యుద్ధ వాతావరణం కారణంగా స్వస్థలానికి తిరిగి రావడం ఓ వైపు సంతోషాన్ని.. మరోవైపు బాధను కలిగిస్తున్నదని స్వగ్రామం బోధన్కు వచ్చిన ఎంబీబీఎస్ విద్యార్థి ముప్పరాజు వినయ్ అన్నారు. శుక్రవారం తెల్లవారు జామున బ�
గ్రామ పంచాయతీల్లో వందశాతం పన్ను వసూలు చేయడమే లక్ష్యంగా అధికారులు శ్రమిస్తున్నారు. నిజామాబాద్ జిల్లాలోని 530 గ్రామ పంచాయతీల్లో రూ.30.22 కోట్ల పన్ను వసూలు కావాల్సి ఉండగా.. ఇప్పటివరకు 72 శాతం లక్ష్యం పూర్తయ్యిం�
అరవై ఏండ్లకుపైగా చరిత్ర కలిగిన విద్యాలయం.. డిచ్పల్లి మండలం ధర్మారం గ్రామంలోని జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల. అటు ఆటలు, వైజ్ఞానిక పోటీలతోపాటు ఇటు సాంస్కృతిక కార్యక్రమాలతో విశేష గుర్తింపును సాధించి పలువుర�
ఉమ్మడి జిల్లాలో మహాశివరాత్రి వేడుకలు బుధవారం కూడా కొనసాగాయి. శివనామస్మరణతో జాగరణ చేసిన భక్తులు ఉపవాసదీక్షల్ని విరమించారు. ఈ సందర్భంగా ఆలయాల్లో అన్నదానం చేపట్టారు. దీపోత్సవాలు, అగ్నిగుండాలు, అన్నపూజలు, �
శివరాత్రి సందర్భంగా జిల్లాలోని శివాలయాలన్నీ మంగళవారం శివనామ స్మరణతో మార్మోగాయి. రాత్రి సమయంలో శివపార్వతుల కల్యాణం, నిశిపూజను వైభవంగా నిర్వహించారు. బుధవారం ఉదయం భక్తుల కోసం ఆలయ కమిటీలు, గ్రామాభివృద్ధి �
మండలంలోని ఆలూర్ గ్రామ పాఠశాలలో ‘మన ఊరు - మన బడి’ కార్యక్రమంలో భాగంగా అదనపు తరగతి గదుల మంజూరు, పాఠశాలకు మరమ్మతులు, విద్యుత్ సౌకర్యం, నీటి వసతి, మరుగుదొడ్ల నిర్మాణం తదితర విషయాలను మండల స్థాయి అధికారులు, ప్ర
పార్టీని నమ్మకున్న కార్యకర్తలకు టీఆర్ఎస్ అండగా ఉంటుందని డీసీసీబీ చైర్మన్ పోచారం భాస్కర్రెడ్డి అన్నారు. మండల కేంద్రానికి చెందిన పార్టీ కార్యకర్తలు కాట్రపు పార్వతి, చిక్కడ్పల్లికి చెందిన మచ్కూరి �
దారుణానికి ఒడిగట్టిన ఎదురింటి యజమాని రిటైర్డ్ హెడ్కానిస్టేబుల్పై కర్రతో దాడి అక్కడికక్కడే రాంప్రసాద్ మృతి నిందితుడిని అరెస్టు చేసిన పోలీసులు నాలుగు రోజుల క్రితం ఖానాపూర్ బైపాస్ వద్ద ఘటన నిజామా
ఉమ్మడి నిజామాబాద్ జిల్లాలో చిరుత పులుల సంఖ్య పెరుగుతున్నది. రాష్ట్ర ప్రభుత్వం పర్యావరణ పరిరక్షణకు పెద్దపీట వేస్తుండడం, అటవీ ప్రాంతాలను కాపాడేందుకు పకడ్బందీ చర్యలు చేపట్టడంతో కలప స్మగ్లర్ల అలజడి తగ్గ�
నిజామాబాద్ జిల్లా రెంజల్ మండలం తాడ్బిలోలి ప్రభుత్వ ప్రాథమిక పాఠశాల ఆదర్శంగా నిలుస్తున్నది. 2019 వరకు పాఠశాలలో విద్యార్థుల సంఖ్య తగ్గుతూ రావడంతో బడిని బతికించి తిరిగి పూర్వవైభవం తెచ్చేందుకు గ్రామస్తు�
బాన్సువాడలో ప్రారంభించిన స్పీకర్ పోచారం ఉమ్మడి జిల్లాలో పాల్గొన్నఅధికారులు, ప్రజాప్రతినిధులు మొదటి రోజు కామారెడ్డి జిల్లాలో 97 శాతం.. నిజామాబాద్లో 92.3 శాతం పూర్తి నేడు, రేపు ఇంటింటికీ వెళ్లి చుక్కలమందు �
నిజామాబాద్ సిటీ/నిజామాబాద్ క్రైం, ఫిబ్రవరి 27 : చిన్నారులకు ఆరోగ్యవంతమైన భవిష్యత్ను అందించేందుకు తల్లిదండ్రులు తప్పనిసరిగా వారికి పల్స్ పోలియో చుక్కలు వేయించాలని కలెక్టర్ నారాయణరెడ్డి అన్నారు. నగ�
మహానుభావుల స్ఫూర్తి, పట్టుదల ఉంటే ఏదైనా సాధించవచ్చని కలెక్టర్ జితేశ్ పాటిల్ అన్నారు. అందుకు పలు సామాజిక, ఆధ్మాత్మిక కార్యక్రమాల్లో పాలుపంచుకుంటున్న శాస్త్రవేత పైడి ఎల్లారెడ్డి నిదర్శనమని పేర్కొన్�
పిల్లల్లో వ్యాధి నిరోధక శక్తిని పెంచి పోలియో రహిత సమా జం నిర్మించడమే ప్రభుత్వ ధ్యేయమని స్పీకర్ పోచారం శ్రీనివాసరెడ్డి అన్నారు. ఆదివారం ఆయ న బాన్సువాడలోని వందపడకల మాతాశిశు దవాఖానలో పల్స్ పోలియో కార్య�