టీఆర్ఎస్ జిల్లా అధ్యక్షుడు, పీయూసీ చైర్మన్, ఆర్మూర్ ఎమ్మెల్యే ఆశన్నగారి జీవన్రెడ్డి గురువారం నిజామాబాద్ నగరానికి వస్తున్నారు. ఈ సందర్భంగా ఆయనకు ఇందల్వాయి టోల్ప్లాజా వద్ద భారీ స్వాగతం పలికేందుక�
నిజాంసాగర్ కింద నాన్కమాండింగ్ ఏరియాకు నీరందివ్వడమే లక్ష్యంగా నిర్మించబోతున్న సిద్ధాపూర్ రిజర్వాయర్ పనులను బుధవారం రాష్ట్ర ఐటీ, పరిశ్రమలు, పురపాలకశాఖ మంత్రి కల్వకుంట్ల తారకరామారావు ప్రారంభించన�
వీరగడ్డ మేడారంలో ధైర్య పరాక్రమాలకు మారుపేరైన సమ్మక్క-సారలమ్మను తలుచుకుంటేనే ఒళ్లు పులకరిస్తుంది. రెండేళ్లకోసారి జరిగే ఈ తల్లుల జాతరలో ప్రతి ఘట్టం ఎంతో అత్యద్భుతంగా ఉంటుంది. మాఘశుద్ధ పౌర్ణమి రోజు సాయంత
వర్ని మండలం సిద్ధాపూర్లో రిజర్వాయర్ నిర్మాణానికి భూమి పూజ చేసేందుకు బుధవారం మంత్రి కేటీఆర్ రానున్న నేపథ్యంలో స్పీకర్ పోచారం శ్రీనివాసరెడ్డి మంగళవారం ఏర్పాట్లను పరిశీలించారు. హెలిప్యాడ్ వద్ద భద్
సీఎం కేసీఆర్ పాలనలో రాష్ట్రం సుభిక్షంగా ఉన్నదని రోడ్లు, భవనాలు, గృహనిర్మాణ, శాసనసభా వ్యవహారాల శాఖ మంత్రి వేముల ప్రశాంత్రెడ్డి అన్నారు. కేసీఆర్ జన్మదిన వేడుకల్లో భా గంగా భీమ్గల్ పట్టణంలోని బాపూజీనగ�
మేడారం సమ్మక్క-సారలమ్మ జాతరకు ఉమ్మడి జిల్లా నుంచి 280 బస్సులను నడుపుతున్నట్లు ఆర్టీసీ ఆర్ఎం సుధాపరిమళ మంగళవారం ఒక ప్రకటనలో తెలిపారు. మేడారం జాతరకు వెళ్లే భక్తులు ఆర్టీసీ సేవలను సద్వినియోగం చేసుకోవాలని �
ముఖ్యమంత్రి కేసీఆర్ జన్మదిన వేడుకలు జిల్లావ్యాప్తంగా మంగళవారం ఘనంగా ప్రారంభమయ్యాయి. టీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ఆదేశాల మేరకు అన్ని మండలాల్లో సంబురాలు కొనసాగాయి. ఈ సందర్భంగా టీఆర్ఎస్
పిల్లలను ఇంగ్లిష్ మీడియం చదివించాలనే తపన.. భారమైనప్పటికీ ప్రైవేటు పాఠశాలలకు పంపడంతో ప్రభుత్వ పాఠశాల మనుగడే ప్రశ్నార్థకంగా మారింది. ఒకప్పుడు విద్యార్థుల్లేక వెలవెలబోయిన ఆ పాఠశాల ప్రస్తుతం సందడిగా మార�
రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన దళితబంధు పథకం దళితుల స్వయంఉపాధికి రాచబాట వేస్తుందని ఆర్మూర్ ఎమ్మెల్యే, పీయూసీ చైర్మన్ ఆశన్నగారి జీవన్రెడ్డి అన్నారు. అంబేద్కర్ స్ఫూర్తితో దళిత సమాజం వ�
ఉద్యోగ అవకాశాల్లో ఇండ స్ట్రీ -4 టెక్నాలజీ కీలకంగా మారిందని కేఎల్ యూనివర్సిటీ ప్రతినిధులు తెలిపారు. 2000 సంవత్సరంలోనే ప్రారంభమైన ఈ టెక్నాలజీతో ఐవోటీ, ఏఐ, ఎస్ఐ, వీఆర్, బ్లాక్ చెయిన్, క్వాంటమ్ కంప్యూటింగ్�
జిల్లా కేంద్రంలోని ఓ కల్లుబట్టీని అడ్డాగా చేసుకొని గంజాయిని విక్రయిస్తుండగా, నిందితుడు విజయ్ అనే యువకుడు రెండు రోజుల క్రితం ఎక్సైజ్ ఎన్ఫోర్స్మెంట్ టీమ్కు పట్టుబడిన విషయం తెలిసిందే. నిందితుడిని �
మండలంలోని సాలూరా గ్రామంలో సీసీ రోడ్డు పనులను ఎంపీపీ బుద్దె సావిత్రీ రాజేశ్వర్ శుక్రవారం ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ.. రూ.ఎనిమిది లక్షల ఎన్ఆర్ఈజీఎస్ నిధులతో పనులను చేపడుతున్నట్లు తెలి�
మేడారం సమ్మక్క-సారలమ్మ జాతరకు పోలీసు శాఖ పరంగా అన్ని ఏర్పాట్లూ చేశారు. మహాజాతరలో ట్రాఫిక్ నియంత్రణ కోసం ఆరు వేల మంది పోలీసులు విధుల్లో ఉండనున్నారు. వాహనాల నియంత్రణకు 6వేల మంది పోలీసులు విధుల్లో ఉంటారు. ట
చారిత్రక నిజాంసాగర్ ప్రాజెక్టు దిగువన రెండున్నర లక్షల ఆయకట్టు దశాబ్దాల క్రితం నుంచి స్థిరీకరించబడింది. కాలక్రమేణా ఇది కాస్త 1.80 లక్షల ఎకరాలకే పరిమితమైంది. మిగిలిన భూములకు వివిధ ఎత్తిపోతల పథకాలతో సాగు న�
తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు హేతుబద్ధంగా జరగలేదని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ చేసిన వ్యాఖ్యలను ఖండిస్తూ నిజామాబాద్, కామారెడ్డి జిల్లాల్లో ఉద్యోగుల ఆధ్వర్యంలో భోజన విరామ సమయంలో కలెక్టరేట్లలో నల్లబ్యాడ్జీ�