మే 6 నుంచి 24వ తేదీ వరకు కొనసాగనున్న ఇంటర్ పరీక్షలకు ఏర్పాట్లు పూర్తి చేసినట్లు కలెక్టర్ నారాయణరెడ్డి తెలిపారు. రాష్ట్రవిద్యాశాఖ మంత్రి సబితా ఇంద్రారెడ్డి, విద్యాశాఖ కార్యదర్శి సందీప్కుమార్, ఇంటర్మీ
రెంజల్, ఏప్రిల్ 28: మండలంలోని పేపర్మిల్ గ్రామంలో ఏర్పాటుచేసిన అంబేద్కర్, బుద్ధుడి విగ్రహాలను గురువారం ఆవిష్కరించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా మాల మహానాడు జాతీయ వర్కింగ్ ప్రెసిడెంట్ గైని గంగ
ప్రభుత్వ దవాఖానల్లో ప్రసవాల సంఖ్య పెరిగేలా ఆరోగ్య సిబ్బంది, ఏఎన్ఎంలు, ఆశ కార్యకర్తలు కృషి చేయాలని డిప్యూటీ డీఎంహెచ్వో రమేశ్ అన్నారు. కలెక్టర్ ఆదేశాల మేరకు గురువారం ఆయన పీహెచ్సీలు,
ఆది నుంచీ గులాబీ పార్టీకి సంపూర్ణ మద్దతు తొలి ఎన్నికల్లోనే ‘కారు’ జోరు జడ్పీ కోటను జయించిన వైనం ఖలీల్వాడి ఏప్రిల్ 26: రాష్ట్ర సాధన కోసం ఆవిర్భవించిన తెలంగాణ రాష్ట్ర సమితిని ఇందూరు జిల్లా అక్కున చేర్చుక�
నేడు ఊరూరా పార్టీ జెండాల ఆవిష్కరణ హైదరాబాద్ హెచ్ఐసీసీలో రాష్ట్ర ప్లీనరీ ప్రతిష్టాత్మకంగా నిర్వహిస్తున్న అధికార పార్టీ ఉమ్మడి జిల్లా నుంచి ప్రత్యేక ఆహ్వానితుల పయనం 21 ఏండ్ల ప్రస్థానాన్ని నెమరేసుకుంట�
కేసీఆర్ విజన్తో గ్రామాల సర్వతోముఖాభివృద్ధి జాతీయస్థాయిలో జెండా ఎగరేస్తున్న మన పల్లెలు ఎస్ఏజీవైలో మెరిసిన గ్రామాలు టాప్-10లో నాలుగు నిజామాబాద్ జిల్లావే.. పల్లె ప్రగతితోనే ఇది సాధ్యమైంది: మంత్రి ప్ర�
గ్రూప్ -1 పోస్టుల భర్తీకి ప్రకటన జారీ నిరుద్యోగ యువతలో నూతనోత్సాహం 18 కేటగిరిల్లో మొత్తం 503 ఉద్యోగాల భర్తీ సీఎం ఆదేశాలతో ఉద్యోగ భర్తీకి చకచకా ఏర్పాట్లు నిజామాబాద్, ఏప్రిల్ 26 (నమస్తే తెలంగాణ ప్రతినిధి) : రా�
రెండేండ్ల క్రితం కరోనా సంక్షోభంలో రద్దయిన బోధన్ - మహబూబ్నగర్ ప్యాసింజర్ రైలు ఎట్టకేలకు సోమవారం సాయంత్రం కాచిగూడ నుంచి ప్రారంభమైంది. కామారెడ్డి, నిజామాబాద్ మీదుగా సోమవారం రాత్రి 11.20 గంటలకు బోధన్ రై�
రాష్ట్ర ప్రభుత్వం 80 వేల ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేయనున్నదని, ఈ నేపథ్యంలో ఉద్యోగార్థుల కోసం ఏర్పాటు చేసిన ఉచిత శిక్షణ తరగతులను సద్వినియోగం చేసుకోవాలని రోడ్లు, భవనాలు, హౌసింగ్, శాసన సభ వ్యవహా
తాళ్లరాంపూర్ సొసైటీ ఆస్తుల ఈ-వేలం రాష్ట్ర ప్రభుత్వం నుంచి మంజూరైన అనుమతులు అమ్మకానికి రైస్ మిల్లు, కల్యాణ మండపం, గోదాములు వేలం ద్వారా వచ్చిన నిధులతో బకాయిలు చెల్లింపునకు చర్యలు రైతుల నష్టం కలుగకుండా ర
మంటల్లో చిక్కుకుని ఒకరి మృతి.. మరో ముగ్గురికి తీవ్ర గాయాలు ఇంట్లో చార్జింగ్ పెట్టిన బ్యాటరీ పేలి ఎగిసిపడిన అగ్నికీలలు నిజామాబాద్లో ఘటన నిజామాబాద్ క్రైం,ఏప్రిల్ 20 : ఇంట్లో చార్జింగ్ పెట్టిన ఎలక్ట్రి�
కమ్మర్పల్లి, ఏప్రిల్ 20: అదో పల్లెటూరు.. తెలంగాణ మలి దశ పోరుకు ఊపిరిలూదిన ఊరు. మారుమూలన ఉన్న ఆ గ్రామం ఉద్యమ ‘మోతె’ మోగించింది. స్వరాష్ట్ర ఆకాంక్షను బలంగా రగిలించి, ఉద్యమ స్ఫూర్తిని ఉవ్వెత్తున ఎగిసేలా చేసి�