రాష్ట్రంలో పండించిన ధాన్యాన్ని మేము తీసుకోబోమంటున్న కేంద్ర ప్రభుత్వాన్ని ధిక్కరించి మరీ.. రైతే ముద్దంటూ ముఖ్యమంత్రి కేసీఆర్ కొనుగోలు చేస్తున్నారని స్పీకర్ పోచారం శ్రీనివాసరెడ్డి అన్నారు. మోస్రా, చం�
సీఎం కేసీఆర్ సహకారంతో బాన్సువాడ నియోజకవర్గంలో గూడు లేని ప్రతి పేద కుటుంబానికీ సొంతింటి కలను సాకారం చేయడమే తన ప్రధాన సంకల్పమని స్పీకర్ పోచారం శ్రీనివాసరెడ్డి అన్నారు. ఇంటింటికీ తాగునీరు, గుంటగుంటకూ స�
ప్రభుత్వ పాఠశాలల్లో ఆంగ్ల మాధ్యమంలో విద్యాబోధన ప్రారంభించేందుకు రాష్ట్ర ప్రభుత్వం చర్యలు తీసుకోవడంతో అన్నివర్గాల ప్రజలు హర్షం వ్యక్తం చేస్తున్నారు.తమ పిల్లలకు నాణ్యమైన విద్యను అందిస్తే వారి భవిష్యత�
రైతులు యాసంగిలో పండించిన ధాన్యాన్ని దళారులకు విక్రయించి మోసపోవొద్దని జడ్పీ చైర్మన్ దాదన్నగారి విఠల్రావు అన్నారు. మండలంలోని కల్లడి గ్రామంలో ఏర్పాటు చేసిన ధాన్యం కొనుగోలు కేంద్రాన్ని ఆయన వైస్ ఎంపీప�
రాష్ట్ర ప్రభుత్వం ఏర్పాటు చేస్తున్న ధాన్యం కొనుగోలు కేంద్రాలను సద్వినియోగం చేసుకోవాలని జడ్పీ వైస్ చైర్పర్సన్ ఎం.రజితాయాదవ్, ఎంపీపీ శ్రీనివాస్ రైతులకు సూచించారు.
జిల్లాలోని అన్ని కొనుగోలు కేంద్రాల్లో ధాన్యం సేకరణను వెంటనే ప్రారంభించాలని కలెక్టర్ నారాయణరెడ్డి సంబంధిత అధికారులను ఆదేశించారు. కలెక్టరేట్ నుంచి శనివారం వీడియో కాన్ఫరెన్స్ ద్వారా మాట్లాడారు.
ఆర్మూర్ మండలంలోని అంకాపూర్ గ్రామానికి ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత ఆదివారం రానున్నారు. అంకాపూర్ గ్రామంలో పలు అభివృద్ధి పనులకు శంకుస్థాపన కార్యక్రమాల్లో ఎమ్మెల్సీ కవితతో కలిసి ఆర్మూర్ ఎమ్మెల్యే ఆశన్
అన్లోడింగ్, గన్నీ సంచుల విషయంలో పదే పదే కొర్రీలు ఉద్దేశపూర్వకంగా లారీలను తిప్పి పంపుతున్నారు మంత్రి ప్రశాంత్రెడ్డి ముందు వ్యాపారుల ఏకరువు.. కేంద్రం తీరు సరిగా లేదంటూ వ్యాఖ్యానించిన వేముల ధాన్యం కొన�
సీఎం కేసీఆర్..రైతుబాంధవుడు కేంద్ర ప్రభుత్వ మోసాలను రైతులు గ్రహించాలి బీజేపీ నాయకులపై మండిపడిన మంత్రి ప్రశాంత్రెడ్డి ధాన్యం కొనుగోలు చేస్తామని ప్రకటించిన సీఎం కేసీఆర్కు మంత్రి, ఎమ్మెల్యేల కృతజ్ఞతల�
పెట్రోల్, డీజిల్ ధరలు ఆకాశాన్నంటుతున్న ప్రస్తుత పరిస్థితుల్లో ఇంధన వాహనాలకు ప్రత్యామ్నాయంగా బ్యాటరీతో నడిచే వాహనాలపై ప్రజలు ఆసక్తి చూపుతున్నారు. ఎల్లారెడ్డి పట్టణంలోని ప్రధాన రహదారిపై బుధవారం ఓ వ్�
తెలంగాణ వడ్లను కొనబోమని కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం తెగేసి చెప్పినా... అన్నం పెట్టే రైతన్న ఆగం కావొద్దని సీఎం కేసీఆర్ గొప్ప మనసుతో చివరిగింజ వరకూ కొంటామని చెప్పడం హర్షణీయం.
నిజామాబాద్ ఎంపీ అర్వింద్ను రైతు లు నిద్దుర పోనివ్వడం లేదు. అసత్య హామీలు, అసంబద్ధ ప్రకటనలతో 2019 లోక్సభ ఎన్నికల్లో విజయం సాధించిన ఆయనకు తరచూ నిరసనల సెగ తగిలిస్తున్నారు.