రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన దళితబంధు పథకం దళితుల స్వయంఉపాధికి రాచబాట వేస్తుందని ఆర్మూర్ ఎమ్మెల్యే, పీయూసీ చైర్మన్ ఆశన్నగారి జీవన్రెడ్డి అన్నారు. అంబేద్కర్ స్ఫూర్తితో దళిత సమాజం వ�
ఉద్యోగ అవకాశాల్లో ఇండ స్ట్రీ -4 టెక్నాలజీ కీలకంగా మారిందని కేఎల్ యూనివర్సిటీ ప్రతినిధులు తెలిపారు. 2000 సంవత్సరంలోనే ప్రారంభమైన ఈ టెక్నాలజీతో ఐవోటీ, ఏఐ, ఎస్ఐ, వీఆర్, బ్లాక్ చెయిన్, క్వాంటమ్ కంప్యూటింగ్�
జిల్లా కేంద్రంలోని ఓ కల్లుబట్టీని అడ్డాగా చేసుకొని గంజాయిని విక్రయిస్తుండగా, నిందితుడు విజయ్ అనే యువకుడు రెండు రోజుల క్రితం ఎక్సైజ్ ఎన్ఫోర్స్మెంట్ టీమ్కు పట్టుబడిన విషయం తెలిసిందే. నిందితుడిని �
మండలంలోని సాలూరా గ్రామంలో సీసీ రోడ్డు పనులను ఎంపీపీ బుద్దె సావిత్రీ రాజేశ్వర్ శుక్రవారం ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ.. రూ.ఎనిమిది లక్షల ఎన్ఆర్ఈజీఎస్ నిధులతో పనులను చేపడుతున్నట్లు తెలి�
మేడారం సమ్మక్క-సారలమ్మ జాతరకు పోలీసు శాఖ పరంగా అన్ని ఏర్పాట్లూ చేశారు. మహాజాతరలో ట్రాఫిక్ నియంత్రణ కోసం ఆరు వేల మంది పోలీసులు విధుల్లో ఉండనున్నారు. వాహనాల నియంత్రణకు 6వేల మంది పోలీసులు విధుల్లో ఉంటారు. ట
చారిత్రక నిజాంసాగర్ ప్రాజెక్టు దిగువన రెండున్నర లక్షల ఆయకట్టు దశాబ్దాల క్రితం నుంచి స్థిరీకరించబడింది. కాలక్రమేణా ఇది కాస్త 1.80 లక్షల ఎకరాలకే పరిమితమైంది. మిగిలిన భూములకు వివిధ ఎత్తిపోతల పథకాలతో సాగు న�
తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు హేతుబద్ధంగా జరగలేదని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ చేసిన వ్యాఖ్యలను ఖండిస్తూ నిజామాబాద్, కామారెడ్డి జిల్లాల్లో ఉద్యోగుల ఆధ్వర్యంలో భోజన విరామ సమయంలో కలెక్టరేట్లలో నల్లబ్యాడ్జీ�
సీఎం కేసీఆర్ ప్రారంభించిన హరితహారంతో రాష్ట్రంలోని గ్రామాలు ఆదర్శంగా నిలుస్తున్నాయని, పల్లెల్లో ఏర్పాటు చేసిన ప్రకృతి వనాలతో ఆహ్లాదకర వాతావారణం నెలకొన్నదని శాసనసభా స్పీకర్ పోచారం శ్రీనివాసరెడ్డి అ�
మత విద్వేషాలను రెచ్చగొడుతూ బీజేపీ ప్రభుత్వం పబ్బం గడుపుకొంటున్నదని టీఎస్ ఆర్టీసీ చైర్మన్, నిజామాబాద్ రూరల్ ఎమ్మెల్యే బాజిరెడ్డి గోవర్ధన్ విమర్శించారు. దేశంలోని అన్ని రాష్ర్టాల అభివృద్ధి కోసం పా�
ఉమ్మడి నిజామాబాద్ స్థానిక సంస్థల ఎమ్మెల్సీ కవిత హిజాబ్ వివాదంపై గురువారం స్పందించారు. మహిళల వస్త్రధారణ విషయంలో ఆమె కీలక వ్యాఖ్యలు చేశారు. మహిళలు తమ ఇష్టంతో ఏదైనా ధరించ వచ్చన్నారు. స్త్రీల వ్యక్తిగత వి
శాసనసభ స్పీకర్ పోచారం శ్రీనివాసరెడ్డి జన్మదిన వేడుక లను వర్ని, కోటగిరి, రుద్రూర్, చందూర్, మోస్రా మండ లాల్లో గురువారం ఘనంగా నిర్వహించారు. టీఆర్ఎస్ ప్రజాప్రతినిధులు, నాయకులు, కార్యకర్తలు, అభిమానులు వే�
చేపూర్లో రైతులు సాగుచేస్తున్న ఆయిల్ పామ్ నర్సరీలో మొక్కల పెంపకం బాగున్నదని ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఆయిల్ పామ్ రీసెర్చ్ శాస్త్రవేత్తలు రామచంద్రుడు, విజయ్కృష్ణ అన్నారు. మండలంలోని చేపూర్ �
తెలంగాణ రాష్ట్రంపై పార్లమెంట్ సాక్షిగా విషం కక్కిన ప్రధాని మోదీపై తెలంగాణ సమాజం తిరగబడింది. తక్షణమే ఆయన క్షమాపణ చెప్పాలంటూ డిమాండ్ చేసింది. మోదీ అనుచిత వ్యాఖ్యలకు వ్యతిరేకంగా బుధవారం ఉమ్మడి జిల్లాలో
అలుపెరగని సేవకుడు పోచారం అత్యున్నత పదవుల్లో ఉన్నప్పటికీ నిత్యం ప్రజల్లోనే.. డబుల్ బెడ్రూం ఇండ్లు, సాగునీటి వసతి కోసం కృషి నేడు శాసనసభాపతి పోచారం శ్రీనివాసరెడ్డి పుట్టినరోజు నిజామాబాద్, ఫిబ్రవరి 9, (నమ�
నమస్తే తెలంగాణ యంత్రాంగం, ఫిబ్రవరి 9 : తెలంగాణ రాష్ట్ర ఏర్పాటుపై ప్రధాని మోదీ వ్యాఖ్యలను నిరసిస్తూ జిల్లావ్యాప్తంగా నిరసనలు మిన్నంటాయి. అన్ని మండల కేంద్రాల్లో మోదీ దిష్టిబొమ్మలకు బుధవారం శవయాత్రను నిర్�