నిజామాబాద్ కమిషరేట్ పరిధిలో ఉన్న మహిళా పోలీస్ స్టేషన్కు ఎనిమిదేండ్ల తరువాత సీఐగా మహిళ వచ్చారు. సీఐగా ఎం. వెంకటమ్మను గత నెలలో అధికారులు నియమించగా, బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు. మహిళా పోలీసు స్టేషన్�
పసుపు రైతు డీలా! నిజామాబాద్ మార్కెట్లో గురువారం పలికిన ధర రూ.4,644 రూ.10వేలు దక్కేది నూటిలో ఒక్కరికి.. మార్కెట్ పరిస్థితికి భిన్నంగా ఎంపీ అర్వింద్ మాటలు బీజేపీ తీరుపై మండిపడుతున్న కర్షకులు నిజామాబాద్, ఫి
విద్యార్థులు భవిష్యత్తు ప్రణాళికతో ఉన్నత విద్యాభ్యాసం చేయాలని జిల్లా ఇంటిర్మీడియట్ విద్యాధికారి లోకం రఘురాజ్ సూచించారు. పట్టణంలోని మహాలక్ష్మి కల్యాణ మండపంలో నెహ్రూ యువకేంద్రం ఆధ్వర్యంలో ఉన్నత చదు�
పాడి రైతులను ప్రోత్సహించాలనే ఉద్దేశంతో రాష్ట్ర ప్రభుత్వం పాల ధరను పెంచడంపై సర్వత్రా హర్షం వ్యక్తమవుతున్నది. విజయ డెయిరీ పాడిరైతుల కోసం పలు సంక్షేమ పథకాలను అమలుచేయడంతోపాటు లీటరుకు రూ.4 ఇన్సెంటీవ్ను కూ�
‘మన ఊరు-మన బడి’ ఓ మహత్తర కార్యక్రమం అందరికీ నాణ్యమైన విద్య అందించేందుకు చర్యలు తొలి విడుతలో 407 స్కూళ్లకు రూ.160 కోట్ల వ్యయం మంత్రి వేముల ప్రశాంత్రెడ్డి వెల్లడి ప్రజా ప్రతినిధులు, అధికార యంత్రాంగంతో సమీక్ష �
మైనర్ల వివాహాలకు అడ్డుకట్ట పడేనా? పెద్దల అనాలోచిత నిర్ణయాలతో అనర్థాలు ఉమ్మడి జిల్లాలో అక్కడక్కడా వెలుగులోకి.. 15 రోజుల వ్యవధిలోనే నాలుగు పెండ్లిళ్లను అడ్డుకున్న అధికారులు మోపాల్ మండలంలోనే మూడురోజుల్ల�
దేశానికి బీజేపీ శనిలా మారిందని తెలంగాణ రాష్ట్ర సమితి జిల్లా అధ్యక్షుడు ఆశన్నగారి జీవన్ రెడ్డి అన్నారు. నిజామాబాద్ జిల్లాకు ఎంపీ ధర్మపురి అర్వింద్ దరిద్రంలా దాపురించాడని మండిపడ్డారు. నిజామాబాద్ జి�
టీఆర్ఎస్ కామారెడ్డి జిల్లా అధ్యక్షుడిగా నియమితులైన ఎంకే ముజీబుద్దీన్ గురువారం ప్రమాణస్వీకారం చేయనున్నారు. జిల్లా కేంద్రంలోని సత్య గార్డెన్లో నిర్వహించనున్న కార్యక్రమానికి మంత్రి వేముల ప్రశాంత్
జిల్లా క్రీడాకారులు జాతీయ స్థాయిలో రాణించి నిజామాబాద్కు పేరుప్రతిష్ఠలు తేవాలని రాష్ట్ర రోడ్లు, భవనాలు, శాసనసభా వ్యవహారాల శాఖ మంత్రి వేముల ప్రశాంత్రెడ్డి అన్నారు. నగరంలోని డీఎస్ఏ మైదానంలో నెహ్రూ యువ
ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ కేసుల్లో దర్యాప్తును వేగవంతం చేసి సాధ్యమైనంత త్వరగా చార్జ్షీట్ దాఖలు చేయాలని కలెక్టర్ నారాయణరెడ్డి సంబంధిత అధికారులను ఆదేశించారు. ప్రగతిభవన్లో బుధవారం నిర్వహించిన విజిలెన్
నిజామాబాద్ జిల్లా కోటగిరి మండలంలోని కొల్లూర్ గ్రామంలో ప్రసిద్ధిగాంచిన శ్రీ గజాజన్ మహరాజ్ ఆల యం ఏడో వార్షికోత్సవానికి సర్వం సిద్ధమైం ది. దేశంలోనే ప్రసిద్ధిగాంచిన రెండు సద్గురు గజానన్ మహరాజ్ ఆలయా�
ఎల్ఐసీలో ప్రభుత్వ మూలధనం కేవలం రూ.100కోట్లే. కానీ తన లాభాల్లో ఏటా ఐదుశాతాన్ని ప్రభుత్వానికి డివిడెండ్ రూపంలో అందిస్తున్నది. ఏటా రూ.28వేల కోట్ల డివిడెండ్ కేంద్రప్రభుత్వానికి అందిస్తున్న అక్షయపాత్ర భారత
కరోనా మహమ్మారి అన్ని రంగాలనూ అతలాకుతలం చేసింది. అందులో భాగంగానే గ్రామాల నుంచి ప్రైవేటు పాఠశాలలకు వేలాది రూపాయల ఫీజులు చెల్లించి తమ పిల్లలను పంపించే తల్లిదండ్రులు ప్రభుత్వ బడుల్లో చేర్పించారు. కరోనా సమ�
తెలంగాణలో అమలవుతున్న అభివృద్ధి, సంక్షేమ పథకాలను చూసి యావత్ దేశం ఆశ్చర్యపోతున్నదని మంత్రి వేముల ప్రశాంత్రెడ్డి అన్నారు. అందుకే దేశప్రధానిగా కేసీఆర్ను చూడాలని కోరుకుంటున్నారని చెప్పారు. వేల్పూర్ మ�
రాష్ట్రంలోని హైదరాబాద్ మినహా ఇతర ఏ జిల్లాల్లో లేని విధంగా నిజామాబాద్ జిల్లా కేంద్రంలో మత్తుపదార్థాలను విక్రయిస్తున్న ముఠా సభ్యులు పోలీసులకు చిక్కారు. జిల్లా కేంద్రంలో గుట్టుచప్పుడు కాకుండా గంజాయిత