క్షేత్రస్థాయిలో పరిస్థితులను నిశితంగా పరిశీలించాలి విద్యార్థులు, యువకులతో సర్వే నిర్వహించాలి రెండు రోజుల్లో వివరాలను అందించాలి దళితబంధు అమలుపై సమీక్షలో కలెక్టర్ నారాయణరెడ్డి నిజామాబాద్ సిటీ, జనవర�
పీఆర్టీయూ కామారెడ్డి జిల్లా అధ్యక్షుడు పులగం దామోదర్ రెడ్డి ఎల్లారెడ్డి, జనవరి 25 : రాష్ట్ర ప్రభుత్వం సర్కారు పాఠశాలల్లో ఆంగ్ల మాధ్యమం ప్రవేశ పెట్టడం, మౌలిక సదుపాయాలు కల్పించడాన్ని ఉపాధ్యా య సంఘాలు స్వా�
ప్రొసీడింగ్ కాపీలను అందజేసిన మంత్రి వేముల ప్రశాంత్రెడ్డి వేల్పూర్, జనవరి 22: నియోజకవర్గంలోని పలు గ్రామాల్లో ఆలయాలకు మంజూరైన నిధుల ప్రొసీడింగ్ కాపీలను మంత్రి వేముల ప్రశాంత్రెడ్డి ఆయన స్వగృహంలో ఆలయ �
నమస్తే తెలంగాణ యంత్రాంగం, జనవరి 22: ప్రభుత్వ ఆదేశాల మేరకు జిల్లావ్యాప్తంగా జ్వర సర్వే కొనసాగుతున్నది. రెండో రోజైన శనివారం ఆరోగ్య సిబ్బంది, అంగన్వాడీ, ఆశక్యాకర్తలు ఇంటింటికీ తిరుగుతూ ప్రజల ఆరోగ్య వివరాలన�
ఆలోచనా ధోరణితోనే సమాజ వికాసం హైకోర్టు న్యాయమూర్తి ఉజ్వల్ భుయాన్ పీపీ గంగారెడ్డి మెమోరియల్ హాల్ ప్రారంభం నిజామాబాద్ లీగల్, జనవరి 22 : సామాజిక స్పృహ, వృత్తి నిబద్ధత ప్రజాహిత ఆలోచనా ధోరణులు సమాజ వికాసా
నిజామాబాద్ జిల్లా వేల్పూర్ మండలం లక్కోరా వద్ద ఘటన మృతులు జగిత్యాల జిల్లా మెట్పల్లి వాసులు వేల్పూర్, జనవరి 22: ఆర్టీసీ బస్సు ఢీకొని ఇద్దరు మృతి చెందిన ఘటన నిజామాబాద్ జిల్లా వేల్పూర్ మండలం లక్కోరా వద్
రూ. 26.30లక్షలతో సొంత జీపీ కార్యాలయం జీపీ కోసం 120 గజాల స్థలమిచ్చిన గ్రామస్తుడు ప్రారంభానికి సిద్ధమైన జీపీ భవనం వందశాతం పన్ను వసూళ్లతో ఆర్జీఎస్ఏకు ఎంపిక నిజామాబాద్ రూరల్, జనవరి 22 : నిజామాబాద్ రూరల్ మండలం
మన ఊరు.. మన బడి’కి శ్రీకారం అన్ని సర్కారు స్కూళ్లలో ఇంగ్లిష్ మీడియం బోధన ప్రైవేట్కు దీటుగా ప్రభుత్వ పాఠశాలలు బడ్జెట్లో కేటాయింపులు.. ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీల కోటా నిధులూ వినియోగం రాష్ట్ర ప్రభుత్వ నిర్�
లబ్ధిదారుల ఎంపికలో ఎమ్మెల్యేలు కీలకం నియోజకవర్గానికి 100 మంది లబ్ధిదారుల ఎంపిక మార్చి 7 లోగా గ్రౌండింగ్ పనులు పూర్తిచేయాలి ఉభయ జిల్లాల యంత్రాంగంతో రాష్ట్ర మంత్రి వేముల కరోనా వైరస్ వ్యాప్తి నివారణకు పక�
జ్వర సర్వేపై ప్రజలతో మాట్లాడిన మంత్రి వేముల వేల్పూర్ మండలం పడగల్లో ఆకస్మిక పరిశీలన పక్కాగా సమాచారం సేకరించాలని బృందాలకు సూచన వేల్పూర్, జనవరి 22:‘ఆరోగ్య సిబ్బంది మీ ఇంటికి వచ్చారా.. సర్వే చేశారా..’అంటూ ప�
రైల్వే ఓవర్ బ్రిడ్జి నిర్మాణానికి రూ.93.12 కోట్ల వ్యయం సీఎం కేసీఆర్కు మంత్రి ప్రశాంత్రెడ్డి కృతజ్ఞతలు తూతూమంత్రంగానే నిధులిచ్చిన రైల్వే శాఖ చొరవ చూపిన మంత్రి వేముల, ఎమ్మెల్సీ కవిత, ఎమ్మెల్యే బాజిరెడ్డి
తెలంగాణలో ఉద్యోగాలు ఇవ్వట్లేదంటూ ప్రతిపక్షాల విషప్రచారం కేటీఆర్ కృషితో 16 లక్షల ఉద్యోగాలు బీజేపీ పాలిత రాష్ర్టాలతో పోల్చితే మన రాష్ట్రంలోనే ఎక్కువ ఉద్యోగాలు అక్కడ ఎన్ని ఉద్యోగాలు ఇచ్చారో శ్వేతపత్రం వ
రంగంలోకి దిగిన ప్రత్యేక బృందాలు ఇంటింటికీ వెళ్లి వివరాల సేకరణ అవసరమైన వారికి ఐసొలేషన్ కిట్ల అందజేత ప్రాథమిక దశలో వైరస్వ్యాప్తి కట్టడికి పకడ్బందీ చర్యలు ఉమ్మడి జిల్లాలో జ్వర సర్వే ప్రారంభం కరోనా మహమ్
నమస్తే తెలంగాణ యంత్రాంగం, జనవరి 21 : కరోనా మహమ్మారిని అరికట్టడంలో భాగంగా చేపడుతున్న ఫీవర్ సర్వేను పకడ్బందీగా నిర్వహించాలని జిల్లా వైద్యాధికారి సుదర్శనం అన్నారు. నవీపేట మండలంలోని అభంగపట్నం గ్రామంలో వైద్
శక్కర్నగర్ ఆలయ అభివృద్ధికి కమిటీ సభ్యుల కృషి ఆదాయ మార్గాలపై అన్వేషణ శక్కర్నగర్, జనవరి 21 : రాష్ట్రంలోని ప్రముఖ పుణ్యక్షేత్రమైన భద్రాద్రి తరహాలో అలరారిన శక్కర్నగర్ రామాలయానికి పూర్వవైభవం తీసుకువచ�