పదో తరగతి వార్షిక పరీక్షలు ఈ నెల 23వ తేదీ నుంచి ప్రారంభం కానున్నాయి. ఈ నేపథ్యంలో విద్యార్థుల తల్లిదండ్రుల్లో ఆందోళన మొదలైంది. ఈ విద్యా సంవత్సరం పదో తరగతి పరీక్షలను ఆరు పేపర్లకు కుదించారు. దీంతో ప్రస్తుతం వ�
రాజ్యాంగాన్ని మార్చడం తమతోనే సాధ్యమవుతుందని, రాజ్యాంగ నిర్మాత అంబేద్కర్ను అవమాన పరిచేలా మాట్లాడిన ఎంపీ ధర్మపురి అర్వింద్ తక్షణమే తన పదవికి రాజీనామా చేయాలని ఎమ్మార్పీఎస్ నాయకులు డిమాండ్ చేశారు.
సుంకెట్ గ్రామంలో ఒకే రోజు నాలుగిండ్లలో చోరీ జరిగిన సంఘటన మండలం లో కలకలం సృష్టించింది. శనివారం అర్ధరాత్రి దొంగలు తాళాలు పగులగొట్టి 8 తులాల బంగా రం, 5 తులాల వెండి, రూ.50వేల నగదును అపహరించారు.
తుక్కుగూడలో బీజేపీ నిర్వహించింది సంగ్రామ యాత్ర కాదని, అబద్ధాల యాత్ర అని ఎల్లారెడ్డి ఎమ్మెల్యే జాజాల సురేందర్ అన్నారు. 70 ఏండ్లు దేశాన్ని రెండు పార్టీలు మాత్రమే శాసించాయన్నారు. ఈ 70 ఏండ్లలో జరగని అభివృద్ధ�
మండలంలోని చుక్కాపూర్ అటవీ ప్రాంతంలో కొలువై ఉన్న లక్ష్మీనృసింహస్వామి ఆలయ బ్రహ్మోత్సవాలు కొనసాగుతున్నాయి. ఇందులో భాగంగా స్వామివారికి ఆదివారం శతఘటాభిషేకాన్ని భక్తిశ్రద్ధలతో నిర్వహించారు. అనంతరం మూలవ�
జిల్లాలో డెంగీ కేసుల సంఖ్య తగ్గుతూ వస్తున్నది. ఈ ఏడాది ఇప్పటి వరకు 17 కేసులు నమోదయ్యాయి. వైద్యారోగ్యశాఖ సిబ్బంది ఇంటింటికీ తిరుగుతూ దోమల నివారణ చర్యలు, పరిశుభ్రత ఆవశ్యకతపై ప్రజలకు విస్తృతంగా అవగాహన కల్పి�
కొవిడ్ సెకండ్ వేవ్లో కరోనా బారిపడి.. బ్లాక్ ఫంగస్తో పై నోటి భాగాలను, పై దవడ ఎముకను పూర్తిగా కోల్పోయిన ఒక వ్యక్తికి బోధన్లో అరుదైన శస్త్రచికిత్స, దంతాల అమరిక నిర్వహించారు. మెట్రోపాలిటన్ నగరాల్లో అక�
సాగర తీరాన అంతర్జాతీయ బౌద్ధక్షేత్రం ప్రారంభించిన మంత్రి కేటీఆర్ కేంద్రం నిధులు ఇవ్వకపోయినా రాష్ట్ర ప్రభుత్వం చొరవతో నిర్మాణం నందికొండ, మే 14: నల్లమల సిగలో.. ప్రకృతి వడిలో.. కొండ కోనలను చీల్చుకుంటూ పరుగుల�
సీఎం కేసీఆర్ కృషితో పల్లెల్లో ప్రగతి త్వరలోనే 57ఏండ్లు నిండిన వారికి పింఛన్లు సొంత స్థలం ఉంటే ఇంటి నిర్మాణానికి రూ.3 లక్షల ఆర్థిక సాయం రాష్ట్ర మంత్రి వేముల ప్రశాంత్రెడ్డి భీమ్గల్లో అభివృద్ధి పనుల ప్ర�
నిజాంసాగర్, మే14: రాష్ట్ర ప్రభుత్వం హరితహారం కార్యక్రమాన్ని ఓ చాలెంజ్ గా తీసుకొని రానున్న వానకాలం నాటికి గ్రామాల్లో విరివిగా మొక్కలు నాటేందుకు ఇప్పటి నుంచే ప్రణాళికలు తయారు చేసి కార్యచరణను ప్రారంభించ�
మరో విడుతకు శ్రీకారం చుట్టిన సర్కారు ఈ నెల 20 నుంచి పల్లె ప్రగతి, పట్టణ ప్రగతి ఇప్పటికే మారిన గ్రామ సీమల రూపురేఖలు మెరుగు పడిన మౌలిక సదుపాయాలు పల్లెల్లో ప్రకృతి వనాలు, వైకుంఠధామాలు, ట్రాక్టర్లు, ట్రాలీలు.. గ�
ధాన్యం కొనుగోళ్లను వేగవంతం చేశామని సొసైటీ కార్యదర్శి సాయిప్రకాశ్ శనివారం తెలిపారు. మండలంలోని పుల్కల్ సొసైటీ పరిధిలో దడ్గి, గుండెనెమ్లి, పుల్కల్, బండారెంజల్ గ్రామాల పరిధిలో సాగుచేసిన 28 వేల క్వింటాళ్
రాజ్యాంగం మారుస్తామనడంపై ప్రజాగ్రహం పలుచోట్ల అర్వింద్ దిష్టిబొమ్మల దహనం ఆర్మూర్/ కమ్మర్పల్లి / జక్రాన్పల్లి, మే 12 : భారత రాజ్యాంగాన్ని మారుస్తామంటూ నిజామాబాద్ ఎంపీ అర్వింద్ చేసిన వ్యాఖ్యలపై వివిధ