తెలంగాణపై కేంద్రం కక్ష సాధించడం మానుకోవాలి యాసంగిలో వరిధాన్యం కొనుగోలు చేయాలి ఈ నెల 26 నుంచి ఏకగ్రీవ తీర్మానాలు చేస్తాం.. హిందుత్వాన్ని రెచ్చగొడుతూ పబ్బం గడుపుకుంటున్న బీజేపీ నాయకులు నిజామాబాద్ రూరల్
కల్యాణలక్ష్మి చెక్కుల పంపిణీలో ప్రభుత్వ విప్ గంప గోవర్ధన్ విద్యానగర్,మార్చి 22 : సీఎం కేసీఆర్ ఆడ పిల్లల కోసం అనేక సంక్షేమ పథకాలు అమలుచేస్తున్నారని ప్రభుత్వ విప్ గంప గోవర్ధన్ అన్నారు. జిల్లాకేంద్రం�
యాదాద్రి లక్ష్మీనరసింహస్వామి మహాకుంభ సంప్రోక్షణలో ప్రధాన ఘట్టమైన సప్తాహ్నిక పంచ కుండాత్మక మహాయాగానికి అర్చక బృందం శ్రీకారం చుట్టింది. మంగళవారం ఉదయం బాలాలయంలో అరణీమథనంతో అగ్ని ఆవాహనం చేసి, యాగం ప్రారం�
వాట్సాప్, ట్విట్టర్ పోస్టులపై అధికారుల అప్రమత్తం గ్రూపుల పోస్టింగ్లపైనా ప్రత్యేక నజర్ సమాచార సేకరణలో ఇంటలిజెన్స్ వర్గాలు రెచ్చగొట్టే పోస్టులు చేసినవారిపై కఠిన చర్యలు రంగంలోకి దిగిన ప్రత్యేక బృం
144 సెక్షన్ విధింపుతో బోసిపోయినవీధులు పోలీసు బలగాల కవాతు బోధన్, మార్చి 21: ఆదివారం తలెత్తిన విగ్రహ వివాదం తర్వాత ఏర్పడిన ఉద్రిక్తతల నుంచి బోధన్ పట్టణం క్రమంగా కోలుకుంటున్నది. సోమవారం పట్టణంలో ఎలాంటి అవా�
రాష్ట్రంలో కొత్తగా భర్తీ చేయనున్న 80వేల పైచిలుకు ప్రభుత్వ ఉద్యోగాల్లో సీఎం కేసీఆర్ చొరవతో 95శాతం కొలువులు స్థానికులకే దక్కనున్నాయని, జిల్లాలో కానిస్టేబుల్ అభ్యర్థులకు ఉచితంగా శిక్షణ తరగతులు నిర్వహిం�
మంత్రి వేముల ప్రశాంత్రెడ్డి నియోజకవర్గంలో పలు అభివృద్ధి పనులకు శంకుస్థాపనలు ఘన స్వాగతం పలికిన ప్రజలు బాల్కొండ/ముప్కాల్/మెండోరా, మార్చి 20: ఉద్యోగాల కల్పన, అభివృద్ధి, సంక్షేమ పథకాల్లో తెలంగాణ నంబర్ వన్�
ప్రజాస్వామ్యానికి అభివృద్ధే మెట్టు కావాలని, పనికి, ఓటుకు లింక్ పెట్టి చూడాలని రాష్ట్ర రోడ్లు-భవనాలు, హౌసింగ్, శాసనసభా వ్యవహారాల శాఖ మంత్రి వేముల ప్రశాంత్రెడ్డి అన్నారు.
22 నుంచి 110కి చేరిన విద్యార్థుల సంఖ్య సోన్పేట్లో ఆంగ్ల మాధ్యమమే.. ఆరేండ్లుగా విజయవంతమైన బోధన మెండోరా, మార్చి 19 : విద్యా వ్యవస్థలో రాష్ట్ర ప్రభుత్వం చేపడుతున్న సమూల మార్పుల ఫలితాలు నిజామాబాద్ జిల్లా మెండో
రాష్ట్ర గ్రంథాలయ సంస్థ చైర్మన్ అయాచితం శ్రీధర్ కామారెడ్డి, నిజామాబాద్ గ్రంథాలయాల సందర్శన విద్యానగర్/ ఇందూరు, మార్చి 19 : గ్రంథాలయంలో పోటీ పరీక్షలకు సంబంధించి అన్ని రకాల పుస్తకాలను అందుబాటులో ఉంచాలని �
స్పీకర్ పోచారం శ్రీనివాసరెడ్డి క్యాంపు కార్యాలయంలో సమీక్ష బాన్సువాడ, మార్చి 19: ఉపాధి హామీ పనులను మార్చిలోపు షెడ్యూల్ ప్రకారం ప్రారంభించి పూర్తిచేయాలని స్పీకర్ పోచారం శ్రీనివాసరెడ్డి సూచించారు. శని�