శంగా నిలుస్తున్నదని ప్రభుత్వ విప్ గంప గోవర్ధన్ అన్నారు. మండలంలోని బస్వాపూర్ గ్రామానిక�
గిరిజన పంచాయతీలకు శాశ్వత భవనాలు ప్రత్యేకంగా దృష్టి సారించిన కేసీఆర్ ప్రభుత్వం ప్రస్తుతం తాత్కాలిక ఏర్పాట్లలోనే కొనసాగుతున్న జీపీలు నిజామాబాద్లో 71, కామారెడ్డి జిల్లాలో 63 గిరిజన పంచాయతీలకు మహర్దశ రూ.25�
నార్మల్ డెలివరీలకు ప్రాధాన్యం ఇవ్వండి మాతాశిశు సంరక్షణ మీ చేతుల్లోనే ఉంది సామాజిక బాధ్యతగా ఫీలైతేనే మార్పు సాధ్యం సెల్ కాన్ఫరెన్స్లో కలెక్టర్ నారాయణరెడ్డి దవాఖానలను తనిఖీ చేస్తామని వెల్లడి నిజామ
బోధన్, జూన్ 23: రాయలసీమ ఎక్స్ప్రెస్ను బోధన్ వరకు పొడిగించాలన్న ప్రతిపాదన మేరకుట్రయల్ రన్లో భాగంగా గురువారం బోధన్ రైల్వేస్టేషన్ వరకు నడిపారు. తిరుపతి – నిజామాబాద్ మధ్య నడిచే ఈ రైలును బోధన్ వరక
సిద్దాపూర్ రిజర్వాయర్ పనులను పరిశీలించిన స్పీకర్ పోచారం వర్ని, జూన్ 23: సిద్దాపూర్ రిజర్వాయర్ ద్వారా ప్రతి గుంటకూ సాగు నీరందేలా నిర్మాణం చేయాలని స్పీకర్ పోచారం శ్రీనివాసరెడ్డి అధికారులకు సూచించ�