కేకులు కట్చేసి శుభాకాంక్షలు తెలిపిన టీఆర్ఎస్ నాయకులు ఆర్మూర్లో మెగా వైద్య శిబిరం, పెద్ద ఎత్తున అన్నదానం ఆర్మూర్/మాక్లూర్/నందిపేట్, మార్చి 7: ఆర్మూర్ ఎమ్మెల్యే, పీయూసీ చైర్మన్ ఆశన్నగారి జీవన్రె
అసోసియేట్ ప్రొఫెసర్గా ఎదిగిన డాక్టర్ వంగరి త్రివేణి ఎన్నో ఒడిదుడుకులు వారి సంకల్పం ముందు చిన్నబోయాయి… ఎన్ని కష్టాలైనా వచ్చినా వారి మనోధైర్యం ముందు వెనకడుగు వేశాయి. కుటుంబ బాధ్యతలను నెరవేరుస్తూనే
పౌరోహిత్యంలో అక్కాచెల్లెళ్లు.. కమ్మర్పల్లి, మార్చి 7 : ఎక్కడైనా పెండ్లి తంతు అనగా పురోహితుడు కనిపిస్తాడు. కనీసం సినామాల్లోనైనా ఓం మాంగల్యం తంతునానేనా అని ఆడ వాళ్లు పెండ్లి చేసే కార్యక్రమాలు కనిపించవు. కా
స్వచ్ఛతే లక్ష్యంగా.. పట్టణాల్లో పరిశుభ్రత పాటించేలా రాష్ట్ర ప్రభుత్వం ఇప్పటికే అనేక పథకాలను ప్రారంభించి విజయవంతంగా అమలు చేస్తున్నది. మరోవైపు జనాభా అవసరాలకు అనుగుణంగా, ఇతర ప్రాంతాల నుంచి వచ్చే వారి కోసం
ప్రతి ఇంటికీ సంక్షేమ పథకాలు అందేలా ప్రభుత్వం కృషి చేస్తున్నదని, పేదల సొంతింటి కల నెరవేర్చడమే సీఎం కేసీఆర్ ధ్యేయమని స్పీకర్ పోచారం శ్రీనివాసరెడ్డి అన్నారు. శుక్రవారం ఆయన కోటగిరి మండలం పొతంగల్ గ్రామం�
రాష్ట్రంలో అభివృద్ధి కండ్లముందే కనిపిస్తున్నా బీజేపీ నాయకులు విమర్శలు చేయడం సిగ్గుచేటని రాష్ట్ర రోడ్లు, భవనాలు, హౌసిం గ్, శాసన సభా వ్యవహారాల శాఖ మంత్రి వేముల ప్రశాంత్రెడ్డి అన్నారు. వేల్పూర్లోని తన న
ఖలీల్వాడి, మార్చి 4: కొవిడ్ విపత్కర పరిస్థితుల్లో ఏఎన్ఎంలు, ఆశ కార్యకర్తల సేవలు మరువలేనివని నిజామాబాద్ అర్బన్ ఎమ్మెల్యే బిగాల గణేశ్ గుప్తా అన్నారు. శుక్రవారం జిల్లా కేంద్రంలోని న్యూఅంబేద్కర్ భవన�
యుద్ధ వాతావరణం కారణంగా స్వస్థలానికి తిరిగి రావడం ఓ వైపు సంతోషాన్ని.. మరోవైపు బాధను కలిగిస్తున్నదని స్వగ్రామం బోధన్కు వచ్చిన ఎంబీబీఎస్ విద్యార్థి ముప్పరాజు వినయ్ అన్నారు. శుక్రవారం తెల్లవారు జామున బ�
గ్రామ పంచాయతీల్లో వందశాతం పన్ను వసూలు చేయడమే లక్ష్యంగా అధికారులు శ్రమిస్తున్నారు. నిజామాబాద్ జిల్లాలోని 530 గ్రామ పంచాయతీల్లో రూ.30.22 కోట్ల పన్ను వసూలు కావాల్సి ఉండగా.. ఇప్పటివరకు 72 శాతం లక్ష్యం పూర్తయ్యిం�
అరవై ఏండ్లకుపైగా చరిత్ర కలిగిన విద్యాలయం.. డిచ్పల్లి మండలం ధర్మారం గ్రామంలోని జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల. అటు ఆటలు, వైజ్ఞానిక పోటీలతోపాటు ఇటు సాంస్కృతిక కార్యక్రమాలతో విశేష గుర్తింపును సాధించి పలువుర�
ఉమ్మడి జిల్లాలో మహాశివరాత్రి వేడుకలు బుధవారం కూడా కొనసాగాయి. శివనామస్మరణతో జాగరణ చేసిన భక్తులు ఉపవాసదీక్షల్ని విరమించారు. ఈ సందర్భంగా ఆలయాల్లో అన్నదానం చేపట్టారు. దీపోత్సవాలు, అగ్నిగుండాలు, అన్నపూజలు, �
శివరాత్రి సందర్భంగా జిల్లాలోని శివాలయాలన్నీ మంగళవారం శివనామ స్మరణతో మార్మోగాయి. రాత్రి సమయంలో శివపార్వతుల కల్యాణం, నిశిపూజను వైభవంగా నిర్వహించారు. బుధవారం ఉదయం భక్తుల కోసం ఆలయ కమిటీలు, గ్రామాభివృద్ధి �
మండలంలోని ఆలూర్ గ్రామ పాఠశాలలో ‘మన ఊరు - మన బడి’ కార్యక్రమంలో భాగంగా అదనపు తరగతి గదుల మంజూరు, పాఠశాలకు మరమ్మతులు, విద్యుత్ సౌకర్యం, నీటి వసతి, మరుగుదొడ్ల నిర్మాణం తదితర విషయాలను మండల స్థాయి అధికారులు, ప్ర
పార్టీని నమ్మకున్న కార్యకర్తలకు టీఆర్ఎస్ అండగా ఉంటుందని డీసీసీబీ చైర్మన్ పోచారం భాస్కర్రెడ్డి అన్నారు. మండల కేంద్రానికి చెందిన పార్టీ కార్యకర్తలు కాట్రపు పార్వతి, చిక్కడ్పల్లికి చెందిన మచ్కూరి �