వరికోత యంత్రాల వినియోగంతో రైతుకు సౌకర్యం పెరిగినా..మరో పక్క వరి కొయ్యల కాల్చివేతలు పెరిగి పోతున్నాయి. ఫలితంగా యేటా రైతు తన భూ సారాన్ని తానే బుగ్గి చేసుకుంటున్నాడు.
‘మన ఊరు.. మన బడి’ కార్యక్రమం ద్వారా తొలివిడుతగా ఎంపిక చేసిన పాఠశాలల్లో పనులను జూన్ 10వ తేదీలోగా పూర్తి చేయాలని, పల్లెప్రగతికి సమగ్ర ప్రణాళికతో సన్నద్ధం కావాలని కలెక్టర్ సి.నారాయణరెడ్డి అధికారులను ఆదేశి�
గ్రామాల్లో చేపట్టిన అభివృద్ధి పనులను యుద్ధప్రాతిపదికన పూర్తిచేయాలని కలెక్టర్ నారాయణరెడ్డి ఆదేశించారు. మండలంలోని చౌడమ్మ కొండూర్ గ్రామంలో కొనసాగుతున్న అబివృద్ధి పనులను శుక్రవారం పరిశీలించారు. గోదా�
ఏర్గట్ల మండలం దోంచంద వీడీసీ సభ్యులు ఇటీవల గొర్రెలను నిర్బంధించడంతోపాటు గొల్ల, కుర్మలపై దాడి చేయడాన్ని బీసీ సంక్షేమ సంఘం బోధన్ నియోజకవర్గ అధ్యక్షుడు, గొల్ల కుర్మల ఐక్యవేదిక నాయకుడు రవీందర్ యాదవ్ తీవ�
పట్టణంలోని ఎమ్మెల్యే క్యాంప్ కార్యాలయంలో పలువురు లబ్ధిదారులకు సీఎంఆర్ఎఫ్ చెక్కులను కౌన్సిలర్లు తాటి హన్మాండ్లు, జనార్దన్రాజ్ శుక్రవారం పంపిణీ చేశారు.
నగరంలోని రోడ్లపై అర్ధరాత్రి వరకు హల్చల్ చేస్తున్న యువతను కట్టడి చేసేందుకు పోలీసుశాఖ శ్రీకారం చుట్టింది. రోడ్ల పై ఇష్టానుసారంగా తిరగడం, మద్యం సేవిం చి వాహనాలను మితిమీరిన వేగంతో నడుపుతూ ఇతరులకు ఇబ్బంద�
రాష్ట్ర ప్రభుత్వం ఇస్తున్న ఉద్యోగ నోటిఫికేషన్ల ద్వారా స్థానికులైన యువతకు మాత్రమే 95 శాతం ఉద్యోగాలు దక్కుతాయని వ్యవసాయ, మార్కెటింగ్ శా ఖ మంత్రి సింగిరెడ్డి నిరంజన్రెడ్డి స్పష్టం చేశారు. తెలంగాణ యువతకే
ప్రతిష్టాత్మక అంతర్జాతీ య మహిళా బాక్సింగ్ చాంపియన్ షిప్లో నిజామాబాద్ ముద్దుబిడ్డ నిఖత్ జరీన్ బంగారు పతకం సాధించడం జిల్లా ప్రజలు గర్వించదగ్గ విషయమని జిల్లా యువజన క్రీడల అధికారి ముత్తన్న అన్నారు.
మండలంలోని ఆంధ్రనగర్ గ్రామంలో ఇండియన్ రెడ్క్రాస్ సొసైటీ, గ్రేస్ క్యాన్సర్ ఫౌండేషన్ అండ్ తానా ఫౌండేషన్ (ఉత్తర అమెరికా తెలుగు సంఘం) ఆధ్వర్యంలో శుక్రవారం ఉచిత క్యాన్సర్ నిర్ధారణ శిబిరం నిర్వహించ
నిజామాబాద్లో నమస్తే తెలంగాణ, తెలంగాణ టుడే ఉచిత అవగాహన సదస్సు గ్రాండ్ సక్సెస్ హాజరైన మల్లవరపు బాలలత, డా.సీఎస్ వేప ఉద్యోగార్థులకు నిపుణుల దిశా నిర్దేశం భారీగా తరలివచ్చిన యువత పోటీ పరీక్షల్లో విజయం సాధ
చోరీ చేసిన సెల్ఫోన్ కొనుగోలు విషయంలో స్నేహితుల మధ్య జరిగిన గొడవ ఒకరి ప్రాణాల మీదకు తెచ్చింది. పథకం ప్రకారం యువకుడిపై యాసిడ్ దాడి చేసిన ఘటన నిజామాబాద్ నగరంలో చోటుచేసుకుంది.
రాష్ట్రంలో అమలవుతున్న సంక్షేమ కార్యక్రమాలను అడ్డుకునేందుకు కేంద్ర ప్రభుత్వం అనేక కొర్రీలు పెడుతున్నదని డీసీసీబీ చైర్మన్ పోచారం భాస్కర్రెడ్డి అన్నారు.
హరితహారం అమలులో మరింత ప్రగతిని సాధించాలని కలెక్టర్ నారాయణరెడ్డి ఆయా శాఖల అధికారులకు సూచించారు. గురువారం సాయంత్రం కలెక్టరేట్లోని ప్రగతిభవన్లో మున్సిపల్, నీటిపారుదల, అటవీ శాఖల అధికారులతో కలెక్టర్ �