టీఆర్ఎస్ నిజామాబాద్ జిల్లా నూతన అధ్యక్షుడు ఆశన్నగారి జీవన్రెడ్డికి గురువారం అపూర్వ స్వాగతం లభించింది. ఇందల్వాయి నుంచి నిజామాబాద్ వరకు వేలాది వాహనాల శ్రేణితో భారీ ర్యాలీ నిర్వహించారు. అడుగడుగునా �
ఉమ్మడి నిజామాబాద్ జిల్లాలో సీఎం కేసీఆర్ జన్మదిన వేడుకలు గురువారం అంబరాన్నంటాయి. వేల్పూర్, మోర్తాడ్ మండలం దోన్పాల్ గ్రామంలో నిర్వహించిన వేడుకల్లో మంత్రి వేముల ప్రశాంత్రెడ్డి పాల్గొన్నారు. నిజా�
5వేల కార్లు, 3 వేల బైక్లతో వరుస కట్టిన వాహనాలు అట్టహాసంగా టీఆర్ఎస్ నూతన అధ్యక్షుడి స్వాగతోత్సవం ఇందల్వాయి నుంచి నిజామాబాద్ నగరం వరకు భారీ ర్యాలీ అడుగడుగునా ఘనంగా స్వాగతం పలికిన టీఆర్ఎస్ శ్రేణులు న�
టీఆర్ఎస్, గులాబీ నాయకులపై ఇష్టమొచ్చినట్లు మాట్లాడితే భరతం పట్టేందుకు జీవన్ రెడ్డి కంకణబద్ధులై ఉంటారనే విశ్వాసం ఉందని రాష్ట్ర మంత్రి వేముల ధీమా వ్యక్తం చేశారు. కేసీఆర్ జన్మదిన వేడుకలు జరిగినట్లు బహ
టీఆర్ఎస్ జిల్లా అధ్యక్షుడిగా నియమితులై జిల్లా కేంద్రానికి మొదటిసారి వచ్చిన ఎమ్మెల్యే ఆశన్నగారి జీవన్రెడ్డికి ఇందల్వాయి టోల్ప్లాజా వద్ద ఆర్టీసీ చైర్మన్ బాజిరెడ్డి గోవర్ధన్ గురువారం ఘనస్వాగతం �
కేక్ కట్ చేసి సంబురాలు చేసుకున్న టీఆర్ఎస్ శ్రేణులు విద్యార్థులకు పండ్లు పంపిణీ పలు చోట్ల అన్నదానాలు ఆలయాల్లో ప్రత్యేక పూజలు నమస్తే తెలంగాణ యంత్రాంగం, ఫిబ్రవరి 17: సీఎం కేసీఆర్ జన్మదిన వేడుకలను జిల్�
సీఎం కేసీఆర్ ప్రధాని కావాలని కోరుకుంటున్నానని మంత్రి వేముల ప్రశాంత్రెడ్డి అన్నారు. గురువారం వేల్పూర్ మండల కేంద్రంలోని రైతువేదిక భవనంలో నిర్వహించిన సీఎం కేసీఆర్ జన్మదిన వేడుకల్లో ఆయన పాల్గొని కేక�
నిజామాబాద్, కామారెడ్డి జిల్లాలో విస్తరించిన బాన్సువాడ నియోజకవర్గం యావత్ రా ష్ర్టానికి ఆదర్శమని రాష్ట్ర ఐటీ, పరిశ్రమలు, పురపాలక శాఖ మంత్రి కల్వకుంట్ల తారక రామారావు అన్నారు. సిద్ధాపూర్ రిజర్వాయర్, చం�
సీఎం కేసీఆర్ జన్మదిన వేడుకల్లో భాగంగా ఉమ్మడి జిల్లాలో బుధవారం పలు సేవాకార్యక్రమాలతోపాటు రక్తదాన శిబిరాలను నిర్వహించారు. టీఆర్ఎస్ శ్రేణులతో కలిసి ఉమ్మడి జిల్లా ప్రజాప్రతినిధులు పాల్గొన్నారు. వర్ని
ప్రతి గ్రామంలో సీసీ కెమెరాలు ఏర్పాటు చేసుకునేందుకు ప్రజలు ముందుకు రావాలని టీఎస్ఆర్టీసీ చైర్మన్ బాజిరెడ్డి గోవర్ధన్ అన్నారు. మండలంలోని ఖిల్లా డిచ్పల్లిలో గ్రామ పంచాయతీ, వీడీసీ ఆధ్వర్యంలో రూ.4లక్షల 50
జిల్లాలోని పలు గ్రామాల్లో ఉన్న ఆలయాల వద్ద ఉత్సవాలు కొనసాగుతున్నాయి. ఆయా గ్రామాల్లో దేవతామూర్తులకు కల్యాణాలు, ప్రత్యేక పూజలు నిర్వహించారు. భక్తులకు అన్నదానం ఏర్పాటుచేశారు.
కమ్మర్పల్లి, ఫిబ్రవరి 16: కమ్మ�
సీఎం కేసీఆర్ ఎంతో మంచి మనసుతో సుమారు రూ.120 కోట్ల వ్య యంతో 12 వేల ఎకరాలకు సాగునీటిని అందించేందుకు సిద్ధాపూర్ రిజర్వాయర్ను మంజూరు చేశారని, ఇక గిరిజన తండాలకు మహర్దశ పట్టబోతున్నదని స్పీకర్ పోచారం శ్రీనివా�
సీఎం కేసీఆర్ జన్మదిన వేడుకలను జిల్లా వ్యాప్తంగా బుధవారం ఘనంగా నిర్వహించారు. జిల్లా కేంద్రంలోని కోటగల్లీ ప్రభుత్వ పాఠశాలలో టీఆర్ఎస్ నాయకుడు పబ్బ సాయిప్రసాద్ ఆధ్వర్యంలో నిర్వహించిన కేసీఆర్ జన్మది