రాష్ట్ర ప్రభుత్వం చేసిన భారీ ఉద్యోగ ప్రకటన ఉద్యోగార్థులకు సంతోషం కలిగించింది. ఎలాగైన ప్రభుత్వ ఉద్యోగాన్ని సాధించాలని కలలు కంటున్న యువత ప్రిపరేషన్కు సిద్ధమవుతున్నారు.
నవీపేట మేకలు, కూరగాయల సంత వేలం మళ్లీ వాయిదా వేశారు. గురువారం గ్రామ పంచాయతీ ఆవరణలో ఉప సర్పంచ్ కరిపే మల్లేశ్ అధ్యక్షతన మేకలు, కూరగాయల సంతకు వేలం నిర్వహించారు.
కలిసిమెలిసి ఉన్న ప్రజలను మత రాజకీయాలతో అనవసరంగా రెచ్చగొట్టొద్దని బీజేపీ నేత మల్యాద్రి రెడ్డికి జడ్పీటీసీ నారోజి గంగారాం, టీఆర్ఎస్ నాయకులు హితవు చెప్పారు.
హోలీ పండుగ అంటేనే ప్రతి ఒక్కరూ రంగులు చల్లుకుంటూ ఆనందంలో మునిగిపోతారు. కానీ హోలీ పండుగ సందర్భంగా బోధన్ మండలంలోని హున్సా గ్రామం లో ప్రత్యేకంగా నిలుస్తున్నది పిడిగుద్దులాట.
సీఎం కేసీఆర్ ప్రకటనతో తల్లిదండ్రుల హర్షాతిరేకాలు వైద్యవిద్య పూర్తికి ప్రభుత్వ సహకారంపై సంతోషం నిజామాబాద్, మార్చి 16 (నమస్తే తెలంగాణ ప్రతినిధి):రాష్ట్ర ప్రజలకు ఏ కష్టం వచ్చినా నేనున్నానంటూ ముందుంటారు స
రాష్ట్ర ప్రభుత్వం త్వరలో పోలీస్ శాఖలో నియామకాలకు నోటిఫికేషన్ విడుదల చేయనుందని, ఇందుకోసం సిద్ధమయ్యే అభ్యర్థులకు ఉచితంగా కోచింగ్ ఇస్తామని రాష్ట్ర అదనపు డీజీపీ, నార్త్ జోన్ ఐజీ వై.నాగిరెడ్డి అన్నారు
వారంతా 39 సంవత్సరాల కిందట బోధన్లోని శక్కర్నగర్ ప్రభుత్వ బాలికల ఉన్నత పాఠశాలలో చదువుకున్న విద్యార్థినులు. 1982-83లో ఎస్సెస్సీ పూర్తిచేసుకొని.. అప్పటి నుంచి విడిపోయారు.
సెర్ప్ సిబ్బందికి ప్రభుత్వ ఉద్యోగుల మాదిరిగా వేతనాలను అందజేస్తామని సీఎం కేసీఆర్ ప్రకటించడంపై సెర్ప్ ఉద్యోగ జేఏసీ రాష్ట్ర నాయకులు, ఉద్యోగులు హర్షం వ్యక్తంచేశారు.
మాతాశిశు సంరక్షణే ధ్యేయంగా ప్రభుత్వం అందుబాటులోకి తెచ్చిన అమ్మ ఒడి ‘102’ అంబులెన్స్ సేవలకు రోజురోజుకూ ఆదరణ పెరుగుతున్నది. ఫోన్ చేసి సమాచారం అందిస్తే చాలు గర్భిణులను పరీక్షల నిమిత్తం దవాఖానలకు తీసుకెళ�
మండలంలోని తెలంగాణ తిరుమల దేవస్థానంలో కొనసాగుతున్న బ్రహ్మోత్సవాల్లో భాగంగా శుక్రవారం స్వామివారి కల్యాణోత్సవం వైభవంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి తెలంగాణ తిరుమల దేవస్థానం ఆలయ ధర్మకర్త, స్పీకర్ పోచ
80 వేల బృహత్ ఉద్యోగ నియామక ప్రకటన వెలువడిన నేపథ్యంలో యువతీ యువకులు కాంపిటేటివ్ కసరత్తు మొదలుపెట్టారు. కామారెడ్డి జిల్లాకేంద్ర గ్రంథాలయంలో ఎటుచూసినా సీరియస్గా ప్రిపేరవుతున్న ఉద్యోగార్థులే కనిపిస్త�
ఉమ్మడి జిల్లాలో 24 మందికి హెడ్ కానిస్టేబుళ్లుగా ఉద్యోగోన్నతి ఉత్తర్వులు జారీ చేసిన డీజీపీ కోరుకున్నచోట పోస్టింగ్కు అవకాశం నిజామాబాద్ క్రైం, మార్చి 11 : ఉమ్మడి నిజామాబాద్ జిల్లాలో పోలీస్ కానిస్టేబుళ�
రాష్ట్ర ప్రభుత్వం ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్ జారీ చేయనున్న నేపథ్యంలో పోలీసు ఉద్యోగాల కోసం దరఖాస్తు చేసుకున్న అభ్యర్థులకు ఉచిత శిక్షణ ఇవ్వనున్నట్లు సీపీ నాగరాజు తెలిపారు. యువత కష్టపడి చదివి ఉద్యోగం