తెలంగాణ రైతులు పండించిన వడ్లను కేంద్ర ప్రభుత్వం కొనేదాక ఉద్యమిస్తామని రైతన్నలు స్పష్టం చేశారు. కొనుగోళ్లపై సాకులు చెబుతూ మోదీ ప్రభుత్వం మొండివైఖరి అవలంబిస్తున్నదని మండిపడ్డారు.
రాష్ట్ర రైతాంగం సాగుచేస్తున్న ధాన్యాన్ని కేంద్ర ప్రభుత్వమే కొనుగోలు చేయాలని డిమాండ్ చేస్తూ జిల్లాలోని మార్కెట్ కమిటీలు, సొసైటీల పాలకవర్గాలు సోమవారం తీర్మానం చేశాయి.
మోదీ ప్రభుత్వానికి వ్యతిరేకంగా దేశవ్యాప్త ఆందోళన రోజురోజుకూ బీజేపీపైపెరుగుతున్న ప్రజావ్యతిరేకత ఇప్పటికే ఇంధన ధరల పెంపుతో ఆగ్రహంతో ఉన్న ప్రజలు నేడు, రేపు సార్వత్రిక సమ్మెలోకి బ్యాంకులు, కార్మిక సంఘాల�
నిజామాబాద్ జిల్లా బాల్కొండ మండలం ఇత్వార్పేటలో వెలుగుచూసిన ఎర్రజొన్న నకిలీ విత్తనాల కేసుపై పోలీసులు దర్యాప్తు ముమ్మరం చేశారు. రైతుల నుంచి వచ్చిన ఫిర్యాదు మేరకు మార్చి 23న బాల్కొండ పోలీస్స్టేషన్లో వ�
యాసంగి వడ్లను కేంద్ర ప్రభుత్వమే కొనుగోలు చేయాలని ఉమ్మడి జిల్లాలో స్థానిక ప్రజాప్రతినిధులు డిమాండ్ చేశారు. పంజాబ్ తరహాలో మనరాష్ట్రం నుంచి ధాన్యం కొనుగోలు చేసే వరకూ విశ్రమించవద్దని, ఆందోళనలను ఉధృతం చే
దళిత బంధు పథకాన్ని దళిత కుటుంబాలు సద్వినియోగం చేసుకునేలా చర్యలు తీసుకోవాలని ఎంపీపీ పట్లోళ్ల జ్యోతి కోరారు. నిజాంసాగర్ మండల పరిషత్ కార్యాలయంలో ఆదివారం ఏర్పాటు చేసిన మండల సర్వసభ్య సమావేశంలో పాల్గొన్న
కేంద్ర ప్రభుత్వం దేశవ్యాప్తంగా రైతులను హింసిస్తుంటే తెలంగాణలో మాత్రం రైతులకు స్వర్ణయుగం నడుస్తున్నదని పీయూసీ చైర్మన్, ఆర్మూర్ ఎమ్మెల్యే ఆశన్నగారి జీవన్రెడ్డి అన్నారు.
టీఆర్ఎస్లోకి ఇతర పార్టీల నాయకులు, ప్రజాప్రతినిధుల వలసలు కొనసాగుతున్నాయి. నిజామాబాద్ నగరంలోని ఇద్దరు బీజేపీ కార్పొరేటర్లు అర్బన్ ఎమ్మెల్యే బిగాల గణేశ్గుప్తా ఆధ్వర్యంలో టీఆర్ఎస్లో చేరారు.
కేంద్రంలో, రాష్ట్రంలో భారతీయ జనతా పార్టీ అవలంభిస్తున్న తీరు తీవ్ర విమర్శలకు తావిస్తున్నది. ప్రజల మనోభావాలకు విరుద్ధంగా వ్యవహరిస్తూ ప్రజల ఆత్మగౌరవాన్ని దెప్పిపొడుస్తున్నారు.
నిజామాబాద్ జిల్లా రైతుల అమాయకత్వాన్ని కొంత మంది విత్తన వ్యాపారులు సొమ్ము చేసుకుంటున్నారు. నకిలీ విత్తనాలను అంటగట్టి తమ పబ్బం గడుపుకొనేందుకు అడ్డదారులు తొక్కుతున్నారు.
ప్రభుత్వ పాఠశాలల్లో అవసరమైన మౌలిక సదుపాయాలు కల్పించేందుకు మనఊరు-మనబడి కార్యక్రమం లో పనులను చేపట్టడానికి ప్రణాళికలు సిద్ధం చే యాలని పంచాయతీ రాజ్, గ్రామీణ అభివృద్ధి, విద్యాశాఖ కార్యదర్శి సందీప్కుమార్�