నిజామాబాద్ జిల్లాలో రథ సప్తమి వేడుకలను మంగళవారం భక్తిశ్రద్ధలతో జరుపుకొన్నారు. జిల్లా కేంద్రంలోని నీల కంఠేశ్వరాలయంలో ఉదయం నుంచే భక్తులు బారులు తీరి ప్రత్యేక పూజలు నిర్వహించారు. సాయంత్రం స్వామివారి రథ�
ఆర్మూర్ మున్సిపల్ వైస్చైర్మన్ షేక్ మున్నాపై సత్తార్ అనే మైనారిటీ నాయకు డు మంగళవారం దాడికి పాల్పడ్డాడు. ఇందుకు సంబంధించి వివరాలు ఇలా ఉన్నాయి. ప్రజల కోరిక మేరకు డ్రైనేజీ సమస్యను పరిష్కరించేందుకు వ�
టీఆర్ఎస్లోకి వలసలు జోరందుకున్నాయి. వివిధ పార్టీలకు చెందిన నాయకులు, కార్యకర్తలు స్వచ్ఛందంగా గులాబీ పార్టీలో చేరుతున్నారు. నందిపేట్ మండలంలోని మున్నూరుకాపు సంఘ సభ్యులతోపాటు చౌడమ్మ కొండూర్ గ్రామానిక
పేదల కల సాకారం చేయడమే లక్ష్యంగా సీఎం కేసీఆర్ కృషి చేస్తున్నారని, ప్రతీ పేదకు నీడ కల్పించేందుకు డబుల్ బెడ్రూం ఇండ్ల నిర్మాణం చేపడుతున్నారని టీఆర్ఎస్ రాష్ట్ర నాయకుడు పోచారం సురేందర్రెడ్డి అన్నారు.
నిజామాబాద్ : జిల్లాలో బీజేపీ నుంచి టీఆర్ఎస్లోకి వలసల వెల్లువ కొనసాగుతూనే ఉంది. తాజాగా బీజేపీకి చెందిన మరో ఎంపీటీసీ ఆ పార్టీకి గుడ్ బై చెప్పి తన వందలాది మంది అనుచర గణంతో సోమవారం గులాబీ గూటికి చేరారు. దీం�
‘దళిత బంధు పథకం పేదలకు వెలుగు దివ్వెలాంటిది.. గత ప్రభుత్వాలు పేదల కోసం పాటుపడిన దాఖలాలు లేవు.. ఈ పథకం దేశానికే ఆదర్శంగా నిలుస్తుంది..ఎలాంటి షరతులు లేకుండా వంద శాతం రాయితీతో రూ.10 లక్షలు మంజూరు చేయాలనే ఆలోచన ర
గ్రామంలోని ప్రభుత్వ బడిని అభివృద్ధి చేయాలని సంకల్పించారు కామారెడ్డి మండలంలోని గర్గుల్ గ్రామస్తులు. తలాకొంత పోగుచేసి 13 ఏండ్ల క్రితం ఇంగ్లిష్ మీడియం బోధనను ప్రారంభించారు.
300 మంది నుంచి రూ.54 లక్షలు వసూలు పోలీసుల అదుపులో ముగ్గురు నిందితులు ఫర్నిచర్, బ్రోచర్లు, ఇతర సామగ్రి సీజ్ నిజామాబాద్ క్రైం, ఫిబ్రవరి 5 : నిజామాబాద్ జి ల్లా కేంద్రంలో అక్రమంగా లక్కీ డ్రా నిర్వహిస్తున్న స్థ�
ప్రభుత్వ పథకాలతో ఆర్థికంగా అభివృద్ధి చెందాలి వంద శాతం రాయితీ పై చేప పిల్లలను పంపిణీ చేస్తున్న ఏకైక రాష్ట్రం తెలంగాణ బాన్సువాడ లో చేపల విక్రయ కేంద్రాన్ని ప్రారంభించిన స్పీకర్ పోచారం బాన్సువాడ, ఫిబ్రవర�
మూడేండ్లుగా పసుపు కొనుగోళ్ల సీజన్ ప్రారంభం కాగానే ఎంపీ అర్వింద్ సరికొత్త ఎత్తుగడలకు తెరలేపుతున్నారనే విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. ధర పెరిగితే తమ కృషే కారణమంటూ గొప్పలు చెప్పుకుంటూ.. ధర పతనమైతే పత్త
ఆంగ్లం కోసం..ఆరు కిలోమీటర్లు ప్రభుత్వ తాజా నిర్ణయంతో గతకాలపు వెతలకు చెల్లుచీటి సొంతూళ్లోనే అందుబాటులోకి ఇంగ్లిష్ మీడియం మాల్తుమ్మెద పాఠశాలకు తొమ్మిది గ్రామాల విద్యార్థులు ‘మన ఊరు – మన బడి’తో విద్యా�
వర్ని మండలం సిద్ధాపూర్కు ఈ నెల 11న రాష్ట్ర పురపాలక, ఐటీ శాఖల మంత్రి కేటీఆర్ రానున్నారని స్పీకర్ పోచారం శ్రీనివాసరెడ్డి తెలిపారు. సిద్ధాపూర్ రిజర్వాయర్ నిర్మాణానికి శంకుస్థాపన చేస్తారని, ప్రతి రైతు �