ఉగాది శుభాకాంక్షలు తెలిపిన ఎమ్మెల్సీ కవిత ఖలీల్వాడి, ఏప్రిల్ 1: ఉమ్మడి జిల్లా ప్రజలకు ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత శుభకృత్ నామ ఉగాది పండుగ శుభాకాంక్షలు తెలిపారు. ఈ సంవత్సరం ప్రజలందరి జీవితాల్లో శుభాల ను �
ఈ ఏడాదంతా కొలువుల జాతర భారీ రిక్రూట్మెంట్కు రాష్ట్ర ప్రభుత్వం సన్నద్ధం 91వేల ఉద్యోగాల భర్తీకి ఇప్పటికే ప్రకటన టెట్ బాటలోనే త్వరలో మరిన్ని నోటిఫికేషన్లు చకచకా ఏర్పాట్లు..ఆర్థికశాఖ అనుమతుల జోరు ప్రిపర�
లబ్ధిదారులు తల్లిదండ్రులను ఉంచుకుంటేనే డబుల్ బెడ్ రూం ఇండ్ల మంజూరు పేదలకు సేవచేయడంలోనే నిజమైన ఆనందం రాష్ట్ర శాసనసభాపతి పోచారం శ్రీనివాసరెడ్డి బాన్సువాడ, ఏప్రిల్ 1: రాష్ట్ర ప్రభుత్వం మంజూరు చేస్తున్
శస్త్ర చికిత్స కోసం ప్రత్యేక విభాగం ఏర్పాటు హైదరాబాద్ తర్వాత నిజామాబాద్లోనే.. పేదలకు తగ్గనున్న ఆర్థిక ఆపరేషన్ థియేటర్, వార్డుల ఏర్పాటుకు ప్రతిపాదనలు పంపిన వైద్యాధికారులు త్వరలో సందర్శించనున్న ప్ర�
జాతీయ రహదారుల వెంట ఏర్పాటుకు చర్యలు ప్రభుత్వ, అసైన్డ్ భూముల వివరాల సేకరణ, స్థలాల గుర్తింపు నిజామాబాద్ అదనపు కలెక్టర్ చంద్రశేఖర్ వెల్లడి ఆర్మూర్, ఏప్రిల్ 1: జిల్లాలో ప్రభుత్వ వెంచర్లు ఏర్పాటు చేసేం�
రైతుల కోసం నిరంతరం కృషి చేస్తున్న సీఎం కేసీఆర్ ఆయన కర్ణుడు కాదు, అర్జునుడు రైతులపై నిజమైన ప్రేమ ఉంటే మాతో కలిసి కేంద్రంపై ఉద్యమించండి కాంగ్రెస్ నేతలపై ధర్పల్లి జడ్పీటీసీ బాజిరెడ్డి జగన్ ధ్వజం ధర్పల్�
విద్యార్థులకు చదువు భారం కావొద్దు..వారి భవిష్యత్తుకు ఆధారంగా నిలువాలన్న సంకల్పంతో రాష్ట్ర ప్రభుత్వం ముందుకు సాగుతుంది. పేద విద్యార్ధులకు ఆంగ్ల బోధనతో పాటు సకల సౌకర్యాలు కల్పించేందుకు ప్రత్యేక ప్రణాళి�
ఉమ్మడి జిల్లాలో పగటి ఉష్ణోగ్రతలు రోజురోజుకూ పెరిగిపోతున్నాయి. రానున్న నాలుగు రోజులు ఎండల తీవ్రత మరింత పెరిగే అవకాశం ఉందని వాతావరణ శాఖ అధికారులు ప్రకటించారు.
సీఎం కేసీఆర్ కులవృత్తులకు చేయూతనిస్తున్నారని, గొర్రెల పంపిణీ పథకంతో గొల్ల, కుర్మల అభ్యున్నతికి కృషిచేస్తున్నారని మంత్రి వేముల ప్రశాంత్రెడ్డి అన్నారు.
తెలంగాణ విషయంలో కేంద్ర ప్రభుత్వం దుర్బుద్ధితో వ్యవహరిస్తున్నదని, బండి సంజయ్కి దమ్ముంటే ప్రధాని మోదీని ఒప్పించి తెలంగాణ వడ్లను కేంద్రంతో కొనుగోలు చేయించాలని రాష్ట్ర రోడ్లు, భవనాలు, గృహ నిర్మాణ, శాసనసభ�
సంక్షేమం, అభివృద్ధిలో దేశంలోనే అత్యుత్తమ రాష్ట్రంగా తెలంగాణ హోంశాఖ మంత్రి మహమూద్ అలీ విద్యార్థుల కోసం కోట్లాది రూపాయల ఖర్చు : స్పీకర్ పోచారం కోటగిరిలో మైనార్టీ రెసిడెన్షియల్ స్కూల్ భవనానికి శంకుస్