ఉమ్మడి జిల్లాలోని 23 గ్రామాల్లో న్యాయ విజ్ఞాన సదస్సులు చట్టాల ప్రాముఖ్యత, ప్రయోజనాలు తదితర అంశాలపై అవగాహన నిజామాబాద్ లీగల్, ఫిబ్రవరి 25: భారత రాజ్యాంగం నిర్దేశించిన సమన్యాయం, ఉచిత న్యాయ సేవలు, న్యాయ విజ్ఞ
ప్రజల ఆశ్వీరాదం ఉంటేనే అభివృద్ధి సాధ్యమని స్పీకర్ పోచారం శ్రీనివాసరెడ్డి అన్నారు. దేశంలో ఎక్కడా లేని విధంగా రాష్ట్రంలో సంక్షేమ పథకాలు అమలవుతున్నాయని చెప్పారు. మండలంలోని రాయకూర్, రాయకూర్ క్యాంపు, సి�
జిల్లావ్యాప్తంగా నిరసనలు బడ్జెట్ ప్రతులు, దిష్టిబొమ్మల దహనం నమస్తే తెలంగాణ యంత్రాంగం, ఫిబ్రవరి 25 : కేంద్ర ప్రభుత్వం ఇటీవల ప్రవేశపెట్టిన బడ్జెట్పై ప్రజాసంఘాలు నిరసన తెలిపాయి. పేదలపై భారం మోపుతూ కార్పొ�
ఇటీవల దాడుల్లో వెలుగు చూసిన లిక్విడ్ గంజాయి ఎక్కడికక్కడే కట్టడి చేసినా రవాణాకు కొత్త మార్గాలు పోలీసుల దాడుల నేపథ్యంతో రెట్టింపు రేటుకు అమ్మకాలు నిజామాబాద్ క్రైం, ఫిబ్రవరి 25 : గంజాయి రవాణాపై ప్రభుత్వం �
రష్యా-ఉక్రెయిన్ మధ్య నెలకొన్న యుద్ధవాతావరణంతో ఉమ్మడి జిల్లాలోని పలు కుటుంబాలు ఉక్కిరిబిక్కిరి అవుతున్నాయి. వైద్యవిద్యను అభ్యసించేందుకు వెళ్లిన తమ బిడ్డల కోసం తల్లిదండ్రులు ఆందోళన చెందుతున్నారు. నిజ
బీజేపీపై ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత, రాష్ట్ర రోడ్లు, భవనాలశాఖ మంత్రి వేముల ప్రశాంత్రెడ్డి నిప్పులు చెరిగారు. టీఆర్ఎస్ కామారెడ్డి జిల్లా అధ్యక్షుడిగా ముజీబుద్దీన్ గురువారం బాధ్యతలు చేపట్టారు. ప్రమా�
మండలంలోని బజార్కొత్తూర్ గ్రామానికి చెందిన బీజేపీ, టీడీపీ, బీఎస్పీలకు చెందిన పలువురు నాయకులు ఆర్మూర్ ఎమ్మెల్యే, పీయూసీ చైర్మన్, టీఆర్ఎస్ నిజామాబాద్ జిల్లా అధ్యక్షుడు ఆశన్నగారి జీవన్రెడ్డి సమక్�
నిజామాబాద్ కమిషరేట్ పరిధిలో ఉన్న మహిళా పోలీస్ స్టేషన్కు ఎనిమిదేండ్ల తరువాత సీఐగా మహిళ వచ్చారు. సీఐగా ఎం. వెంకటమ్మను గత నెలలో అధికారులు నియమించగా, బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు. మహిళా పోలీసు స్టేషన్�
పసుపు రైతు డీలా! నిజామాబాద్ మార్కెట్లో గురువారం పలికిన ధర రూ.4,644 రూ.10వేలు దక్కేది నూటిలో ఒక్కరికి.. మార్కెట్ పరిస్థితికి భిన్నంగా ఎంపీ అర్వింద్ మాటలు బీజేపీ తీరుపై మండిపడుతున్న కర్షకులు నిజామాబాద్, ఫి
విద్యార్థులు భవిష్యత్తు ప్రణాళికతో ఉన్నత విద్యాభ్యాసం చేయాలని జిల్లా ఇంటిర్మీడియట్ విద్యాధికారి లోకం రఘురాజ్ సూచించారు. పట్టణంలోని మహాలక్ష్మి కల్యాణ మండపంలో నెహ్రూ యువకేంద్రం ఆధ్వర్యంలో ఉన్నత చదు�
పాడి రైతులను ప్రోత్సహించాలనే ఉద్దేశంతో రాష్ట్ర ప్రభుత్వం పాల ధరను పెంచడంపై సర్వత్రా హర్షం వ్యక్తమవుతున్నది. విజయ డెయిరీ పాడిరైతుల కోసం పలు సంక్షేమ పథకాలను అమలుచేయడంతోపాటు లీటరుకు రూ.4 ఇన్సెంటీవ్ను కూ�
‘మన ఊరు-మన బడి’ ఓ మహత్తర కార్యక్రమం అందరికీ నాణ్యమైన విద్య అందించేందుకు చర్యలు తొలి విడుతలో 407 స్కూళ్లకు రూ.160 కోట్ల వ్యయం మంత్రి వేముల ప్రశాంత్రెడ్డి వెల్లడి ప్రజా ప్రతినిధులు, అధికార యంత్రాంగంతో సమీక్ష �
మైనర్ల వివాహాలకు అడ్డుకట్ట పడేనా? పెద్దల అనాలోచిత నిర్ణయాలతో అనర్థాలు ఉమ్మడి జిల్లాలో అక్కడక్కడా వెలుగులోకి.. 15 రోజుల వ్యవధిలోనే నాలుగు పెండ్లిళ్లను అడ్డుకున్న అధికారులు మోపాల్ మండలంలోనే మూడురోజుల్ల�
దేశానికి బీజేపీ శనిలా మారిందని తెలంగాణ రాష్ట్ర సమితి జిల్లా అధ్యక్షుడు ఆశన్నగారి జీవన్ రెడ్డి అన్నారు. నిజామాబాద్ జిల్లాకు ఎంపీ ధర్మపురి అర్వింద్ దరిద్రంలా దాపురించాడని మండిపడ్డారు. నిజామాబాద్ జి�
టీఆర్ఎస్ కామారెడ్డి జిల్లా అధ్యక్షుడిగా నియమితులైన ఎంకే ముజీబుద్దీన్ గురువారం ప్రమాణస్వీకారం చేయనున్నారు. జిల్లా కేంద్రంలోని సత్య గార్డెన్లో నిర్వహించనున్న కార్యక్రమానికి మంత్రి వేముల ప్రశాంత్