వైభవంగా మొదలైన లక్ష్మీనారాయణ హోమ క్రతువు అరణి మథనంతో.. 1035 కుండలాల్లో అగ్ని దేవుడికి ఆహ్వానం సహస్రాబ్ది వేడుకలకు హాజరైన సీఎం కేసీఆర్25వేలకు పైగా సిబ్బంది నిర్విరామ సేవలు జప, పారాయణలతో ఆధ్యాత్మిక పరవశంనిర�
పార్టీ బలోపేతానికి ఐక్యంగా ముందుకు.. నిజామాబాద్ జిల్లా ముఖ్య ప్రజా ప్రతినిధుల నిర్ణయం జీవన్రెడ్డిని సన్మానించిన మంత్రి, ఎమ్మెల్యేలు వేల్పూర్, ఫిబ్రవరి 2: టీఆర్ఎస్ నాయకులందరూ ఒకే మాట.. ఒకే బాటగా నిలిచ
నిజామాబాద్ సిటీ, ఫిబ్రవరి 2 : దళితబంధు పథకాన్ని విజయవంతం చేసేందుకు అధికారులు యూనిట్ల్ల తుది జాబితాను సిద్ధం చేయాలని కలెక్టర్ నారాయణరెడ్డి సంబంధిత అధికారులను ఆదేశించారు. ప్రగతిభవన్లో బుధవారం నిర్వహి�
విభజన చట్టంపై కేంద్రం నిర్లక్ష్యం మనకు దక్కాల్సిన నిధులపై మౌనం రాష్ర్టానికి సీఎం కేసీఆర్ శ్రీరామరక్ష రాష్ట్ర మంత్రి వేముల ప్రశాంత్రెడ్డి పలు మండలాల నాయకులు, యువకులు మంత్రి సమక్షంలోటీఆర్ఎస్లో చేర�
మాజీ న్యాయమూర్తి నివేదిత దేశ్పాండే ‘ప్రభుత్వ పాఠశాలల్లో ఇంగ్లిష్ మీడియం ప్రవేశపెట్టడం శుభపరిణామం.. ప్రాథమికస్థాయి నుంచే ఆంగ్లబోధన ఉంటే విద్యార్థులకు ఇంగ్లిష్పై భయం పోతుంది. అవగాహన, ఆత్మవిశ్వాసం పె�
నిరాశ కేంద్ర బడ్జెట్లో ఉమ్మడి జిల్లాకు మళ్లీ నిరాశే రైల్వే ప్రాజెక్టుల ఊసు లేదు పసుపు బోర్డు మాటే లేదు కేంద్ర పద్దులోజిల్లాకు ప్రయోజనాలు శూన్యం కనిపించని బీజేపీ ఎంపీల కృషి అసంతృప్తి వ్యక్తంచేస్తున్న�
Collector Narayana reddy | జిల్లా సరిహద్దు ప్రాంతమైన బోధన్ మండలంలోని సాలూర ప్రాథమిక ఆరోగ్య కేంద్రాన్ని కలెక్టర్ సి.నారాయణరెడ్డి మంగళవారం ఆకస్మికంగా తనిఖీ చేశారు. ఈ సందర్భంగా విధుల్లో లేకుండా గైర్హాజర్ అయిన సీనియర్ అసి�
Minister Vemula | బీజేపీ, ప్రధాని మోదీ తెలంగాణకు ప్రధాన శత్రువులు. కేంద్రంలోని బీజేపీ వల్ల రాష్ట్రానికి తీవ్ర అన్యాయం జరిగిందని మంత్రి వేముల ప్రశాంత్ రెడ్డి అన్నారు.
రూ.10లక్షలు ఇవ్వాలంటే ధైర్యం కావాలి గతంలో ఇటువంటి పథకం చూడలేదు ‘రూరల్’లో 100 యూనిట్లతో ప్రయోగాత్మకంగా మొదలు భవిష్యత్తులో దశలవారీగా దళితులందరికీ వర్తింపు ఫిబ్రవరి మొదటివారంలో లబ్ధిదారుల జాబితా ‘నమస్తే
ఎమ్మెల్సీ కవిత, ఎమ్మెల్యే జీవన్రెడ్డి సమక్షంలో పార్టీలో చేరిన నందిపేట-2ఎంపీటీసీ అరుణనందిపేట, జనవరి 30: టీఆర్ఎస్ పార్టీలోకి వలసలు కొనసా గుతున్నాయి. రాష్ట్ర ప్రభు త్వం చేపడుతున్న అభివృద్ధి కార్యక్రమాలు,
చోరీకి గురైన ఉత్సవమూర్తులు మళ్లీ కందకుర్తి ఆలయానికి.. బియ్యం సంచుల్లో పెట్టి పంపిన అగంతకులు రెంజల్, జనవరి 30: కొన్నిరోజుల క్రితం చోరీకి గురైన మండలంలోని కందకుర్తిలో ఉన్న అత్యంత ప్రాచీన చరిత్ర కలిగిన రామాల
మద్నూర్ మండలంలో ఇప్పటికే తెలుగు, మరాఠీ, ఉర్దూ మీడియం బోధన ఆంగ్ల మాధ్యమం ప్రకటనపై సర్వత్రా హర్షం మూడురాష్ర్టాల సరిహద్దులో తొలగనున్న భాషాపరిమితులు కామారెడ్డి జిల్లాలోని మద్నూర్ ప్రాంతం బహుభాషా సంగమం. �
ఆర్మూర్/మాక్లూర్/కమ్మర్పల్లి/శక్కర్నగర్/ ధర్పల్లి/ ఇందల్వాయి, జనవరి 30: జాతిపిత మహాత్మాగాంధీ వర్ధంతి సందర్భంగా పలువురు ప్రజా ప్రతినిధులు, నాయకులు, స్వచ్ఛంద సంస్థల ఆధ్వర్యంలో ఘన నివాళి అర్పించారు. ఆయన