కలెక్టర్ నారాయణరెడ్డి అవెన్యూ ప్లాంటేషన్, బోధన్లో ప్రగతి పనుల పరిశీలన ఎడపల్లి (శక్కర్నగర్), జనవరి 21: హరితహారంలో నాటిన ప్రతి మొక్కనూ సంరక్షించేందుకు అధికారులు చర్యలు తీసుకోవాలని కలెక్టర్నారాయణరెడ�
వేగంగా మూడో వేవ్ వ్యాప్తి సింగిల్ డిజిట్ నుంచి ట్రిపుల్ డిజిట్కు.. ఉమ్మడి జిల్లాలో 500 దాటిన రోజువారీ ‘పాజిటివ్’ కేసులు కరోనా నిర్ధారణకు బారులు తీరుతున్న ప్రజలు చాలా మందిలో లక్షణాలేవీ లేకుండానే కొ
నిజామాబాద్ జిల్లా కేంద్రంలో ఘటన ప్రాణాలు కాపాడేందుకు ప్రయత్నించాం: జీజీహెచ్ సూపరింటెండెంట్ ప్రతిమారాజ్ నిజామాబాద్ క్రైం/ఖలీల్వాడి, జనవరి 20: దవాఖాన భవనంపై నుంచి దూకి ఓ రోగి ఆత్మహత్య చేసుకున్నాడు. �
కమ్మర్పల్లిలో మినీ స్టేడియం నిర్మాణం పూర్తి నేడు ప్రారంభించనున్న మంత్రి వేముల ప్రశాంత్రెడ్డి హర్షం వ్యక్తంచేస్తున్న క్రీడాకారులు, యువత గ్రామీణ ప్రాంత క్రీడాకారుల మూడుదశాబ్దాల కల నెరవేరింది. ప్రాక్
విలేకరిపై జరిగిన దాడిని ఖండిస్తున్నాం ప్రతిపక్ష నేతలకు టీఆర్ఎస్ నాయకుల హెచ్చరిక మాక్లూర్, జనవరి 20: ఎమ్మెల్యే జీవన్రెడ్డిపై అసత్య ఆరోపణలు చేయడం రాజకీయ ఎత్తుగడలో భాగమని, బురదజల్లే రాజకీయాలు చేస్తే చూ
హాజరైన ఉమ్మడి జిల్లా ప్రజా ప్రతినిధులు రెండోసారి పెద్దల సభకు కల్వకుంట్ల కవిత రాష్ట్రం నలుమూలల నుంచీ శుభాకాంక్షల వెల్లువ ఉమ్మడి నిజామాబాద్ జిల్లా స్థానికసంస్థల ఎమ్మెల్సీగా కల్వకుంట్ల కవిత బుధవారం ప్�
ఉమ్మడి జిల్లాలో కొత్తగా 567 కేసులు కామారెడ్డిలో 132, నిజామాబాద్లో 435మందికి నిర్ధారణ కొనసాగుతున్న వ్యాక్సినేషన్ ఖలీల్వాడి/విద్యానగర్, జనవరి 19 : ఉమ్మడి జిల్లాలో పెరుగుతున్న కరోనా కేసులు భయపెడుతున్నాయి. బు�
స్వల్పంగా లక్షణాలుంటే హోం ఐసొలేషన్ ఇంటికే కరోనా కిట్ మార్గదర్శకాలు జారీ.. సిటీబ్యూరో, జనవరి 19 (నమస్తే తెలంగాణ): కరోనా వచ్చిందని ఆందోళన చెందే కన్నా.. అప్రమత్తంగా ఉండి సరైన జాగ్రత్తలు తీసుకోవడమే ఎంతో మేలని �
రెండు రోజుల్లో మెదక్-రుద్రూర్ రహదారి సర్వే పనులు ప్రారంభం జుక్కల్ ఎమ్మెల్యే హన్మంత్ షిండే వెల్లడి అధికారులు, ప్రజాప్రతినిధులతో సమీక్ష నిజాంసాగర్, జనవరి19 : మెదక్-రుద్రూర్ రహదారి నేషనల్ హైవే 765డీగ�
మన ఊరు – మన బడి’ కార్యక్రమంపై జోరుగా చర్చ ఇంగ్లిష్ మీడియం బోధనతో గ్రామీణ ప్రాంత పిల్లలకు లాభం ప్రైవేటు విద్యాసంస్థల్లో ఫీజుల నియంత్రణకు ప్రత్యేక చట్టం మౌలిక సదుపాయాల కల్పనకు నడుం బిగించిన సీఎం కేసీఆర
ప్రజా చైతన్యం కోసం 45 పుస్తకాల రచన ఇందూరులో పేరుగాంచిన రచయిత ‘మల్లవరపు’ ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడితో ప్రశంసలు పొందిన చిన్నయ్య నాడు ఆర్టీసీ ఉద్యోగి.. నేడు కవి, నాటక కర్త, స్క్రిప్ట్ రైటర్, నవలా రచయిత, డైలా
అధికారులకు కలెక్టర్ నారాయణరెడ్డి ఆదేశం డిచ్పల్లి, జనవరి 19 : ప్రధాన రహదారులకు ఆనుకొని ఉన్న ప్రైవేట్ వ్యాపార సంస్థలు, సముదాయాల ఆవరణలో విరివిగా మొక్కలను నాటించాలని కలెక్టర్ నారాయణరెడ్డి అధికారులను ఆదే