కల్యాణలక్ష్మి, షాదీ ముబారక్, ప్రసూతి సహాయం.. ఇలా అనేక సంక్షేమ పథకాలు సీఎం కేసీఆర్ నాయకత్వంలో రాష్ట్రంలో విజయవంతంగా అమలవుతున్నాయని, ఇంత గొప్ప సంక్షేమ పథకాలు ఇతర ఏ రాష్ట్రంలో లేవని బోధన్ ఎమ్మెల్యే మహ్మద�
నేలతల్లిని కాపాడుకోవాల్సిన బాధ్యత అందరిపై ఉందని రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి సింగిరెడ్డి నిరంజన్రెడ్డి అన్నారు. మండలంలోని రాంపూర్ గ్రామ శివారులోగల విశ్వ ఆగ్రోటెక్లో ఆర్గానిక్ బయో ఫర్టిలైజర్ యూనిట
ఒకరిపై మాల్ప్రాక్టీస్ కేసు నమోదు నిజామాబాద్లో 95.6, కామారెడ్డిలో 93.92 శాతం విద్యార్థుల హాజరు ఇందూరు, మే 6 : ఇంటర్మీడియట్ ఫస్టియర్ పరీక్షలు ప్రారంభమయ్యాయి. మొదటిరోజైన శుక్రవారం ఉదయం 9 నుంచి మధ్యాహ్నం 12 గంటల
కామారెడ్డిలో రూ.6 కోట్లతో నిర్మాణం నేడు ప్రారంభించనున్న మంత్రి వేముల కామారెడ్డి, మే 5: జిల్లా కేంద్రంలో సాంస్కృతిక కార్యక్రమాలకు ‘వేదిక’అందుబాటులోకి వచ్చింది. కామారెడ్డి మున్సిపల్ నిధులు రూ. 6 కోట్లతో ని
బోధన్ ఎమ్మెల్యే మహ్మద్ షకీల్ బోధన్, మే 5: టీఆర్ఎస్ సభ్యత్వం కలిగి ఆకస్మికంగా మృతిచెందితే.. బాధిత కుటుంబానికి పార్టీ బీమాతో అండగా నిలుస్తున్నదని ఎమ్మెల్యే షకీల్ అన్నారు. బోధన్లోని ఆయన నివాసంలో గుర�
అన్ని వర్గాల సంక్షేమానికి కృషి స్పీకర్ పోచారం శ్రీనివాసరెడ్డి బాన్సువాడలో పీఆర్టీయూ నూతన భవన నిర్మాణానికి శంకుస్థాపన బాన్సువాడ, మే 5 : ప్రభుత్వం అనేది వ్యాపార సంస్థ కాదని, సేవా సంస్థ అని స్పీకర్ పోచారం
కాంగ్రెస్ హయాంలో అంతా సంక్షోభమే.. గత పాలనలో జిల్లాకు ఒరిగింది శూన్యం స్వరాష్ట్రంలోనే రైతు, సామాన్య ప్రజలకు కొండంత ధీమా ఉమ్మడి జిల్లాలో చారిత్రక ప్రాజెక్టులకు జీవం పోసింది కేసీఆరే ఉమ్మడి రాష్ట్రంలో ఉన్�
వ్యవసాయానికి వెన్నుదన్నుగా కేసీఆర్ 24 గంటల పాటు సాగుకు ఉచిత విద్యుత్ సరఫరా గతంలో పొలాల్లోనే ప్రాణాలు ఇడిసిన రైతులెందరో.. ఉమ్మడి జిల్లాలో 2,71,666 వ్యవసాయ కనెక్షన్లు రాత్రిపూట కరెంటు కోసం పొలాల వద్ద జాగారం.. న
నేడు వానకాలం పంటలపై అవగాహన సదస్సు హాజరుకానున్న మంత్రులు వేముల ప్రశాంత్రెడ్డి, నిరంజన్రెడ్డి లాభదాయక పంటలు సాగు చేసేలా రైతులకు ప్రోత్సాహం ఖలీల్వాడి/ మాక్లూర్, మే 5: రాష్ట ప్రభుత్వం రైతులు పంటలు వేసి న�
నేటి నుంచి ఇంటర్ పరీక్షలు ఏర్పాట్లు పూర్తి చేసిన అధికారులు ఇందూరు, మే 5 : ఇంటర్మీడియెట్ పరీక్షలు శుక్రవారం నుంచి ప్రారంభం కానున్నాయి. పోలీసు, రెవెన్యూ, విద్య, వైద్యారోగ్యశాఖ, ఆర్టీసీ, విద్యుత్ శాఖ, పోస్ట�
మసీదులు, ఈద్గాల వద్ద సామూహిక ప్రార్థనలు హాజరైన ప్రజాప్రతినిధులు, అధికారులు ముస్లిములకు శుభాకాంక్షలు తెలిపిన స్పీకర్ పోచారం శ్రీనివాసరెడ్డి, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు ఉమ్మడి నిజామాబాద్ జిల్లాలో మంగళ�