దళిత బంధు పథకాన్ని దళిత కుటుంబాలు సద్వినియోగం చేసుకునేలా చర్యలు తీసుకోవాలని ఎంపీపీ పట్లోళ్ల జ్యోతి కోరారు. నిజాంసాగర్ మండల పరిషత్ కార్యాలయంలో ఆదివారం ఏర్పాటు చేసిన మండల సర్వసభ్య సమావేశంలో పాల్గొన్న
కేంద్ర ప్రభుత్వం దేశవ్యాప్తంగా రైతులను హింసిస్తుంటే తెలంగాణలో మాత్రం రైతులకు స్వర్ణయుగం నడుస్తున్నదని పీయూసీ చైర్మన్, ఆర్మూర్ ఎమ్మెల్యే ఆశన్నగారి జీవన్రెడ్డి అన్నారు.
టీఆర్ఎస్లోకి ఇతర పార్టీల నాయకులు, ప్రజాప్రతినిధుల వలసలు కొనసాగుతున్నాయి. నిజామాబాద్ నగరంలోని ఇద్దరు బీజేపీ కార్పొరేటర్లు అర్బన్ ఎమ్మెల్యే బిగాల గణేశ్గుప్తా ఆధ్వర్యంలో టీఆర్ఎస్లో చేరారు.
కేంద్రంలో, రాష్ట్రంలో భారతీయ జనతా పార్టీ అవలంభిస్తున్న తీరు తీవ్ర విమర్శలకు తావిస్తున్నది. ప్రజల మనోభావాలకు విరుద్ధంగా వ్యవహరిస్తూ ప్రజల ఆత్మగౌరవాన్ని దెప్పిపొడుస్తున్నారు.
నిజామాబాద్ జిల్లా రైతుల అమాయకత్వాన్ని కొంత మంది విత్తన వ్యాపారులు సొమ్ము చేసుకుంటున్నారు. నకిలీ విత్తనాలను అంటగట్టి తమ పబ్బం గడుపుకొనేందుకు అడ్డదారులు తొక్కుతున్నారు.
ప్రభుత్వ పాఠశాలల్లో అవసరమైన మౌలిక సదుపాయాలు కల్పించేందుకు మనఊరు-మనబడి కార్యక్రమం లో పనులను చేపట్టడానికి ప్రణాళికలు సిద్ధం చే యాలని పంచాయతీ రాజ్, గ్రామీణ అభివృద్ధి, విద్యాశాఖ కార్యదర్శి సందీప్కుమార్�
జిల్లా కేంద్రంతోపాటు బాన్సువాడలో శుక్రవారం ఉద యం పోలీసులు కార్డన్ సెర్చ్ నిర్వహించారు. విస్తృతంగా తనిఖీలు నిర్వహించి ధ్రువపత్రాలు లేని 168 ద్విచక్రవాహనాలు, 17 ఆటోలను స్వాధీనం చేసుకున్నారు.
అందరూ ఐకమత్యంగా ఉంటే గ్రామాల్లో అభివృద్ధి సాధించుకోవచ్చని శాసన సభాపతి పోచారం శ్రీనివాసరెడ్డి అన్నారు. దేశంలో ఎక్కడాలేని సంక్షేమ పథకాలు మన రాష్ట్రంలోనే అమలవుతున్నాయని అన్నారు.
‘ఛత్రపతి శివాజీ గొప్ప మహానీయుడు.. అటువంటి మహానీయుడి గురించి మాటల్లో చెప్పలేం.. అటువంటి మహానుభావుడి విగ్రహం కొందరు రాత్రివేళ రహస్యంగా, కుట్రపూరితంగా పెట్టడం వల్లే బోధన్లో అలర్లు జరిగాయి. బోధన్లో ఛత్రపత
యాసంగి సీజన్లో వచ్చే ధాన్యాన్ని కొనే వరకు కేంద్ర ప్రభుత్వాన్ని వదిలేది లేదని ఆర్టీసీ చైర్మన్, రూరల్ ఎమ్మెల్యే బాజిరెడ్డి గోవర్ధన్ అన్నారు. మండల కేంద్రంలోని జీ-కన్వెన్షన్ ఫంక్షన్ హా ల్లో నిజామాబ�
కేంద్రంలోని మోదీ సర్కారు మెడలు వంచి వరి ధాన్యం మొత్తాన్ని కొనేలా టీఆర్ఎస్ శ్రేణులు రైతులతో కలిసి ఉద్యమించాలని జడ్పీచైర్మన్ దాదన్నగారి విఠల్రావు అన్నారు.