డిచ్పలి/ఇందూరు, జూన్ 5 : పర్యావరణ పరిరక్షణ ప్రతి ఒక్కరి బాధ్యత అని ప్రముఖ న్యాయవాది, రోటరీ క్లబ్ నిజామాబాద్ మాజీ అధ్యక్షుడు హరిప్రసాద్ అన్నారు. డిచ్పల్లిలోని మానవతాసదన్లో ఆదివారం నిర్వహించిన ప్రప�
పండుగ వాతావరణంలో పనులు ఉమ్మడి జిల్లాలో జోరుగా పల్లె ప్రగతి మున్సిపాలిటీల్లో హోరెత్తుతున్న పట్టణ ప్రగతి ఆదర్శవంతంగా ప్రతిష్టాత్మక కార్యక్రమాల అమలు స్ఫూర్తిగా నిలుస్తున్న పంచాయతీలు, మున్సిపాలిటీలు ని�
రెండో రోజు బుక్ ఫెయిర్లో వక్తలు అబ్బురపరిచిన నృత్య ప్రదర్శనలు జోరుగా పుస్తక కొనుగోళ్లు ఖమ్మం ఎడ్యుకేషన్, జూన్ 3: మహిళ విద్యావంతురాలైతేనే సమాజం సుభిక్షంగా ఉంటుందని వక్తలు పేర్కొన్నారు. న్యాయపరమైన హక�
సీహెచ్ కొండూర్లో నేటి నుంచి ధార్మిక క్రతువులు ఆరు రోజుల పాటు ప్రత్యేక కార్యక్రమాలు శ్రీలక్ష్మీనారసింహ స్వామి ఆలయాన్ని నిర్మించిన ఎమ్మెల్సీ కవిత దంపతులు భక్తుల కోసం పకడ్బందీ ఏర్పాట్లు చేసిన నిర్వాహ�
పల్లె ప్రగతి దేశానికే ఆదర్శం ఉమ్మడి జిల్లాలో ప్రారంభించిన ప్రజాప్రతినిధులు నిజామాబాద్లో మంత్రి వేముల, రుద్రూర్లో స్పీకర్ పోచారం.. కామారెడ్డిలో ప్రభుత్వ విప్ గంప గోవర్ధన్ హాజరు ప్రజలు భాగస్వాములు
రాష్ట్ర రోడ్లు భవనాలు, హౌసింగ్, శాసనసభా వ్యవహారాల శాఖ మంత్రి వేముల ప్రశాంత్రెడ్డి నిజామాబాద్లో నాల్గో విడుత పట్టణ ప్రగతిని ప్రారంభించిన వేముల ఖలీల్వాడి, జూన్ 3: ప్రతి పల్లె, పట్టణంలో మౌలిక సదుపాయాలన�
రైతులు, నిరుపేదలకు పార్టీలుండవు: స్పీకర్ పోచారం రుద్రూర్, జూన్ 3: ప్రజాసేవలో ముందడుగు వేయడమే తప్ప వెనక్కి తగ్గే ప్రసక్తే లేదని శాసనసభ స్పీకర్ పోచారం శ్రీనివాసరెడ్డి అన్నారు. మండలంలోని బొప్పాపూర్ గ్�
పల్లె.. ప్రగతి పథంలో దూసుకుపోతున్నది. అభివృద్ధి బాటలో వేగంగా పయనిస్తున్నది. సమైక్య పాలనలో గ్రామాలను పట్టించుకున్న వారే లేరు. పల్లెల అభివృద్ధి గురించి ఆలోచనే చేయలేదు. తెలంగాణ వచ్చినంకనే ఊర్లు బాగు పడ్డాయ�
నందిపేట్ మండలకేంద్రంతో పాటు పలు గ్రామాల్లోని రైతులు కూరగాయలను సాగు చేస్తున్నారు. తక్కువ వ్యవధిలోనే పంట చేతికందడంతో కూరగాయలను మార్కెట్కు తరలించి విక్రయించడంతో నిత్యం చేతికి డబ్బులు వస్తున్నాయి.
ఆదర్శం ఒడ్డాపల్లి గ్రామం 120ఎకరాలకు పైగా కూరగాయల సాగు ఒక్కో రైతు సంపాదన రోజుకు రూ.1000-1500 కూరగాయల సాగు.. బహుబాగు.. అనే నినాదం ఎడపల్లి మండలంలోని ఒడ్డాపల్లి గ్రామంలో కనిపిస్తుంది. మండలంలో సుమారు 12,400 ఎకరాల భూములు సా�
తక్కువ సమయంలో ఎక్కువ లాభాలు ఆర్జించేలా పంటల్ని సాగు చేస్తున్నారీ రైతులు. నెలలపాటు దిగుబడి కోసం వేచిచూడకుండా ఇతర పంటలపై దృష్టిసారిస్తూ లాభాలు పొందుతున్నారు. సాగు చేసిన నెల, రెండు నెలల నుంచి దిగుబడులు మొద