కాంట్రాక్టు ఉద్యోగులను క్రమబద్దీకరిస్తున్నట్లు సీఎం కేసీఆర్ అసెంబ్లీ వేదికగా చేసిన ప్రకటనతో కాంట్రాక్టు ఉద్యోగులు, వారి కుటుంబాల్లో హర్షం వ్యక్తమవుతున్నది.
స్పీకర్ పోచారం శ్రీనివాసరెడ్డి బీర్కూర్, మార్చి 8 : రాష్ట్రంలోని దళితులందరూ ఆర్థికంగా ఎదగాలన్నదే ప్రభుత్వ లక్ష్యమని స్పీకర్ పోచారం శ్రీనివాసరెడ్డి అన్నారు. బాన్సువాడ పట్టణంలోని రెడ్డి ఫంక్షన్ హాలు
సీఎం కేసీఆర్ మహిళలకు ఉన్నత స్థానం కల్పించారని అర్బన్ ఎమ్మెల్యే బిగాల గణేశ్గుప్తా అన్నారు. మహిళా దినోత్సవం సందర్భంగా నగరంలోని న్యూ అంబేద్కర్భవన్, మెడికల్ కళాశాలలో మంగళ వారం చీరలను పంపిణీ చేశారు.
గ్రామ స్థాయి అధికారుల పాత్రపై శిక్షణ కలెక్టర్లకు అవగాహన కార్యక్రమాలను మంగళవారం నిర్వహించారు. ఇందులో భాగంగా గ్రామ పంచాయతీ పాలకవర్గంతో గ్రామసభలను నిర్వహించారు. క్షేత్ర స్థాయిలో తీసుకోవాల్సిన చర్యలపై ప�
నమస్తే తెలంగాణ యంత్రాంగం, మార్చి 8: అంతర్జాతీయ మహిళా దినోత్సవ సంబురాలను జిల్లాలో మంగళవారం ఘనంగా నిర్వహించారు. ఎమ్మెల్యేలు బిగాల గణేశ్గుప్తా, ఆశన్నగారి జీవన్రెడ్డి, మహ్మద్ షకీల్తోపాటు ఎమ్మెల్సీ వీజీ
స్త్రీమూర్తులకు కొండంత అండగా కేసీఆర్ వినూత్న పథకాలతో ఎంతో ప్రయోజనం సామాజిక, రాజకీయ, ఆర్థిక రంగాల్లో పెద్దపీట పుట్టిన శిశువు దగ్గరి నుంచి పింఛన్ల వరకు సేవలు నేడు అంతర్జాతీయ మహిళా దినోత్సవం నిజామాబాద్,
కేకులు కట్చేసి శుభాకాంక్షలు తెలిపిన టీఆర్ఎస్ నాయకులు ఆర్మూర్లో మెగా వైద్య శిబిరం, పెద్ద ఎత్తున అన్నదానం ఆర్మూర్/మాక్లూర్/నందిపేట్, మార్చి 7: ఆర్మూర్ ఎమ్మెల్యే, పీయూసీ చైర్మన్ ఆశన్నగారి జీవన్రె
అసోసియేట్ ప్రొఫెసర్గా ఎదిగిన డాక్టర్ వంగరి త్రివేణి ఎన్నో ఒడిదుడుకులు వారి సంకల్పం ముందు చిన్నబోయాయి… ఎన్ని కష్టాలైనా వచ్చినా వారి మనోధైర్యం ముందు వెనకడుగు వేశాయి. కుటుంబ బాధ్యతలను నెరవేరుస్తూనే
పౌరోహిత్యంలో అక్కాచెల్లెళ్లు.. కమ్మర్పల్లి, మార్చి 7 : ఎక్కడైనా పెండ్లి తంతు అనగా పురోహితుడు కనిపిస్తాడు. కనీసం సినామాల్లోనైనా ఓం మాంగల్యం తంతునానేనా అని ఆడ వాళ్లు పెండ్లి చేసే కార్యక్రమాలు కనిపించవు. కా
స్వచ్ఛతే లక్ష్యంగా.. పట్టణాల్లో పరిశుభ్రత పాటించేలా రాష్ట్ర ప్రభుత్వం ఇప్పటికే అనేక పథకాలను ప్రారంభించి విజయవంతంగా అమలు చేస్తున్నది. మరోవైపు జనాభా అవసరాలకు అనుగుణంగా, ఇతర ప్రాంతాల నుంచి వచ్చే వారి కోసం
ప్రతి ఇంటికీ సంక్షేమ పథకాలు అందేలా ప్రభుత్వం కృషి చేస్తున్నదని, పేదల సొంతింటి కల నెరవేర్చడమే సీఎం కేసీఆర్ ధ్యేయమని స్పీకర్ పోచారం శ్రీనివాసరెడ్డి అన్నారు. శుక్రవారం ఆయన కోటగిరి మండలం పొతంగల్ గ్రామం�
రాష్ట్రంలో అభివృద్ధి కండ్లముందే కనిపిస్తున్నా బీజేపీ నాయకులు విమర్శలు చేయడం సిగ్గుచేటని రాష్ట్ర రోడ్లు, భవనాలు, హౌసిం గ్, శాసన సభా వ్యవహారాల శాఖ మంత్రి వేముల ప్రశాంత్రెడ్డి అన్నారు. వేల్పూర్లోని తన న
ఖలీల్వాడి, మార్చి 4: కొవిడ్ విపత్కర పరిస్థితుల్లో ఏఎన్ఎంలు, ఆశ కార్యకర్తల సేవలు మరువలేనివని నిజామాబాద్ అర్బన్ ఎమ్మెల్యే బిగాల గణేశ్ గుప్తా అన్నారు. శుక్రవారం జిల్లా కేంద్రంలోని న్యూఅంబేద్కర్ భవన�