నిజామాబాద్, కామారెడ్డి జిల్లాలో విస్తరించిన బాన్సువాడ నియోజకవర్గం యావత్ రా ష్ర్టానికి ఆదర్శమని రాష్ట్ర ఐటీ, పరిశ్రమలు, పురపాలక శాఖ మంత్రి కల్వకుంట్ల తారక రామారావు అన్నారు. సిద్ధాపూర్ రిజర్వాయర్, చం�
సీఎం కేసీఆర్ జన్మదిన వేడుకల్లో భాగంగా ఉమ్మడి జిల్లాలో బుధవారం పలు సేవాకార్యక్రమాలతోపాటు రక్తదాన శిబిరాలను నిర్వహించారు. టీఆర్ఎస్ శ్రేణులతో కలిసి ఉమ్మడి జిల్లా ప్రజాప్రతినిధులు పాల్గొన్నారు. వర్ని
ప్రతి గ్రామంలో సీసీ కెమెరాలు ఏర్పాటు చేసుకునేందుకు ప్రజలు ముందుకు రావాలని టీఎస్ఆర్టీసీ చైర్మన్ బాజిరెడ్డి గోవర్ధన్ అన్నారు. మండలంలోని ఖిల్లా డిచ్పల్లిలో గ్రామ పంచాయతీ, వీడీసీ ఆధ్వర్యంలో రూ.4లక్షల 50
జిల్లాలోని పలు గ్రామాల్లో ఉన్న ఆలయాల వద్ద ఉత్సవాలు కొనసాగుతున్నాయి. ఆయా గ్రామాల్లో దేవతామూర్తులకు కల్యాణాలు, ప్రత్యేక పూజలు నిర్వహించారు. భక్తులకు అన్నదానం ఏర్పాటుచేశారు.
కమ్మర్పల్లి, ఫిబ్రవరి 16: కమ్మ�
సీఎం కేసీఆర్ ఎంతో మంచి మనసుతో సుమారు రూ.120 కోట్ల వ్య యంతో 12 వేల ఎకరాలకు సాగునీటిని అందించేందుకు సిద్ధాపూర్ రిజర్వాయర్ను మంజూరు చేశారని, ఇక గిరిజన తండాలకు మహర్దశ పట్టబోతున్నదని స్పీకర్ పోచారం శ్రీనివా�
సీఎం కేసీఆర్ జన్మదిన వేడుకలను జిల్లా వ్యాప్తంగా బుధవారం ఘనంగా నిర్వహించారు. జిల్లా కేంద్రంలోని కోటగల్లీ ప్రభుత్వ పాఠశాలలో టీఆర్ఎస్ నాయకుడు పబ్బ సాయిప్రసాద్ ఆధ్వర్యంలో నిర్వహించిన కేసీఆర్ జన్మది
టీఆర్ఎస్ జిల్లా అధ్యక్షుడు, పీయూసీ చైర్మన్, ఆర్మూర్ ఎమ్మెల్యే ఆశన్నగారి జీవన్రెడ్డి గురువారం నిజామాబాద్ నగరానికి వస్తున్నారు. ఈ సందర్భంగా ఆయనకు ఇందల్వాయి టోల్ప్లాజా వద్ద భారీ స్వాగతం పలికేందుక�
నిజాంసాగర్ కింద నాన్కమాండింగ్ ఏరియాకు నీరందివ్వడమే లక్ష్యంగా నిర్మించబోతున్న సిద్ధాపూర్ రిజర్వాయర్ పనులను బుధవారం రాష్ట్ర ఐటీ, పరిశ్రమలు, పురపాలకశాఖ మంత్రి కల్వకుంట్ల తారకరామారావు ప్రారంభించన�
వీరగడ్డ మేడారంలో ధైర్య పరాక్రమాలకు మారుపేరైన సమ్మక్క-సారలమ్మను తలుచుకుంటేనే ఒళ్లు పులకరిస్తుంది. రెండేళ్లకోసారి జరిగే ఈ తల్లుల జాతరలో ప్రతి ఘట్టం ఎంతో అత్యద్భుతంగా ఉంటుంది. మాఘశుద్ధ పౌర్ణమి రోజు సాయంత
వర్ని మండలం సిద్ధాపూర్లో రిజర్వాయర్ నిర్మాణానికి భూమి పూజ చేసేందుకు బుధవారం మంత్రి కేటీఆర్ రానున్న నేపథ్యంలో స్పీకర్ పోచారం శ్రీనివాసరెడ్డి మంగళవారం ఏర్పాట్లను పరిశీలించారు. హెలిప్యాడ్ వద్ద భద్
సీఎం కేసీఆర్ పాలనలో రాష్ట్రం సుభిక్షంగా ఉన్నదని రోడ్లు, భవనాలు, గృహనిర్మాణ, శాసనసభా వ్యవహారాల శాఖ మంత్రి వేముల ప్రశాంత్రెడ్డి అన్నారు. కేసీఆర్ జన్మదిన వేడుకల్లో భా గంగా భీమ్గల్ పట్టణంలోని బాపూజీనగ�
మేడారం సమ్మక్క-సారలమ్మ జాతరకు ఉమ్మడి జిల్లా నుంచి 280 బస్సులను నడుపుతున్నట్లు ఆర్టీసీ ఆర్ఎం సుధాపరిమళ మంగళవారం ఒక ప్రకటనలో తెలిపారు. మేడారం జాతరకు వెళ్లే భక్తులు ఆర్టీసీ సేవలను సద్వినియోగం చేసుకోవాలని �
ముఖ్యమంత్రి కేసీఆర్ జన్మదిన వేడుకలు జిల్లావ్యాప్తంగా మంగళవారం ఘనంగా ప్రారంభమయ్యాయి. టీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ఆదేశాల మేరకు అన్ని మండలాల్లో సంబురాలు కొనసాగాయి. ఈ సందర్భంగా టీఆర్ఎస్
పిల్లలను ఇంగ్లిష్ మీడియం చదివించాలనే తపన.. భారమైనప్పటికీ ప్రైవేటు పాఠశాలలకు పంపడంతో ప్రభుత్వ పాఠశాల మనుగడే ప్రశ్నార్థకంగా మారింది. ఒకప్పుడు విద్యార్థుల్లేక వెలవెలబోయిన ఆ పాఠశాల ప్రస్తుతం సందడిగా మార�