మూడేండ్లుగా పసుపు కొనుగోళ్ల సీజన్ ప్రారంభం కాగానే ఎంపీ అర్వింద్ సరికొత్త ఎత్తుగడలకు తెరలేపుతున్నారనే విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. ధర పెరిగితే తమ కృషే కారణమంటూ గొప్పలు చెప్పుకుంటూ.. ధర పతనమైతే పత్త
ఆంగ్లం కోసం..ఆరు కిలోమీటర్లు ప్రభుత్వ తాజా నిర్ణయంతో గతకాలపు వెతలకు చెల్లుచీటి సొంతూళ్లోనే అందుబాటులోకి ఇంగ్లిష్ మీడియం మాల్తుమ్మెద పాఠశాలకు తొమ్మిది గ్రామాల విద్యార్థులు ‘మన ఊరు – మన బడి’తో విద్యా�
వర్ని మండలం సిద్ధాపూర్కు ఈ నెల 11న రాష్ట్ర పురపాలక, ఐటీ శాఖల మంత్రి కేటీఆర్ రానున్నారని స్పీకర్ పోచారం శ్రీనివాసరెడ్డి తెలిపారు. సిద్ధాపూర్ రిజర్వాయర్ నిర్మాణానికి శంకుస్థాపన చేస్తారని, ప్రతి రైతు �
70 ఏండ్లలో జరగని అభివృద్ధి ఏడేండ్లలో జరిగింది రాష్ట్ర శాసనసభ స్పీకర్ పోచారం శ్రీనివాసరెడ్డి గాంధారి మండలం ముదెల్లిలో డబుల్బెడ్రూం ఇండ్ల నిర్మాణ పనులకు సభాపతి భూమిపూజ గాంధారి, ఫిబ్రవరి 4: కేసీఆర్ పాల�
మండలంలోని మారుమూల గ్రామం ఖండ్గావ్లోని ప్రభుత్వ ప్రాథమికోన్నత పాఠశాల అభివృద్ధి కోసం ప్రముఖ సినీ నటుడు అక్కినేని నాగార్జున సతీమణి అక్కినేని అమల రూ.50 వేల అర్థికసహాయాన్ని అందించారు.
ఏండ్ల కల నెరవేరింది ఉద్యోగులకు శాశ్వత పరిష్కారం.. న్యాయబద్ధమైన విభజనఅంటున్న ఉద్యోగులు మారుమూల ప్రాంతాల్లోని పిల్లలకూ మెరుగైన విద్యాబోధన అందించాలనే ముఖ్య ఉద్దేశంతో రాష్ట్ర ప్రభుత్వం ముందుకు వెళ్తున్న
అభివృద్ధి కార్యక్రమాలకు శంకుస్థాపన, ప్రారంభోత్సవాలు 98 మందికి కల్యాణలక్ష్మి, షాదీముబారక్ చెక్కుల పంపిణీ తుంగతుర్తి, ఫిబ్రవరి 3 : నియోజకవర్గ అభివృద్ధే తన లక్ష్యమని ఎమ్మెల్యే గాదరి కిశోర్కుమార్ అన్నారు
వైభవంగా మొదలైన లక్ష్మీనారాయణ హోమ క్రతువు అరణి మథనంతో.. 1035 కుండలాల్లో అగ్ని దేవుడికి ఆహ్వానం సహస్రాబ్ది వేడుకలకు హాజరైన సీఎం కేసీఆర్25వేలకు పైగా సిబ్బంది నిర్విరామ సేవలు జప, పారాయణలతో ఆధ్యాత్మిక పరవశంనిర�
పార్టీ బలోపేతానికి ఐక్యంగా ముందుకు.. నిజామాబాద్ జిల్లా ముఖ్య ప్రజా ప్రతినిధుల నిర్ణయం జీవన్రెడ్డిని సన్మానించిన మంత్రి, ఎమ్మెల్యేలు వేల్పూర్, ఫిబ్రవరి 2: టీఆర్ఎస్ నాయకులందరూ ఒకే మాట.. ఒకే బాటగా నిలిచ
నిజామాబాద్ సిటీ, ఫిబ్రవరి 2 : దళితబంధు పథకాన్ని విజయవంతం చేసేందుకు అధికారులు యూనిట్ల్ల తుది జాబితాను సిద్ధం చేయాలని కలెక్టర్ నారాయణరెడ్డి సంబంధిత అధికారులను ఆదేశించారు. ప్రగతిభవన్లో బుధవారం నిర్వహి�
విభజన చట్టంపై కేంద్రం నిర్లక్ష్యం మనకు దక్కాల్సిన నిధులపై మౌనం రాష్ర్టానికి సీఎం కేసీఆర్ శ్రీరామరక్ష రాష్ట్ర మంత్రి వేముల ప్రశాంత్రెడ్డి పలు మండలాల నాయకులు, యువకులు మంత్రి సమక్షంలోటీఆర్ఎస్లో చేర�
మాజీ న్యాయమూర్తి నివేదిత దేశ్పాండే ‘ప్రభుత్వ పాఠశాలల్లో ఇంగ్లిష్ మీడియం ప్రవేశపెట్టడం శుభపరిణామం.. ప్రాథమికస్థాయి నుంచే ఆంగ్లబోధన ఉంటే విద్యార్థులకు ఇంగ్లిష్పై భయం పోతుంది. అవగాహన, ఆత్మవిశ్వాసం పె�
నిరాశ కేంద్ర బడ్జెట్లో ఉమ్మడి జిల్లాకు మళ్లీ నిరాశే రైల్వే ప్రాజెక్టుల ఊసు లేదు పసుపు బోర్డు మాటే లేదు కేంద్ర పద్దులోజిల్లాకు ప్రయోజనాలు శూన్యం కనిపించని బీజేపీ ఎంపీల కృషి అసంతృప్తి వ్యక్తంచేస్తున్న�