రైతులు, నిరుపేదలకు పార్టీలుండవు: స్పీకర్ పోచారం రుద్రూర్, జూన్ 3: ప్రజాసేవలో ముందడుగు వేయడమే తప్ప వెనక్కి తగ్గే ప్రసక్తే లేదని శాసనసభ స్పీకర్ పోచారం శ్రీనివాసరెడ్డి అన్నారు. మండలంలోని బొప్పాపూర్ గ్�
పల్లె.. ప్రగతి పథంలో దూసుకుపోతున్నది. అభివృద్ధి బాటలో వేగంగా పయనిస్తున్నది. సమైక్య పాలనలో గ్రామాలను పట్టించుకున్న వారే లేరు. పల్లెల అభివృద్ధి గురించి ఆలోచనే చేయలేదు. తెలంగాణ వచ్చినంకనే ఊర్లు బాగు పడ్డాయ�
నందిపేట్ మండలకేంద్రంతో పాటు పలు గ్రామాల్లోని రైతులు కూరగాయలను సాగు చేస్తున్నారు. తక్కువ వ్యవధిలోనే పంట చేతికందడంతో కూరగాయలను మార్కెట్కు తరలించి విక్రయించడంతో నిత్యం చేతికి డబ్బులు వస్తున్నాయి.
ఆదర్శం ఒడ్డాపల్లి గ్రామం 120ఎకరాలకు పైగా కూరగాయల సాగు ఒక్కో రైతు సంపాదన రోజుకు రూ.1000-1500 కూరగాయల సాగు.. బహుబాగు.. అనే నినాదం ఎడపల్లి మండలంలోని ఒడ్డాపల్లి గ్రామంలో కనిపిస్తుంది. మండలంలో సుమారు 12,400 ఎకరాల భూములు సా�
తక్కువ సమయంలో ఎక్కువ లాభాలు ఆర్జించేలా పంటల్ని సాగు చేస్తున్నారీ రైతులు. నెలలపాటు దిగుబడి కోసం వేచిచూడకుండా ఇతర పంటలపై దృష్టిసారిస్తూ లాభాలు పొందుతున్నారు. సాగు చేసిన నెల, రెండు నెలల నుంచి దిగుబడులు మొద
రాష్ట్ర మంత్రి వేముల ప్రశాంత్రెడ్డి క్రీడాకారిణులు నిఖత్ జరీన్, ఈషా సింగ్, గుగులోత్ సౌమ్యకు స్వాగతం పలికిన మంత్రి ఖలీల్వాడి, మే 27 : నిజామాబాద్కు చెందిన ముగ్గురు ఆడబిడ్డలు అంతర్జాతీయ స్థాయిలో ప్రత�
దేశంలో ఎక్కడాలేని విధంగా తెలంగాణలో దళితబంధు పథకాన్ని అమలు చేస్తున్నామని ప్రభుత్వ విప్, కామారెడ్డి ఎమ్మెల్యే గంప గోవర్ధన్ అన్నారు. దళితుల జీవితాల్లో వెలుగులు నింపడమే కేసీఆర్ ప్రభుత్వ ధ్యేయమన్నారు. క
పీఎం కిసాన్ సమ్మాన్ నిధిలో భాగంగా లబ్ధిపొందుతున్న రైతులు ఈ 31లోగా ఈ-కేవైసీ నమోదు చేసుకోవాలని వ్యవసాయాధికారులు సూచించారు. కమ్మర్పల్లి, మోర్తాడ్, బాల్కొండ మండలాల్లో శుక్రవారం రైతులకు అవగాహన కల్పించార�
నిత్యావసర సరుకుల ధరలను నియంత్రించాలని, ప్రజలపై పన్నుల భారాన్ని తగ్గించాలని వామపక్షాల నాయకులు డిమాండ్ చేశారు. ఆర్మూర్ పట్టణంలో ఆర్అండ్బీ గెస్ట్హౌస్ నుంచి తహసీల్దార్ కార్యాలయం వరకు ర్యాలీ నిర్వ�
మంటలు అంటుకొని రైతు మృతి కరీంనగర్ జిల్లా మోత్కులగూడెంలో విషాదం జమ్మికుంట రూరల్, మే 27: వరికొయ్యలకు నిప్పుపెడుతూ మంట లు అంటుకొని రైతు మరణించాడు. ఈ విషా ద ఘటన కరీంనగర్ జిల్లా జమ్మికుంట ము న్సిపల్ పరిధిలో�
వానకాలం పంటల సాగుకు రైతాంగం ఏర్పాట్లు ప్రణాళికలు సిద్ధం చేసిన వ్యవసాయ శాఖ అధికారులు కామారెడ్డి జిల్లాలో 5.36లక్షల ఎకరాలు సాగయ్యే అవకాశం గతేడాది కన్నా సాగు విస్తీర్ణం పెరిగే చాన్స్ ఎరువులు, విత్తనాల కొరత